హైదరాబాద్ సనత్నగర్ బాలుడి హత్య కేసులో ట్విస్ట్ ఎదురైంది. అయితే అసలు బాలుడిని హిజ్రానే చంపేశాడని తేలింది. కానీ అసలు కారణం మాత్రం అమావాస్య కాదు. ఏంటో తెలుసుకోవాలంటే ఈ వార్తను చదవాల్సిందే.
ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్లో అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ని వైఎస్ఆర్ వ్యూ పాయింట్గా మార్చడంపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ కొండపై మలుపునకు గతంలో అసలు పేరే లేదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫాక్ట్ చెక్ ద్వారా ఈ మేరకు అసలు విషయాన్ని ప్రభుత్వం వెల్లడించింది. ఆ ప్రాంతం గతంలో ఎలాంటి అభివృద్ధికి కూడా నోచుకోలేదని తెలిపింది. అంతేకాదు జీ20 సదస్సుల నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని సుందరీకరణ చేసినట్లు...
ఎయిర్ ఇండియా పైలట్ ఒకరు నిబంధనలను గాలికొదిలేశాడు. తన స్నేహితురాలిని కాక్ పిట్లోకి తీసుకొచ్చాడు. ఆమెకు ఆల్కహాల్, స్నాక్స్ సర్వ్ చేయాలని సిబ్బందిని పురామయించాడు.
ఆహారాన్ని (food) బాగా నమలడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. అంతే కాదు గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం తదితర సమస్యలు కూడా దూరమవుతాయి. మరో మంచి విషయం ఏమిటంటే ఇలా చేయడం వల్ల పెరుగుతున్న బరువును అదుపులో ఉంచుకోవచ్చు.
భారతదేశంలో శుక్రవారం(ఏప్రిల్ 21న) కొత్తగా 11,692 COVID-19 కేసులు, 28 మరణాలు రికార్డయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 44.8 మిలియన్లకు (4,48,69,684) చేరుకుంది.
దాదాపు మూడు టక్కుల నిండా పట్టే నాణేలు ఉన్నాయని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. అయితే నాణేల బరువుకు పైకప్పు కూలిపోతుందేమోనని భవనంలోని ఇతర దుకాణాదారులు భయాందోళన చెందుతున్నారు.
తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు(Ambati Rayudu).. రాజకీయాల్లో తన మార్గాన్ని సుగమం చేసుకుంటున్నాడు. క్రికెట్ కి పూర్తిగా వీడ్కోలు పలికి... రాజకీయాల్లో స్థిరపడాలనే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.
ట్విట్టర్ బ్లూ టిక్ సబ్స్క్రైబ్ చేసుకోకపోవడంతో ప్రముఖులు బ్లూ టిక్ కోల్పోయారు. అమితాబ్, షారుఖ్, రాహుల్ గాంధీ, సీఎం జగన్, చంద్రబాబు, పవన్ తమ ఖాతాలకు బ్లూ టిక్ లాస్ అయ్యారు.
యంగ్ హీరో సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్పై సుకుమార్ సమర్పణలో విరూపాక్ష సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలో ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.
విషయాలు ఆమె వాస్తవంగానే చెప్పినా.. చెప్పాల్సిన పద్ధతిలో చెప్పలేదు. అంటే నేరుగా చెప్పకుండా పరోక్షంగా చెబితే సరిపోయేది. అయినా ఎవరికైనా నిజాలు చెబితే కోపం వస్తుంది. ఇక్కడ కూడా అలాంటిదే జరిగింది.
హైదరాబాద్లోని సనత్నగర్(Hyderabad sanath nagar)లో విషాదం చోటుచేసుకుంది. సనత్నగర్లోని అల్లావుద్దీన్ కోటి ప్రాంతంలోని కాలువలో అబ్దుల్ వాహిద్ అనే ఎనిమిదేళ్ల బాలుడి మృతదేహం లభ్యమైంది. అయితే అమావాస్య కావడంతో బాలుడిని బలితీసుకున్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు.
సినిమా ప్రమోషన్స్ లో కొత్త పంథాని పట్టాడు.. అక్కినేని హీరో నాగచైతన్య(naga chaitanya). ఆయన తన కొత్త సినిమా Custody Movie ప్రమోషన్స్ కోసం ఐపీఎల్(IPL)ని వాడటం విశేషం.
దేశంలోని వివిధ పబ్లిక్ సర్వీస్ డిపార్ట్మెంట్లలో నిమగ్నమై ఉన్న అధికారుల పనిని గుర్తించేందుకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 21న జాతీయ సివిల్ సర్వీసెస్ దినోత్సవం(national civil services day) నిర్వహిస్తారు. దీంతోపాటు సివిల్ సర్వీసెస్లో ఉత్తమంగా పనిచేస్తున్న వ్యక్తులు, సమూహాలకు అవార్డులను కూడా ప్రధాని అందజేస్తారు.