అపర కుబేరుడు ఎలాన్ మస్క్ భారత్లో జూలై 15 నుంచి తన టెస్లా కార్ల అమ్మకాలను ప్రారంభించారు. Y మోడల్ కార్లకు 600 ఆర్డర్లు వచ్చినట్లు బ్లూమ్బెర్గ్ నివేదించింది. ఈ మోడల్ ఈవీ ధర రూ.59 లక్షల నుంచి రూ.68 లక్షల వరకు ఉంది. కేవలం రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల లోపే భారత కంపెనీలు హైఎండ్ ఈవీ అందిస్తున్నాయి. దీంతో వినియోగదారులు టెస్లా వైపు ఆసక్తి కనబర్చడం లేదని తెలుస్తోంది.