GVL Narasimha Rao : కన్నా లక్ష్మీ నారాయణ.. బీజేపీని వీడారు. పార్టీని వీడుతూ వీడుతూ ఆయన చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. తనకు ఇప్పటికీ మోడీ పై గౌరవం ఉందని చెబుతూనే... సోము వీర్రాజు కారణంగానే తాను పార్టీ వీడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన చేసిన కామెంట్స్ పై తాజాగా జీవీఎల్ నర్సింహారావు స్పందించారు.
విమానయానం శిక్షణంలో (pilot training) యువతులు రాణిస్తున్నారు. గగనతలంలో విహరిస్తూ..నేటితరం యువతకు ఆదర్మంగా నిలుస్తున్నారు. వీరిలో కొందరు రైతు కుటుంబాల నుంచి రాగా మరికొందరు విమానయానంపై మక్కువతో వచ్చి శిక్షణ పొందుతున్నారు. కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏది లేదని నిరూపిస్తున్నారు.
chicken price reduce:నాన్ వెజ్ లవర్స్కు గుడ్ న్యూస్.. చికెన్ (chicken) ధర భారీగా తగ్గింది. మొన్నటి వరకు కేజీ చికెన్ రూ. 250 నుంచి రూ.300 వరకు ఉంది. ఇప్పుడు అదీ కిలో రూ.160కి చేరింది. దీంతో చికెన్ (chicken) అంటే ఇష్టపడేవారు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.
తీవ్రమైన గుండెపోటుతో ఆస్పత్రిపాలైన నందమూరి తారకరత్న(Tarakaratna) అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించినట్లుగా సమాచారం అందుతోంది. ఇంతకాలం ఆయన కొలుకుంటున్నారని భావించినా.. ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారినట్లు తెలుస్తోంది.
Minister Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల మాట మీదనే ఉంది. పరిపాలన రాజధాని మాత్రం విశాఖ ఉంటుందని వారు చెబుతూ వస్తున్నారు. కాగా... తాజాగా...విశాఖ రాష్ట్రానికి రాజధాని అంటూ బుగ్గన చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. మొన్నటి వరకు మూడు రాజధానులు అని.. ఇప్పుడు... విశాఖ మాత్రమే రాజధాని అంటున్నారేంటనే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బుగ...
తెలంగాణలోని ఇరిగేషన్ (Irrigation) ప్రాజెక్టులు అద్బుతంగా ఉన్నయని అటువంటి ప్రాజెక్టులను పంజాబ్ లో కూడా నిర్మించి అమలు చేస్తామని మాన్ తెలిపారు. కొండపోచమ్మ ప్రాజెక్ట్ వద్ద కలియ తిరిగి ప్రాజెక్టు నిర్మాణం అద్భుతంగా ఉందని పంజాబ్ సీఎం ప్రశంసించారు.
Kanna Lakshmi Narayana : బీజేపీని వీడుతూ కన్నా లక్ష్మీ నారాయణ షాకింగ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయన పార్టీ మారతాడు అని చాలా కాలంగా వార్తలు వస్తున్నా... ఎవరూ పట్టించుకోలేదు. కాగా... తాజాగా ఆయన పార్టీ ని వీడుతున్నట్లు ప్రకటించారు. తర్వాత ఏ పార్టీలోకి వెళతారు అనే విషయం చెప్పనప్పటికీ.... పార్టీ వీడటానికి కారణాన్ని మాత్రం తెలియజేశారు.
అమెరికాలోని (America) ఓహియో(Ohio) రాష్ట్రంలో ఫిబ్రవరి 3వ తేదీన ఓ గూడ్స్ రైలు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం అనంతరం వాతావరణంలో ప్రమాదకర రసాయనాలు కలిశాయి. దీంతో స్థానికులు వాటర్ బాటిల్ నీళ్లనే తాగాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు.
బీబీసీ కార్యాలయాల్లో దాడులపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అంతర్జాతీయ మీడియా సంస్థలు నరేంద్ర మోదీ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలుకున్నాయి. తభారత ఐటీ అధికారుల సోదాల గురించి తెలిసిందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ విలేకరులతో అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మీడియాకు స్వేఛ్ఛ ఉండాలని కోరుకుంటున్నామని.. అన్నారు.
బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు కారణంగా తాను పార్టీలో ఉండలేని పరిస్థితి నెలకొన్నదని, అందుకే తాను ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గురువారం ప్రకటించారు.
భారతీయ జనతా పార్టీకి (BJP) మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ (kanna lakshminarayana) షాకిచ్చారు. విభజన తర్వాత కొన్నేళ్లకు వివిధ కారణాలతో కమలదళంలో చేరిన ఆయన ఇప్పుడు ఆ పార్టీకి దూరమయ్యారు. పార్టీకి రాజీనామా చేయనున్నారు.
తెలంగాణలోని మంథని నియోజకవర్గంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనే ప్రజలు మళ్లీ గెలిపిస్తారా? లేదా బీఆర్ఎస్ లేదా బీజేపీ పార్టీ నేతలకు అవకాశం ఇస్తారా అనేది తెలియాలంటే ఈ వార్తను ఓసారి చదివేయండి మరి.
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్ను(ITR Returns) ఏప్రిల్ 1వ తేదీ నుండి సమర్పించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (Central Board of Direct Taxes-CBDT) తెలిపింది.
కొనప్రాయంతో ఉన్న వారిని అవయవదానంతో కాపాడవచ్చు. ముందే అవయవదానానికి అంగీకరిస్తే దురదృష్టవశాత్తు మనకు ఏమైనా జరిగితే ఆ అవయవాలు ఇతరులకు ఉపయోగపడతాయి. వారికి పునర్జన్మ లభిస్తుంది. ఒకవేళ మనం ప్రమాదానికి గురవడం.. మన అవయవాలు ఏవైనా దెబ్బ తింటే జీవన్ ధాన్ ద్వారా అవయవాల మార్పిడి చేసుకునే అవకాశం ఉంది. మనం ఇతరులు.. ఇతరులు మనకు దోహదం చేసేలా అవయవదానం ఉంటుంది.
Panama Bus Crash : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపుతప్పి కొండ మీద నుంచి లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో 39 మంది మృతి చనిపోగా.. 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. అమెరికా సమయం ప్రకారం బుధవారం తెల్లవారుజామున పశ్చిమ పనామా ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.