TG: హైదరాబాద్ ఇకపై టెక్నాలజీ హబ్గా మాత్రమే కాకుండా.. ఏఐ భవిష్యత్తును నిర్మించే కేంద్రంగా మారుతోందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్లో కోవాసెంట్ కొత్త ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి.. ప్రపంచవ్యాప్తంగా నగరాలు కృత్రిమ మేథస్సు యుగాన్ని నడిపేందుకు పోటీ పడుతున్నాయని చెప్పారు.