MNCL: సింగరేణియులు బొగ్గు ఉత్పత్తి చేయడమే కాకుండా రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవడం అభినందనీయమని మందమర్రి జీఎం దేవేందర్ కొనియాడారు. ఏరియాలోని వృత్తి శిక్షణ కేంద్రంలో సింగరేణి, రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని జీఎం ప్రారంభించారు.