• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

గొంతు పిసికి చంపేశాడు… చంద్రబాబుపై అంబటి షాకింగ్ కామెంట్స్..!

బాలయ్య అన్ స్టాపబుల్ షోకి చంద్రబాబు గెస్ట్ గా వెళ్లిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. అయితే… ఆ షోలో చంద్రబాబు మాట్లాడిన మాటలపై వైసీపీ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో… తాజాగా… వైసీపీ నేత , ఏపీ మంత్రి అంబటి రాంబాబు కూడా ట్విట్టర్ వేదికగా విమర్శలు కురిపించారు. ‘ఆరోజు ఎమ్మెల్యేలంతా వ్యతిరేకించారు. దీనిపై పెద్దాయనతో బాలయ్య, హరికృష్ణ, నాతో సహా మొత్తం ఐద...

October 14, 2022 / 06:49 PM IST

‘ఆదిపురుష్’ డైరెక్ట‌ర్‌కు కాస్ట్లీ గిఫ్ట్.. సినిమా అదిరిపోయిందా!?

ఆదిపురుష్ టీజర్ పై ట్రోలింగ్ ఎలా జరిగిందో.. జరుగుతుందో చూస్తునే ఉన్నాం. ఎన్నో వివాదాలు.. కోర్టు కేసులు.. ఆదిపురుష్‌ను చుట్టుముడుతునే ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆదిపురుష్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. ఒకే ఒక్క టీజర్‌తో ఆదిపురుష్‌ సినిమాను అంచనా వేయొద్దనేది.. దర్శక, నిర్మాతలు మాట. కానీ ఇప్పటికే టీజర్‌తో జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ప్ర‌భాస్‌ రాముడి లుక్‌తో పాటు సైఫ్ అలీఖాన్ రావణుడి...

October 14, 2022 / 06:47 PM IST

అప్పుడే RC15 రిలీజ్.. దిల్ రాజు టార్గెట్ అదేనా!?

సోషల్ మీడియాలో ఆర్సీ 15 లీక్డ్ ఫోటోలు ఇంకా వైరల్ అవుతునే ఉన్నాయి. దీంతో పాటు ఈ ప్రాజెక్ట్ పై రోజుకో న్యూస్ హల్ చల్ చేస్తోంది. ముఖ్యంగా రిలీజ్ డేట్ విషయంలో చర్చ జరుగుతునే ఉంది. అయితే తాజాగా నిర్మాత దిల్ రాజు ఆర్సీ 15 టార్గెట్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాల్లో ఆర్సీ 15 పై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టే భారీగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు శంకర్. నిర్మాత […]

October 14, 2022 / 06:44 PM IST

KGF 2, సలార్ మేకర్స్ ‘కాంతార’ మూవీ రికార్డులు..!

కన్నడ ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు పలు భారీ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఇప్పటికే కెజియఫ్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది కెజియఫ్ చాప్టర్ 2. దాంతో ఈ సినిమాను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్‌కు దేశవ్యాప్తంగా మంచి పేరొచ్చింది. ప్రస్తుతం ప్రభాస్‌-ప్రశాంత్ నీల్‌తో ‘సలార్’ సినిమా తెరకెక్కిస్తోంది హోంబలే సంస్థ. ఇక...

October 14, 2022 / 06:40 PM IST

ప్రభాస్-మారుతి డేట్ ఫిక్స్ చేశారా!?

ప్రస్తుతం ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్.. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలు ఇవే. అయితే నాలుగు భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ చేస్తున్న ప్రభాస్.. మధ్యలో ఓ కమర్షియల్ సినిమా చేయబోతున్నాడని చాలా రోజులుగా ప్రచారం జరుగుతునే ఉంది. కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రావడం లేదు. అయితే తాజాగా ప్రభాస్ కొత్త ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ దర...

October 14, 2022 / 06:37 PM IST

మునుగోడులో ముగిసిన నామినేషన్ల పర్వం…!

మునుగోడు ఎన్నికల్లో నామినేషన్ల పర్వం నేటితో ముగిసింది. అన్ని ప్రధాన పార్టీలతోపాటు స్వంతంత్ర అభ్యర్థులు సైతం నామినేషన్లు సమర్పించారు. చివరి రోజున కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ అభ్యర్ధిగా ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్లు వేశారు. ప్రజాశాంతి పార్టీ నుంచి గద్దర్ పేరు ప్రతిపాదించినా.. కేఏ పాల్ నామినేషన్ ...

October 14, 2022 / 06:34 PM IST

వరల్డ్ కప్ : హాట్ కేకుల్లా అమ్ముడౌతున్న టికెట్లు..!

క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్ కప్ వచ్చేస్తోంది. మరో రెండు రోజుల్లో ఈ వరల్డ్ కప్ కి సంబంధించిన మొదటి మ్యాచ్ జరగనుంది. ఆస్ట్రేలియా ఈ వరల్డ్ కప్ ఆతిథ్యం ఇస్తోంది. కరోనా కారణంగా గతంలో జరగకపోగా.. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఈ సమరం జరుగుతుండటం గమనార్హం. రెండేళ్ల గ్యాప్ తో ఈ మ్యాచ్ జరుగుతుండటంతో… అభిమానులు ఈ మ్యాచ్ చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే మ్యాచ్ కి మ...

October 14, 2022 / 06:20 PM IST

బాలయ్య షోలో చంద్రబాబు… మంత్రి రోజా రియాక్షన్ ఇదే..!

బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో సెకండ్ సీజన్ మొదలైన సంగతి తెలిసిందే. ఈ షోకి మొదటి గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైంది. ఈ ప్రోమో నందమూరి, నారా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే… రాజకీయంగా ఉపయోగపడాలనే ఇలా  ప్లాన్ చేశారని విమర్శించేవారు కూడా ఉన్నారు. కాగా.. తాజాగా.. ఈ విషయంపై  మంత్రి రోజా  స్పందించారు. ...

October 14, 2022 / 06:17 PM IST

శేఖర్ కమ్ముల నెక్ట్స్ హీరోయిన్ ఆమెనా!?

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న క్రేజ్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో ఉంది. అందుకే అమ్మడికి బడా బడా ఆఫర్లొస్తున్నాయి. నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ హాట్ బ్యూటీ.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకుంది. దాంతో ప్రస్తుతం రష్మిక చేతిలో పలు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇక ఇప్పుడు అమ్మడికి మరో బంపర్ ఆఫర్ తలుపు తట్టినట్టు తెలుస్తోంది. అదే నిజమైతే రష్మికలోని మరో యాంగిల్‌ను చూడడం పక్కా అని చెప...

October 14, 2022 / 06:09 PM IST

స్టార్ క్యాస్టింగ్‌తో NC22..!

లవ్ స్టోరీ, బంగార్రాజు తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ అందుకున్నాడు నాగచైతన్య. ‘థాంక్యూ’ మూవీతో పాటు బాలీవుడ్ పై ఆశలు పెట్టుకున్న ‘లాల్ సింగ్ చడ్డా’ కూడా.. చైతన్యను నిరాశ పరిచాయి. దాంతో అప్ కమింగ్ ఫిల్మ్‌తో ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. ప్రస్తుతం కోలీవుడ్ దర్శకుడు వెంకట్ ప్రభుతో తెలుగు, తమిళ్‌లో ఓ సినిమా చేస్తున్నాడు చైతన్య. NC22 వర్కింగ్ టైటిల్‌తో ఇటీవలే ...

October 14, 2022 / 06:02 PM IST

పవన్ కోసం పరుశురాం కథ!?

ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ సినిమాతో బిజీగా ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇటీవలె వర్క్ షాప్ కూడా నిర్వహించారు. ఇక ఈ సినిమాతో పాటు హరీష్ శంకర్ ‘భవధీయుడు భగత్ సింగ్’.. తమిళ్ రీమేక్ మూవీ ‘వినోదయ సీతమ్’.. పవన్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నాయి. అలాగే సురేందర్ రెడ్డితో కూడా పవన్ కమిట్మెంట్ ఉంది. ఇవన్నీ లైన్లో ఉండగానే పవన్ కొత్త ప్రాజెక్ట్స్ గురించి వార్తలొస్తునే ఉ...

October 14, 2022 / 05:51 PM IST

రాహుల్ జోడోయాత్ర… హైదరాబాద్ లో ఎప్పుడంటే..?

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా జోడో యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా…. ఆయన జోడో యాత్ర ఈ నెల 23న తెలంగాణ రాష్ట్రంలోకి అడుగుపెట్టనుంది. కాగా… హైదరాబాద్ నగరంలోకి ఈ నెల 31వ తేదీన రాహుల్ గాంధీ అడుగుపెట్టనున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మీడియాకు వివరించారు. ఈ నెల 23వ తేదీన క‌ర్ణాట‌క నుంచి కృష్ణా బ్రిడ్జి మీదుగా మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా మ‌క్త‌ల్ నియోజ...

October 14, 2022 / 01:10 PM IST

ఆ కంపెనీలకు ఆర్థిక సాయం..ఆడబిడ్డలపై ఆర్థిక భారమా?

మంత్రి కేటీఆర్ తాజాగా మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. గ్యాస్ సబ్సిడీని ఎత్తివేసి..కంపెనీలకు ప్యాకేజీలు ఎత్తిపోస్తారా అంటూ ఎద్దేవా చేశారు. 400 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధర…ప్రస్తుతం 11 వందల రూపాయలు దాటి…ఇంక పెరుగుతూనే ఉందన్నారు. ఆయిల్ కంపెనీలకు కాదు…ఆర్థికంగా నష్టపోయిన ఆడబిడ్డలకు స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో పేదలకు మళ్లీ కట్టెలపొయ్యి దిక్కయ్యి...

October 14, 2022 / 01:01 PM IST

కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జ్..కేంద్రం ఆమోదం

కృష్ణానదిపై ఐకానిక్ వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దేశంలో తొలిసారిగా ఈ కేబుల్ వంతెనను 1082 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. 30 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తామని…ఐకానిక్ బ్రిడ్జ్ రూపు రేఖ చిత్రాలను గడ్కరీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వంతెన దేశంలో మొదటిది కానుండగా…ప్రపంచంలో రెండోదిగా ...

October 14, 2022 / 12:52 PM IST

వారం రోజులు రాజమండ్రి బ్రిడ్జిపై రాకపోకలు బంద్

ఈరోజు నుంచి వారం రోజుల పాటు రాజమండ్రి రోడ్ కమ్ రైలు వంతెనపై రాకపోకలు నిలిపివేస్తున్నట్లు… తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రకటించారు. మరమ్మత్తు పనుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో గోదావరి 4వ బ్రిడ్జ్, గామన్ బ్రిడ్జ్ మీదుగా వాహనాలను మల్లించనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఈనెల 17న రోడ్ కమ్ రైలు వంతెన మీదుగా అమరావతి రైతులు పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్య...

October 14, 2022 / 12:42 PM IST