మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
వేసవిలో కొబ్బరి బోండాం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. లేత కొబ్బరి తినడం వల్ల వేసవి తాపం నుంచి బయటపడొచ్చు. కొబ్బరి వల్ల లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రంజాన్ (Ramadan) పండుగకు ముందు, హైదరాబాద్(Hyderabad) ట్రాఫిక్ పోలీసులు ఏప్రిల్ 21 శుక్రవారం నుండి అమలులోకి వస్తుందని ప్రకటించారు. అదే రోజు, అంటే రంజాన్ మాసం చివరి శుక్రవారం, మక్కా మసీదులో ప్రార్థనలు చేస్తారు. హైదరాబాద్, సికింద్రాబాద్లోని జామ్-ఎ-మసీద్ ఉన్నందున ఈ మార్గాలపై ఆంక్షలు విధించారు. చార్మినార్(Charminar) మరియు మదీనా, చార్మినార్ మరియు ముర్గీ చౌక్, మరియు చార్మినార్ మరియు రాజేష్ మెడికల్...
తాజాగా సుధీర్, ప్రభాస్ డైరెక్టర్తో ఓసినిమా చేసేందుకు రెడీ అవుతున్నారట. ప్రభాస్(Prabhas)తో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా తెరకెక్కించి సూపర్ డూపర్ కొట్టిన ఈ స్టార్ డైరెక్టర్.. తాజాగా తను రెడీ చేసుకున్న స్టోరీకి సుధీర్ కరెక్ట్ అని ఫిక్స్ అయ్యారట. రీసెంట్గా సుధీర్ను కలిసి స్టోరీ చెప్పి ఓకే కూడా చెప్పించుకున్నారట ఈయన.
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్(Ram Charan) ఆస్కార్ వేడుకకు ముందు రికార్డు చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ వీడియో ఏకంగా రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కించుకోవడం విశేషం. క్రేజీగా ఉన్న ఈ వీడియోను మీరు కూడా ఓసారి చూసేయండి మరి.
సుప్రీంకోర్టులో సునీత, అవినాష్ ఇద్దరికీ ఊరట కలిగింది. అవినాష్ ముందస్తు బెయిల్పై స్టే విధించింది. అవినాష్ను ఈ నెల 24వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని సీబీఐకి స్పష్టంచేసింది.
TSPSC పేపర్ లీకేజీ కేసు(TSPSC leakage case)లో సిట్ అధికారులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. దీంతో ఇప్పటివరకు అరెస్టైన వారి సంఖ్య 19కి పెరిగింది. మరోవైపు హైకోర్టులో ఈ కేసు విచారణ ఈనెల 24న జరగనుంది.