ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ గురించి మేకపాటి రాజమోహన్ రెడ్డి స్పందించారు. తన తమ్ముడు చంద్రశేఖర్ క్రాస్ ఓటింగ్ చేయడం తప్పేనన్నారు.
సెలబ్రిటీ కపుల్ ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ డైవర్స్ తీసుకుంటున్నారని మరోసారి చర్చకు వచ్చింది. గతంలో కూడా రూమర్స్ రాగా.. వాటిని ఇద్దరూ కొట్టిపారేశారు. ఇప్పుడు మరోసారి రూమర్స్ వస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రం నుంచి నిలోఫర్( Niloufer ) వైద్య కాలేజీలో గ్రేడ్ 2 నర్సింగ్ సూపరింటెండెంట్గా పని చేస్తున్న కే పుష్ప( Nurse K Pushpa ) నర్సింగ్ ఎక్సలెన్స్ అవార్డును అందుకున్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియన్ మెడికల్ అసోసియేషన్( IMC ) వారు ఢిల్లీ హెడ్ క్వార్టర్స్లో సమర్పన్ దివస్ నిర్వహించిన సందర్భంగా ఈ అవార్డులను అందించారు.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) ఇప్పుడు కొత్త బుల్లెట్ ప్రూఫ్(Nissan bullet proof SUV) వాహనాన్ని కొనుగోలు చేశాడు. నిస్సాన్ పెట్రోల్ SUVని ఫారెన్ నుంచి దిగుమతి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల పలువురు గ్యాంగ్ స్టర్లు సల్మాన్ ఖాన్ ను చంపుతామని బెదిరించిన నేపథ్యంలో ఈ SUVని తీసుకున్నట్లు తెలుస్తోంది.
మహబూబాబాద్ జిల్లా (Mahbubabad District)లో గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో 15 మంది విద్యార్థులకు కరోనా (Corona) సోకింది. పాఠశాలలో జలుబు, జ్వరం లక్షణాలు ఉండడంతో కోవిడ్ టెస్టులు (covid tests) నిర్వహించారు. వీరిలో 15 మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటీవ్ గా తేలింది. విద్యార్థులు ప్రస్తుతం ఐసోలేషన్ (Isolation) లో చికిత్స పొందుతున్నారు.
ఏపీ(ap)లో గత నాలుగేళ్లలో నువ్వు కట్టిన ఇళ్లెన్ని జగన్(jagan) అంటూ...చంద్రబాబు(Chandrababu naidu) ఆయనకు సెల్ఫీ సవాల్(selfie challenge) చేశారు. మీరు చెప్పిన ఇళ్లు ఎక్కడ ఉన్నాయి? సమాధానం చెప్తారా అంటూ ప్రశ్నించారు. నెల్లూరులో టిడ్కో ఇళ్ల దగ్గర సెల్ఫీ దిగిన క్రమంలో ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేసి డిమాండ్ చేశారు.
తెలంగాణలో సబ్ ఇన్స్పెక్టర్ (Sub Inspector) ఉద్యోగాల నియామకాలకు సంబంధించి నిర్వహించే తుది రాత పరీక్ష(written test) కు సమయం అసన్నమైంది. ఏప్రిల్ 8,9,వతేదీల్లో పరీక్షను నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరుకు, ఆప్టర్ నూన్ (After noon) 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరుకు ఎగ్జామ్ (Exam) జరగనున్నది.
తెలంగాణలో BRS పార్టీకి ‘రిటర్న్ గిఫ్ట్’ ఇచ్చేందుకు బీజేపీ(BJP) సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల బెయిల్ పై విడుదలైన బండి సంజయ్(bandi sanjay)కి కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) ఈ మేరకు ఫోన్ చేసి హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆ రిటర్న్ గిఫ్ట్ ఏంటీ? అది కేసీఆర్, BRS పార్టీపై ఎలా ప్రభావం చూపుతుందని పలువురు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అనంతపురం ఆర్టీవో కార్యాలయం సమీపంలో పేలుడు జరిగింది. కెమికల్ డబ్బా ఓపెన్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి అపార్ట్ మెంట్ వాచ్ మెన్ సతీష్ మృతిచెందాడు.
తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగుల ఆశలను నిర్వీర్యం చేసిన కేసీఆర్ కొడుకు కేటీఆర్(KTR)ను ప్రభుత్వం నుంచి తొలగించాలని బండి సంజయ్(Bandi Sanjay) ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతోపాటు ప్రభుత్వం వెంటనే ఉద్యోగార్థులకు లక్ష రూపాయల నిరుద్యోగ భృతి చెల్లించాలని కోరారు.
బీహార్ (Bihar) రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పార్టీ (Prashanth Kishore Party) ఎన్నికల్లో తొలి విజయం నమోదు చేసుకుంది. బీహార్ జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో(Election of MLC) పీకే పార్టీ అభ్యర్థి గెలిచాడు. గత ఏడాది జన్ పీకే సురాజ్ పార్టీని స్థాపించారు. అక్టోబర్ 2న ఆయన జన్ సురాజ్ యాత్రకు శ్రీకారం చుట్టారు.
సానియా మీర్జా(Sania Mirza).. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయాబ్ మాలిక్(shoaib malik)తో విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తన ఇన్స్టాగ్రామ్(Instagram) పోస్ట్లో షోయాబ్ మాలిక్ను మళ్లీ అవమానించినట్లు అనిపిస్తోంది. ఆమె రంజాన్కు ముందు తన కుమారుడు ఇజాన్తో కలిసి ఇఫ్తార్ భోజనం కోసం కూర్చున్నట్లు ఉన్న ఓ వీడియోను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో భర్త షోయాబ్ కనిపించకపోవడం సహా ఆమె తన కుమా...
సిద్దిపేట జిల్లా (Siddipet District) హుస్నాబాద్లో విషాదం జరిగింది. కేఎమ్ఆర్ క్రికెట్ టోర్నీ(KMR Cricket Tournament) లో అపశృతి చోటు చేసుకుంది.కేఎమ్ఆర్ క్రికెట్ టోర్నీ లో క్రికెట్ టొర్నీలో బౌలింగ్ చేస్తున్న క్రమంలో హార్ట్ స్ట్రోక్ (Heart stroke) తో శనిగరం అంజనేయులు (Anjaneyulu) అనే యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.