TG: ఈ నెల 20న ప్రవేశపెట్టే బడ్జెట్లో మూసీ అభివృద్ధికి రూ. 5,812 కోట్లు ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తోంది. హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు.. జోన్-1పనులకు రూ.1684 కోట్లు, గండిపేట నుంచి గాంధీ సరోవర్ వరకు జోన్-2 పనులకు రూ. 1,992 కోట్లు పెట్టనున్నారట. జంట జలాశయాల నుంచి గాంధీ సరోవర్ వరకు 15 వంతెనలతో సహా.. నదికి ఇరువైపులా 100 అడుగుల రోడ్లు నిర్మించనున్నారు.