• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

శేఖర్ కమ్ముల నెక్ట్స్ హీరోయిన్ ఆమెనా!?

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న క్రేజ్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో ఉంది. అందుకే అమ్మడికి బడా బడా ఆఫర్లొస్తున్నాయి. నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ హాట్ బ్యూటీ.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకుంది. దాంతో ప్రస్తుతం రష్మిక చేతిలో పలు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇక ఇప్పుడు అమ్మడికి మరో బంపర్ ఆఫర్ తలుపు తట్టినట్టు తెలుస్తోంది. అదే నిజమైతే రష్మికలోని మరో యాంగిల్‌ను చూడడం పక్కా అని చెప...

October 14, 2022 / 06:09 PM IST

స్టార్ క్యాస్టింగ్‌తో NC22..!

లవ్ స్టోరీ, బంగార్రాజు తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ అందుకున్నాడు నాగచైతన్య. ‘థాంక్యూ’ మూవీతో పాటు బాలీవుడ్ పై ఆశలు పెట్టుకున్న ‘లాల్ సింగ్ చడ్డా’ కూడా.. చైతన్యను నిరాశ పరిచాయి. దాంతో అప్ కమింగ్ ఫిల్మ్‌తో ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. ప్రస్తుతం కోలీవుడ్ దర్శకుడు వెంకట్ ప్రభుతో తెలుగు, తమిళ్‌లో ఓ సినిమా చేస్తున్నాడు చైతన్య. NC22 వర్కింగ్ టైటిల్‌తో ఇటీవలే ...

October 14, 2022 / 06:02 PM IST

పవన్ కోసం పరుశురాం కథ!?

ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ సినిమాతో బిజీగా ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇటీవలె వర్క్ షాప్ కూడా నిర్వహించారు. ఇక ఈ సినిమాతో పాటు హరీష్ శంకర్ ‘భవధీయుడు భగత్ సింగ్’.. తమిళ్ రీమేక్ మూవీ ‘వినోదయ సీతమ్’.. పవన్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నాయి. అలాగే సురేందర్ రెడ్డితో కూడా పవన్ కమిట్మెంట్ ఉంది. ఇవన్నీ లైన్లో ఉండగానే పవన్ కొత్త ప్రాజెక్ట్స్ గురించి వార్తలొస్తునే ఉ...

October 14, 2022 / 05:51 PM IST

రాహుల్ జోడోయాత్ర… హైదరాబాద్ లో ఎప్పుడంటే..?

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా జోడో యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా…. ఆయన జోడో యాత్ర ఈ నెల 23న తెలంగాణ రాష్ట్రంలోకి అడుగుపెట్టనుంది. కాగా… హైదరాబాద్ నగరంలోకి ఈ నెల 31వ తేదీన రాహుల్ గాంధీ అడుగుపెట్టనున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మీడియాకు వివరించారు. ఈ నెల 23వ తేదీన క‌ర్ణాట‌క నుంచి కృష్ణా బ్రిడ్జి మీదుగా మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా మ‌క్త‌ల్ నియోజ...

October 14, 2022 / 01:10 PM IST

ఆ కంపెనీలకు ఆర్థిక సాయం..ఆడబిడ్డలపై ఆర్థిక భారమా?

మంత్రి కేటీఆర్ తాజాగా మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. గ్యాస్ సబ్సిడీని ఎత్తివేసి..కంపెనీలకు ప్యాకేజీలు ఎత్తిపోస్తారా అంటూ ఎద్దేవా చేశారు. 400 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధర…ప్రస్తుతం 11 వందల రూపాయలు దాటి…ఇంక పెరుగుతూనే ఉందన్నారు. ఆయిల్ కంపెనీలకు కాదు…ఆర్థికంగా నష్టపోయిన ఆడబిడ్డలకు స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో పేదలకు మళ్లీ కట్టెలపొయ్యి దిక్కయ్యి...

October 14, 2022 / 01:01 PM IST

కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జ్..కేంద్రం ఆమోదం

కృష్ణానదిపై ఐకానిక్ వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దేశంలో తొలిసారిగా ఈ కేబుల్ వంతెనను 1082 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. 30 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తామని…ఐకానిక్ బ్రిడ్జ్ రూపు రేఖ చిత్రాలను గడ్కరీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వంతెన దేశంలో మొదటిది కానుండగా…ప్రపంచంలో రెండోదిగా ...

October 14, 2022 / 12:52 PM IST

వారం రోజులు రాజమండ్రి బ్రిడ్జిపై రాకపోకలు బంద్

ఈరోజు నుంచి వారం రోజుల పాటు రాజమండ్రి రోడ్ కమ్ రైలు వంతెనపై రాకపోకలు నిలిపివేస్తున్నట్లు… తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రకటించారు. మరమ్మత్తు పనుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో గోదావరి 4వ బ్రిడ్జ్, గామన్ బ్రిడ్జ్ మీదుగా వాహనాలను మల్లించనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఈనెల 17న రోడ్ కమ్ రైలు వంతెన మీదుగా అమరావతి రైతులు పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్య...

October 14, 2022 / 12:42 PM IST

మోడీ తల్లి చేసిన తప్పేంటి…? కేజ్రీవాల్ పై మండిపడ్డ స్మృతీ ఇరానీ…!

రాజకీయ లబ్ది కోసం ప్రధాని మోదీ తల్లిని లాగడం కరెక్ట్ కాదని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచారం లో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను స్మృతీ ఇరానీ తప్పుపట్టారు. ప్రచారం కోసం ఆప్ నేతలు చేసే వ్యాఖ్యల వల్ల గుజరాత్ ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయని అన్నారు. ఆప్ నేత ప్రధాని మోడీ 100 ఏళ్ళ తల్లిని అవమానించారని ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయలబ్ధి కోసం ప్రధాన...

October 14, 2022 / 12:37 PM IST

జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నా పడతాను… కొడాలి నాని…!

జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కెరీర్ తొలినాళ్లలో సక్సెస్ కావడంలో కొడాలి నాని పాత్ర ఎంతో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన పలు సినిమాలకు కొడాలి నాని నిర్మాతగా వ్యవహరించారనే సంగతి తెలిసిందే. అదుర్స్ సినిమా వరకు జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని మధ్య అనుబంధం కొనసాగింది. ఆ తర్వాత పొలిటికల్ కారణాలు, ఇతర కారణాల వల్ల తారక్, కొడాలి నాని కలిసి కనిపించలేదు. అ...

October 14, 2022 / 12:34 PM IST

జగన్ తో చెడిందా….? విజయసాయి కొత్త ఛానెల్ వెనక కథేంటి..?

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ కీలక నేత విజయసాయి రెడ్డి స్నేహం ఇప్పటిది కాదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చి చేరిన వ్యక్తి కాదు. ముందు నుంచే వీరి మధ్య విడదీయరాని స్నేహం ఉంది. జగన్ అక్రమాస్తుల కేసులోనూ.. విజయసాయి రెడ్డి భాగం పంచుకున్నాడు. అలాంటి వీరి మధ్య చెడిందని కొంత కాలంగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. జగన్ తో ఆయనకు అభిప్రాయ బేధాలు వచ్చాయని..అందుకే.. తనకంటూ సొంతంగా ఓ మీడియా [&hel...

October 14, 2022 / 12:29 PM IST

ఎన్నికలకు సిద్ధం కండి… జగన్ పిలుపు…!

తమ పార్టీ నేతలంతా ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలంటూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఎక్కువగానే ఉంది.. కానీ ఇప్పటి నుంచే ఎన్నికల విషయంలో అప్రమత్తంగా ఉండాలని జగన్ పిలుపునివ్వడం గమనార్హం. గురువారం సీఎం జగన్.. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలోని పార్టీ నేతలంతా కలిసి కట్టుగా ప...

October 14, 2022 / 10:35 AM IST

మునుగోడును దత్తత తీసుకుంటా…కేటీఆర్ బంపర్ ఆఫర్…!

మునుగోడు ఉప ఎన్నిక వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. మునుగోడు ఉప ఎన్నికకు నోటీఫికేషన్ విడుదలైనప్పటి నుంచి అన్ని పార్టీలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారు. నోటిఫికేషన్ లు కూడా వేస్తున్నారు. ఈ క్రమంలో.. మంత్రి కేటీఆర్ బంఫర్ ఆఫర్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో తమ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని గెలిపిస్తే తాను మునుగోడును దత్తత తీసుకుంటానని కేటీఆర్ ప్రకటించారు...

October 13, 2022 / 06:44 PM IST

మునుగోడులో నకిలీ ఓటర్లు… ఈసీకి బీజేపీ ఫిర్యాదు..!

మునుగోడు ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక పార్టీపై మరో పార్టీ విమర్శలు చేసుకుంటోంది. కాగా… తాజాగా.. మునుగోడులో అధికార టీఆర్ఎస్ పార్టీ ఓటర్ల విషయంలో అవకతవకలకు పాల్పడుతోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.  ఈ నేపథ్యంలో… బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ నాయకత్వంలో నేతలు ఈసీని కలిసారు. మునుగోడు ఓటర్ లిస్ట్లో టీఆర్ఎస్ అవకతవకలకు పాల్పడిందని బీజేపీ నేతలు తమ ఫిర్యాద...

October 13, 2022 / 06:41 PM IST

ఐకాన్ స్టార్‌కు మరో అరుదైన అవార్డు.. తగ్గేదేలే..!

పుష్ప‌రాజ్‌గా మాసివ్ ఫర్ఫార్మెన్స్‌తో దుమ్ముదులిపేశాడు అల్లు అర్జున్. పుష్ప సినిమాలో బన్నీ డైలాగ్స్‌, మేన‌రిజ‌మ్‌కు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా త‌గ్గేదేలే అంటూ బ‌న్నీ చెప్పిన డైలాగ్ నేష‌న‌ల్‌, ఇంట‌ర్నేష‌న‌ల్ స్థాయిలో నానా రచ్చ చేస్తునే ఉంది. అందుకే ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్న బ...

October 13, 2022 / 05:50 PM IST

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పది సినిమాలు రిలీజ్..!

పోయిన వారం.. అంటే దసరా సంద‌ర్భంగా తెలుగులో మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. మెగాస్టార్ ‘గాడ్ ఫాద‌ర్’, నాగార్జున ‘ది ఘోస్ట్’తో పాటు ‘స్వాతిముత్యం’ అనే సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో ‘ది ఘోస్ట్’ తప్పితే మిగతా సినిమాలు పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి. అయితే ఇవి కేవలం తెలుగు సినిమాలు మాత్రమే. కానీ ఈ వారం అన్ని భాషల సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అవ‌న్నీ క...

October 13, 2022 / 02:03 PM IST