గాలి జనార్థన్ రెడ్డి… మళ్లీ రాజకీయాల్లో చురుకుగా మారేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే… ఈసారి ఆయన తన భార్యను కూడా రంగంలోకి దించుతున్నారు. గతంలో బీజేపీతో కలిసి నడిచిన ఆ తర్వాత… ఆ పార్టీతో విబేధించి కల్యాణ రాజ్యప్రగతి పక్ష పేరిట కొత్త పార్టీని స్థాపించారు. ఇప్పుడు ఆ పార్టీ నుంచే ఆయన పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. గాలి జనార్దనరెడ్డి బళ్లారి, కొప్పళ జిల్లాల్లో అన్ని చోట్లా పోటీ చ...
తన ఫోన్ ని ట్యాప్ చేశారంటూ ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి….. సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపాయి. కాగా.. కోటం రెడ్డి ఆరోపణలకు మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని చెప్పారు. అలాంటి పనులు చేయడం చంద్రబాబుకే అలవాటని అన్నారు. జగన్ వల్లే తనకు పదవి వచ్చిందని కోటంరెడ్...
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ దుమారం రేపుతోంది. దీనిపై కోటంరెడ్డి వర్సెస్ మంత్రులు/ వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. ఇప్పుడు రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు వంతు వచ్చింది. సీఎం జగన్ తీరును ఏకీపారేశారు. ఫోన్ ట్యాపింగ్, ట్రాకింగ్ ప్రభుత్వం మానేయాలని సూచించారు. ఫోన్ ట్యాప్ చేయడం పెద్ద నేరం అని చెప్పారు. గతంలో తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని తెలిపారు. తన లోకేషన్ కూడా ట్యాపింగ్ చేశా...
ఆహా ఓటీటీలో పవన్ కళ్యాణ్ అన్స్టాపబుల్ 2 షో ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈ షోలో బాలకృష్ణ ఎక్కువగా పవన్ పర్సనల్, సినిమా విషయాలపైనే దృష్టి పెట్టారు. పవన్ కళ్యాణ్ సినిమాల గురించి అడిగిన తర్వాత పర్సనల్ విషయాల గురించి బాలకృష్ణ అడిగారు. పవన్ కళ్యాణ్ పర్సనల్ అంటనే మనకు గుర్తొచ్చేది మూడు పెళ్లిళ్లు. అసలు ఈ మూడు పెళ్లిళ్ల మ్యాటర్ ఏంటి అంటూ బాలకృష్ణ అడగగా.. నేనేమీ ముగ్గురిని ఒకేసారి పెళ్లి చేసుకోలేదు. అసలు...
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి (శుక్రవారం) ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 12.10 గంటలకు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ప్రసంగింస్తారు. రెండేళ్ల తర్వాత బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ స్పీచ్ ఉంటుంది. గతేడాది బడ్జెట్ సమావేశాల్లో సాంకేతిక కారణాల వల్ల గవర్నర్ ప్రసంగించలేదు. ఈ సారి కూడా గవర్నర్ ప్రసంగం వద్దని ప్రభుత్వం భావించింది. హైకోర్టు జోక్యం చేసుకోవడంతో గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రా...
ఆహాలో పవన్ కళ్యాణ్తో బాలకృష్ణ అన్స్టాపబుల్ షో పవర్ ఫినాలే ఎపిసోడ్ వన్ తాజాగా విడుదలైంది. పార్ట్ వన్ ఎపిసోడ్ ఫిబ్రవరి 2న రాత్రి 9 గంటలకు విడుదలైంది. ఈ షోలో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ ఇద్దరూ చాలా సరదాగా మాట్లాడుకున్నారు. ఎక్కువగా ఇద్దరూ సినిమాల గురించే మాట్లాడుకున్నారు. అసలు నువ్వు సినిమాల్లోకి ఎలా వచ్చావు. నీకు సినిమాల మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు కలిగింది అని పవన్ కళ్యాణ్ ను బాలకృష్ణ అడగగా.. అసలు నేను ...
పొత్తులపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉండబోదని కుండబద్దలు కొట్టారు. వైసీపీతో కలిసి పనిచేసేది లేదని తేల్చిచెప్పారు. జనసేనతో ఛాన్స్ ఉందని సంకేతాలు ఇచ్చారు. జనంతో వస్తేనే కలిసి బరిలోకి దిగుతామని చెప్పారు. కలిసి పోటీ చేసే అంశంపై సోము వీర్రాజు క్లారిటీతో ఉన్నారు. పవన్ కల్యాణ్ మాత్రం పూటకో మాట మాట్లాడుతున్నారు. కలిసి పోటీ చేస్తాం అని ఒకసార...
బాలీవుడ్ జంట పక్షులు కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా ఎట్టకేలకు వివాహబంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఫిబ్రవరి 6 న వీళ్ల పెళ్లి ఘనంగా జరగనుంది. రాజస్థాన్లోని జైసల్మీర్లో వీళ్ల వివాహం జరగనుంది. ఫిబ్రవరి 4, 5 న ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ను నిర్వహించనున్నారు. మెహందీ, హల్దీ, సంగీత్ వేడుకలు జరుపుకున్న తర్వాత ఫిబ్రవరి 6న సిద్ధార్థ్ మల్హోత్రా.. కియారా అద్వానీ మెడలో తాళి కట్టనున్నాడు. బాలీవుడ్ నుంచి షాహి...
గత కొన్ని రోజుల నుంచి వివిధ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అమెజాన్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, గూగుల్ వంటి సంస్థలు తమ కంపెనీలోని వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి. తాజాగా ఆ జాబితాలోకి మరో కంపెనీ చేరింది. ప్రముఖ ఎడ్యుటెక్ కంపెనీ అయిన బైజూస్ కూడా తమ సంస్థలోని ఉద్యోగుల్ని భారీగా తొలగించింది. ఇప్పటి వరకూ ఈ సంస్థ చాలా మందిని రిక్రూట్ చేసుకుంటూ వచ్చేది. కానీ ఇప్పుడు ఉద్య...
తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్పై హైకోర్టు బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. కేసు విషయంలో ఆయన కోర్టుకు హాజరు కాలేదు. ధర్మాసనం కోర్టు ధిక్కరణ కింద పరిగణించింది. ఈ మేరకు వారెంట్ జారీచేసింది. ఇటీవల ఆయన తెలంగాణ నుంచి రిలీవ్ అయిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ జీఏడీలో రిపోర్ట్ చేశారు. సోమేశ్ కుమార్ 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఉమ్మడి ఏపీలో పలు బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో జీహెచ్ఎంసీ కమ...
జాన్వీ కపూర్ తెలుసు కదా. అతిలోక సుందరి శ్రీదేవి కూతురు. ఒకప్పుడు శ్రీదేవి ఇండస్ట్రీని ఎలా తనవైపునకి తిప్పుకుందో.. ఇప్పుడు జాన్వీ కపూర్ కూడా బాలీవుడ్ను తనవైపునకు లాక్కుంటోంది. తను బాలీవుడ్లో స్టార్ హీరోయిన్. ఇప్పటి వరకు చాలా సినిమాల్లో నటించి తనేంటో నిరూపించుకుంది. శ్రీదేవి ఈలోకంలో లేకున్నా.. తన కూతురు జాన్వీలో ఆమెను చూసుకుంటున్నారు అభిమానులు. జాన్వీ కపూర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఫిట్ నె...
డిజిటల్ ప్రపంచంలో ఇప్పుడు అంతా ఓటీటీల మయం. థియేటర్కు వెళ్లి సినిమా చూడటం రేర్. ఓటీటీలో మూవీలే కాదు.. వెబ్ సిరీస్, స్పోర్ట్స్ లైవ్, టాక్ షో వస్తున్నాయి. తెలుగులో ‘ఆహా’లో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసిన అన్ స్టాపబుల్ ఓ రేంజ్లో హిట్ అయ్యింది. రెండో సీజన్ కూడా నడుస్తోంది. ఆ షోకు ధీటుగా సోని లివ్ కూడా టాక్ షో తీసుకొస్తోంది. అందులో గాయనీ స్మితను హోస్ట్గా తీసుకున్నారు. ఆమె ఇప్పటికే పలువురిని ఇంటర్వ్య...
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో హీటెక్కిస్తున్నాయి. కోటంరెడ్డికి వైసీపీ అధిష్టానం చెక్ పెట్టింది. వైసీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ బాధ్యతలను ఆదాల ప్రభాకర్ రెడ్డికి అప్పగించింది. వచ్చే ఎన్నికల్లో ఆదాల పోటీ చేస్తారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. సీఎం జగన్తో భేటీ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. తనను ఇంచార్జీగా నియమించడంపై ఆదాల స...
ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్లో ఇంకాసేపట్లో పవన్ కళ్యాణ్ అన్స్టాపబుల్ 2 ఫైనల్ ఎపిసోడ్ రిలీజ్ కానుంది. ఫిబ్రవరి 2, 2023 రాత్రి 9 గంటలకు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఫైనల్ ఎపిసోడ్ వన్ రిలీజ్ చేస్తామని ఆహా టీమ్ నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఆహాలో ఇప్పటికే విడుదలైన ప్రభాస్ ఎపిసోడ్ సూపర్ సక్సెస్ అయింది. ఆ ఎపిసోడ్ విడుదల కాగానే ఆహా సర్వర్స్ క్రాష్ అయ్యాయి. దానికి కారణం.. ఒకేసారి ఊహకందని ట్రాఫిక్ [&he...
భార్య పురిటి నొప్పులతో బాధపడుతుండటంతో తన భర్త కారులో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా కారుకు మంటలు వ్యాపించడంతో కారులోనే భార్య, భర్త ఇద్దరూ కాలి బూడిదయ్యారు. ఈ విషాద ఘటన కేరళలోని కన్నూర్ లో చోటు చేసుకుంది. 35 ఏళ్ల ప్రిజిత్.. తన భార్య 26 ఏళ్ల రీషాకు ఉదయం లేబర్ పెయిన్స్ రావడంతో వెంటనే తనను తీసుకొని కారులో జిల్లా ఆసుపత్రికి బయలుదేరాడు. 2020 మోడల్ మారుతి ఎస్ ప్రెస్సో కారు అది. ఆ కారులో ఆరుగురు […]