AP: మాజీమంత్రి బొత్స సత్యానారాయణ వ్యాఖ్యలకు మంత్రి పయ్యావుల కేశవ్ కౌంటర్ ఇచ్చారు. రాయలసీమ ఎత్తిపోతల వైసీపీ హయాంలోనే ఆగిందని, తామే ఆపించామని బీఆర్ఎస్ నేతలు తెలంగాణ అసెంబ్లీలో చెప్పారని తెలిపారు. వైసీపీ హయాంలో ఆగినదానికి తాము సమాధానం చెప్పాలా? అని ప్రశ్నించారు.