మెరుగైన పాలన కోసం చట్టసభ సభ్యుల కదలికలను 24 గంటల పాటు పర్యవేక్షించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) సుప్రీంకోర్టు కొట్టివేసింది. 24 గంటలు కదలికలను పర్యవేక్షించేందుకు వారి శరీరంలో చిప్ పెట్టాలా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
ఓ క్యాబ్ డ్రైవర్ భారత పర్యటనకు వచ్చిన డచ్ టూరిస్ట్ని బెదిరించి అతడిని లూటీ చేశాడు. దీంతో స్వదేశం వెళ్లలేక అతడు బిచ్చగాళ్ల దగ్గర నెల రోజులుగా బస చేస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితుడు, బహిరంగ ప్రకటనలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ కాంగ్రెస్ నేత అజీజ్ ఖురేషీ శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే వంటగ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగిపోతాయన్నారు.
భారతదేశ కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడిపెళ్లి సంబరాలు అంబరాన్ని అంటాయి. అతిరథ మహారధులు ఈ వివాహానికి హాజరు అవుతున్నారు. ఈ సందర్భంగా తన కుమారుడి పెళ్లితో తనకు ఉన్న రెండు కోరికలను తీర్చుకుంటున్న అని నీతా అంబానీ చెప్పారు. ఇంతకీ తన రెండు కోరికలకు ఏంటో వీడియో రూపంలో పంచుకుంది.
2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించి బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం గురువారం (ఫిబ్రవరి 29) సాయంత్రం న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ భేటీ అనంతరం సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది.
Jayaprada : మాజీ ఎంపీ జయప్రదకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ)ని రద్దు చేయాలని జయప్రద తరఫున అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దానిని కోర్టు తిరస్కరించింది.
రూఫ్టాప్ సోలార్ స్కీమ్ కోసం రూ.75 వేల కోట్ల మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ పథకం ద్వారా దేశంలోని కోటి కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
జార్ఖండ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏకంగా 12 మంది మృత్యువాత పడ్డారంటూ తొలుత వార్తలు వచ్చాయి. తర్వాత ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.