bandi on preethi:మెడికో ప్రీతి (preethi) సూసైడ్ అటెంప్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఆత్మహత్యాయత్నం చేయడానికి కారణం లవ్ జిహదే అంటున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (bandi sanjay). ఇది ర్యాగింగ్ మాత్రం కాదని చెప్పారు. వంద శాతం లవ్ జిహాద్ (love jihad) అని సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసు నిర్వీర్యం చేస్తున్నారని బండి సంజయ్ (bandi sanjay) ఆరోపించారు.
కేరళ(Kerala) ప్రభుత్వ కాలేజీ క్యాంపస్లో తాగు నీరు సరిగ్గా లేదని ఫిర్యాదు చేసిన విద్యార్థులను ప్రిన్సిపాల్ (Principal) తన చాంబర్ లోనే బంధించారు(Captured). కేరళలోని కాసర్ గోడ్ (Cassar God) జిల్లాలో జరిగిందీ ఘటన. ఇది కాస్తా వెలుగులోకి రావడంతో ప్రభుత్వం సదరు ప్రిన్సిపాల్ ను తొలగించింది.
ఆంధ్రప్రదేశ్ (Andra pradesh) నూతన గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ (Abdul Nazir) ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా రాజ్ భవన్ లో కొత్త గవర్నర్ (Governor) అబ్దుల్ నజీర్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. దైవ సాక్షిగా గవర్నర్ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ తోపాటు పలువురు మంత్రులు కూడా హాజరయ్యారు.
బీహార్( Bihar) మంత్రి ఆర్జేడి (RJD) నేత సురేంద్ర యాదవ్ (Surendra Yadav) అగ్నివీర్ పధకంపై వివాస్పద వ్యాఖ్యలు చేశారు. అగ్నివీర్ పధకం “ హిజ్రోంకా ఫౌజ్” (నపుంసకుల సైన్యంగా)గా మారుతుందని అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడూతూ సరిగ్గా 8.5 ఏళ్ల తర్వాత అగ్ని వీరుల (Agniveer) సైన్యం నపుంసకుల సైన్యంగా మారుతుందని ఆయన అన్నారు.
ఉస్మానియా యూనివర్సటీలో (OU) విద్యుత్ బిల్లులు తగ్గించుకునే ప్రయత్నంలో అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. త్వరలో ఓయు క్యాంపస్ లో ఉన్న ఏ హాస్టల్, బీ హాస్టల్ పురాభిపునరాభివృద్ధిలో భాగంగా ఆయా భవనాలపై సోలార్తో రూఫ్ (Solar roof) ఏర్పాటు చేసే అవకాశాలను అధికారులను పరిశీలించారు.
Congress used Northeast as ATM:కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోడీ ఫైర్ అయ్యారు. నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి నాగాలాండ్ను రిమోట్ కంట్రోల్తో నడిపించిందని మండిపడ్డారు. ఈశాన్య రాష్ట్రాలను ఏటీఎంలా వాడుకుందని విమర్శించారు. ఈ నెల 27వ తేదీన నాగాలాండ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
tarun chugh:తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పునకు సంబంధించి గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. బండి సంజయ్ను (bandi sanjay) మారుస్తారని.. ఆ స్థానంలో ఈటల రాజేందర్కు బాధ్యతలు అప్పగిస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ అంశంపై తెలంగాణ బీజేపీ ఇంఛార్జీ తరుణ్ చుగ్ (tarun chugh) స్పందించారు. తెలంగాణ బీజేపీ చీఫ్ను మార్చబోమని ఆయన తేల్చిచెప్పారు.
భారత తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్(Pratibha Patil) ఇంట విషాదం నెలకొంది. ప్రతిభా పాటిల్(Pratibha Patil) భర్త దేవీసింగ్ హెకావత్(Devisingh Hekawat) కన్నుమూశారు.
తమ కంపెనీలో (Company) పదేళ్లు పూర్తి చేసుకున్న ఓ ఉద్యోగికి రేర్ గిఫ్ట్ (Rate gift) ఇచ్చింది యాపిల్ (Apple) కంపెనీ. కరోనా మహమ్మారి (Covid 19), కంపెనీల ఆర్థిక స్థిరత్వం ప్రశ్నార్థకం వంటి వివిధ కారణాలతో ఎన్నో కంపెనీలు ఉద్యోగాల కోత (job cut), వేతనాల కోత (Salary cut) విధిస్తోన్న విషయం తెలిసిందే.
తమిళనాడులోని చెన్నై శివార్లలో రెండు కాలేజీలకు చెందిన విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఎవరి కాలేజీ గొప్ప అనే విషయమై ఇరువర్గాలు గొడవకు దిగి, ఏకంగా ప్రయాణిస్తున్న రైలును ఆపి, కొట్టుకున్న సంఘటన వెలుగు చూసింది. ఈ సంఘటన శుక్రవారం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... చెన్నై నుండి సూళ్లూరుకు వెళ్తోంది లోకల్ రైలు. ఇందులో రెండు కాలేజీలకు చెందిన వ...
రష్యా, ఉక్రెయిన్(Russia vs Ukraine) దేశాల మధ్య గత ఏడాది ఇదే రోజున యుద్ధం(War) మొదలైంది. ఇప్పటికి 365 రోజులు గడిచినా ఆ యుద్ధం(War) ఇంకా ఆగలేదు. ఆ యుద్ధానికి ఎండ్ కార్డ్ పడలేదు. ప్రపంచ దేశాలన్నీ(World Nations) ఆ యుద్ధాన్ని ఆపాలని చూస్తున్నా రష్యా(Russia) మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
మాజీ మంత్రి నారాయణ (Former Minister Narayana) కుమార్తె శర్వాణి నివాసంలో ఆంధ్ర ప్రదేశ్ సీఐడీ (Andhra Pradesh CID) శుక్రవారం సోదాలు నిర్వహించింది. కూకట్ పల్లి, కొండాపూర్, గచ్చిబౌలిలోని ఇళ్లలో తనిఖీలు చేపట్టింది. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని (Andhra Pradesh capital) అమరావతి (Amaravati) భూముల కొనుగోలు అంశంలో సీఐడీ అధికారులు సోదాలు జరిపినట్లుగా సమాచారం.
ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి (IAS officer Rohini Sindhuri) పైన విమర్శలు చేస్తున్న ఐపీఎస్ అధికారిణి రూప మాడ్గిల్ (IPS officer D. Roopa Moudgil)కు న్యాయస్థానంలో షాక్ తగిలింది. రోహిణి పరువుకు భంగం కలిగేలా ఎలాంటి వ్యాఖ్యలు, ఆరోపణలు చేయవద్దని బెంగళూరు 74వ సిటీ సివిల్ కోర్టు గురువారం రూపకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరు కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చాలా రోజుల తర్వాత రాజ్ భవన్ కు చంద్రబాబు వచ్చారు. ఇటీవల గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన తేనీటి విందుకు గైర్హాజరైన విషయం తెలిసిందే.
నోయిడా (Noida)కు చెందిన సీనియర్ సిటిజన్ కపుల్ (senior citizen couple) ఇంటర్నెట్ లో ఓ డిష్ వాషర్ కంపెనీ కస్టమర్ కేర్ నెంబర్ (customer care number) కోసం వెతుకుతుండగా సైబర్ నేరగాళ్లు (Cyber crime) 8 లక్షల రూపాయలకు పైగా కొట్టేశారు.