• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

వాళ్లు ఇబ్బందిపడుతున్నారు… కేటీఆర్ కి పవన్ రిక్వెస్ట్…!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్… తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ కి స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. స్కూల్ బస్సులేక కొందరు పిల్లలు ఇబ్బంది పడుతున్నారని… వారి కోసం బస్సు సదుపాయం కల్పించాలని కోరుతూ పవన్ ట్వీట్ చేయడం విశేషం. రంగారెడ్డి జిల్లాలోని పల్లెచెల్క తండా, సరికొండ గ్రామాల్లో స్టూడెంట్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన ప్రస్తావించారు. విద్యార్థుల సమస్యలు తన దృష్టికి వచ్చాయని.. ఆ గ్రామీణ ప్రాంతాల నుంచి ముఖ్య...

October 12, 2022 / 06:44 PM IST

మునుగోడు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా జక్కలి ఐలయ్య యాదవ్!

తెలంగాణ మునుగోడు ఉపఎన్నికల్లో టీడీపీ పోటీ చేయనున్నట్లు తెలిసింది. ఈ పార్టీ తరఫున ఎమ్మెల్యే పదవికి పోటీ చేసే అభ్యర్థిగా జక్కలి ఐలయ్య యాదవ్ పేరు ఖరారు చేశారు. రేపు అధికారికంగా చంద్రబాబు నాయుడు అతని పేరును ప్రకటించనున్నారు. మరోవైపు ఇప్పటికే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. కొంతమంది నామినేషన్లు కూడా దాఖలు చేశారు. ఇది కూడా చూడండి: మూడు రాజధానులు… ఏపీ ...

October 12, 2022 / 05:51 PM IST

రాజధాని మారితే మీకొచ్చిన నష్టం ఏంటి…? చంద్రబాబుని ప్రశ్నించిన ధర్మాన…!

మూడు రాజధానుల విషయంలో…. ఆంధ్రప్రదేశ్ లోని అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్దం రోజు రోజుకీ పెరుగుతోంది. అమరావతినే రాజధానిగా ఉంచాలని ఓ వైపు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుంటే…. మూడు రాజధానులు పెట్టితీరతామని అధికార పార్టీ చెబుతోంది. కాగా… ఈ విషయంలో తాజాగా..టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ధర్మాన ఫైరయ్యారు. రాజధానిపై కమిటీ సిఫార్సులను గత ప్రభుత్వం పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ...

October 12, 2022 / 05:11 PM IST

వాట్సాప్ లో  సరికొత్త ఫీచర్…!

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి తెలియని వారుండరు. స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరి ఫోన్ లో వాట్సాప్ ఉంటుంది. అందుకే…యాజమాన్యం సైతం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి తీసుకువస్తోంది. తాజాగా మరో ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. వాట్సాప్ గ్రూప్ లిమిట్ ని పెంచనుంచి. ప్రస్తుతం ఓ వాట్సాప్‌ గ్రూప్‌లో 512 మంది సభ్యులు ఉండొచ్చు. అయితే అతిత్వరలో ఈ లిమిట్ రెట్టింపు కానుంది. ...

October 11, 2022 / 06:55 PM IST

హైదరాబాద్‌లో రూ.3.5 కోట్ల హవాలా డబ్బు పట్టివేత

హైదరాబాద్‌లో మరోసారి పెద్ద ఎత్తున హవాలా డబ్బు పట్టుబడింది. అక్రమంగా తరలిస్తున్న 3.5 కోట్ల రూపాయలను హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాంధీనగర్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా అధికారులు నగదును గుర్తించారు. ఆ క్రమంలో రెండు కార్లలో తీసుకెళ్తున్న హవాలా డబ్బుతోపాటు..మరో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆ నగదుకు సంబంధించి సరైన ఆధారాలు చూపకపోవడంతో…ఆ నగదును ఇన్ కం ట్యాక్స్ అధికార...

October 11, 2022 / 06:37 PM IST

‘లైగర్-బ్ర‌హ్మాస్త్ర‌’ దెబ్బకు కరణ్ షాకింగ్ డెషిషన్..!

పూరి జగన్నాథ్ తన ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘లైగర్’ను భారీ స్థాయిలో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అందుకోసం బాలీవుడ్ బడా ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్‌తో చేతులు కలిపాడు పూరి. అందుకు తగ్గట్టే రిలీజ్‌కు ముందు లైగర్ పైభారీ హైప్ వచ్చింది. కానీ చివరికి సీన్ రివర్స్ అయిపోయింది. ఇటు పూరి, విజయ్ దేవరకొండలతో పాటు.. కరణ్‌కు కూడా షాక్ ఇచ్చింది లైగర్. మొత్తంగా లైగర్ భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఇక...

October 11, 2022 / 05:57 PM IST

కోమటిరెడ్డికి మంత్రి కేటీఆర్ సవాల్…!

మునుగోడు ఎన్నికల హీట్ రోజు రోజుకీ పెరుగుతోంది. ఈ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో అన్ని పార్టీల నేతలు అలర్ట్ అయ్యారు.ఈ క్రమంలో… బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి కి మంత్రి కేటీఆర్ సవాలు విసిరారు. మునుగోడు ఉప ఎన్నిక‌.. అక్ర‌మ కాంట్రాక్టుల‌తో రాజ‌గోపాల్ రెడ్డి సంపాదించిన ధ‌న బ‌లానికి, స్థానిక ప్ర‌జా బ‌లానికి మ‌ధ్య జ‌రుగుతున్న పోటీ అని కేటీఆర్ విమర్శించారు. కాంట్రాక్టుల కోస‌మే మునుగో...

October 11, 2022 / 02:53 PM IST

మెగా 154 మాస్ లీక్.. ఫ్యాన్స్‌కు పండగే..!

మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫిల్మ్ ‘గాడ్ ఫాదర్’.. బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లతో దూసుకుపోతోంది గాడ్ ఫాదర్. అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రం ఐదు రోజుల్లో 50 కోట్లకు పైగా షేర్ సాధించింది. గ్రాస్ వసూళ్ల ప్రకారం నాలుగు రోజుల్లోనే వంద కోట్లకు పైగా కొల్లగొట్టింది. దాంతో ఫుల్ ఖుషీ అవుతున్నారు మెగాస్టార...

October 11, 2022 / 02:45 PM IST

మునుగోడు ఎన్నికల వేళ…కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి నిప్పు

మునుగోడు ఉపఎన్నికల వేళ చండూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి దుండగులు నిప్పుపెట్టారు. దీంతో మునుగోడు ఉపఎన్నిక ప్రచారం కోసం సిద్ధం చేసిన జెండాలు, పోస్టర్లు దగ్ధమయ్యాయి. దాదాపు 5 లక్షల విలువైన సామాగ్రి దగ్ధమైనట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారణమైన బాధ్యులపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మునుగోడులో కాంగ...

October 11, 2022 / 11:36 AM IST

ములాయం అంత్యక్రియలకు కేసీఆర్…!

సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్…. సోమవారం ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా…. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన నిన్న తుదిశ్వాస విడిచారు. కాగా… ములాయం సింగ్ మృతిపట్ల దేశవ్యాప్తంగా ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ములాయం మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ములాయం సింగ్ యా...

October 11, 2022 / 10:27 AM IST

HYDలో వర్షం…భయాందోళనలో ప్రజలు!

హైదరాబాద్‌లో వర్షం వస్తే చాలు…అనేక ప్రాంతాల్లో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఆయా ప్రాంతాలు మొత్తం వర్షం నీటితో నిండిపోతున్నాయి. మరికొన్ని లోతట్టు ప్రాంతాల్లోనేతే ఇళ్లలోకి నీరు చేరి అస్తవ్యస్తంగా తయారవుతున్నాయి. దీంతో ఇంట్లో సామాగ్రి తడిసి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఈ వర్షాలకు హైదరాబాద్‌లో పలు చోట్ల… రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. మొకాళ్ల వరకు నీరు చేరి నడిచే ప్రజలు స...

October 10, 2022 / 07:07 PM IST

కాంగ్రెస్  లో ఒరిగిందేమీ లేదని… రేవంత్ ఆ నిర్ణయం..?

రేవంత్ రెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీతో సంబంధం లేకుండా ఆయనకు ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు. రాష్ట్రాలు విడిపోవడంతో… తెలంగాణలో టీడీపీ పత్తా లేకుండా పోయింది. దీంతో…. ఆయనకు సొంత బలం ఉన్నా… పార్టీ బలం లేకపోవడంతో… కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో ఆయన కు మంచి హోదానే ఉన్నప్పటికీ… ఆ పార్టీలో ఉండటం వల్ల రేవంత్ కి ఒరిగ...

October 10, 2022 / 07:05 PM IST

ఉక్రెయిన్‌పై మళ్లీ రష్యా దాడి…8 మంది మృతి

క్రిమియా కెర్చ్ వంతెన పేల్చివేసిన నేపథ్యంలో..రష్యా మిసైళ్లతో ఉక్రెయిన్ దేశ రాజధానిపై విరుచుకుపడింది. ఈ భీకర దాడుల్లో 8 మంది మృతి చెందగా…మరో 24 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో 15కుపైగా వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ మేరకు అక్కడి అధికారులు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. చివరిసారిగా జూన్ 26న రష్యా సేనలు ఉక్రెయిన్ రాజధానిపై దాడులు జరుపగా…మళ్లీ తాజాగా బ్రిడ్జ్ కూల్చివేతకు ప్రతీకారంగా దాడులు చేసినట్లు తెలుస్తోం...

October 10, 2022 / 06:49 PM IST

KCR, KTRకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్

తెలంగాణ సీఎం కేసీఆర్ దమ్ముంటే తనపై మునుగోడులో పోటీ చేయాలని బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. లేదంటే కేటీఆర్ పోటీకి వచ్చినా తాను సిద్ధమేనని వెల్లడించారు. తెలంగాణలో కేసీఆర్ అనేక ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. మిమ్మల్ని అస్సలు వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మునుగోడులో కేసీఆర్ దొంగబెబ్బ తీసేందుకు కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు...

October 10, 2022 / 06:41 PM IST

‘3 రాజధానుల పేర్లతో 40 వేల ఎకరాలు దోచుకున్నారు’

మూడు రాజధానుల పేరుతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రను నాశనం చేయాలని చూస్తున్నారని…టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇప్పటికే YSRCP నేతలు ఉత్తరాంధ్రలో 40 వేల ఎకరాలు ఆక్రమించారని పేర్కొన్నారు. విశాఖలో విజయసాయికి వందల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఈ క్రమంలో అనేక మంది విశాఖ వాసులు భయాందోళన చెందుతూ…నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని వెల్లడించారు. ఈ క్రమంలో విశాఖలో భూ దో...

October 10, 2022 / 06:30 PM IST