TG: రాష్ట్రంలో ఎనిమిది మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రత్యేక కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్, గిరిజన సంక్షేమ కార్యదర్శి, కమిషనర్గా అనిత రామచంద్రన్కు అదనపు బాధ్యతలు, రవాణాశాఖ కమిషనర్గా ఇలంబర్తి, ఎస్సీ అభివృద్ధి కమిషనర్గా జి.జితేందర్ రెడ్డి నియమించింది.