తాము తీసుకున్న నిర్ణయం ఫలితం ఇంత స్పీడ్ గా వస్తుందన్న ఆలోచన ఆర్బీఐ(RBI)కి బహుషా ఉండకపోవచ్చు. ఈ కారణంగానే ఆర్బీఐ సామాన్యులకు 4 నెలలకు పైగా సమయం ఇచ్చింది. అవును. కానీ రూ.2000 నోట్లకు సంబంధించి వచ్చిన తాజా నివేదిక నిజంగా షాకింగ్ అనే చెప్పవచ్చు. అసలు అందేటో ఇప్పుడు చుద్దాం.
ముంబైలో తొలిరోజు వర్షం బీభత్సం సృష్టించింది. గోవండిలోని డ్రెయిన్లో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. శాంటా క్రజ్లో సముద్రంలో మునిగిపోతున్న ఇద్దరు పిల్లలను ఓ పోలీసు రక్షించాడు. అంధేరీలో మునిగిపోతున్న ఓ మహిళను రక్షించినట్లు కూడా వార్తలు వచ్చాయి.
సంజు భగత్ అనే వ్యక్తి 36 ఏళ్లు తన కడుపులో పిండాన్ని మోశాడు. మొదట కడుపులో కణితి ఉందనుకున్న వైద్యులు ఆపరేషన్ చేయగా షాక్ అయ్యారు. సంజు భగత్కు ఇప్పుటు 60 ఏళ్లు అయినా అతన్ని అందరూ ప్రెగ్నెంట్ మ్యాన్ అని పిలుస్తూ ఉంటారు.
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానికి స్వాగతం పలికారు. న్యూయార్క్ ఆకాశ వీధులో పెద్ద బ్యానర్ని లాగుతున్న విమానం మోడీ స్వాగత సందేశాన్ని అందించింది. బ్యానర్పై "అమెరికాకు చారిత్రక సందర్శన" అని రాసి ఉంది.
విద్యుత్ వైరును దొంగిలించారనే ఆరోపణపై పోలీసులు కొందరు దుర్మార్గులను వెంబడించారు. ఇంతలో పోలీసులను చూసి ఓ దుండగుడు ఫ్లై ఓవర్పై నుంచి దూకాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. నేరస్థుడిని ఆసుపత్రిలో చేర్చారు, కాని వైద్యులు అతని ప్రాణాలను రక్షించలేకపోయారు.
టాలీవుడ్ నిర్మాత కేపీ చౌదరిని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రెండు రోజుల పాటు ఆయన్ని పోలీసులు విచారించారు. విచారణలో ఆయన మొత్తం 12 మంది పేర్లను బయటపెట్టారు. దీంతో టాలీవుడ్ సెలబ్రిటీలలో టెన్షన్ మొదలైంది.
నేటి కార్పొరేట్ రోజుల్లో ఉద్యోగాలు చేసే చాలా మంది తమ పిల్లల్ని ప్రీ స్కూల్స్ లో పడేసి వెళ్తున్నారు. అయితే ఆ స్కూల్స్ జరిగే విషయాలను, పరిస్థితులను మాత్రం పట్టించుకోవడం లేదు. తాజాగా ఓ బాలుడు మరో బాలుడ్ని చితక బాదిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. స్కూల్ సిబ్బంది పట్టించుకోకపోవడం, పిల్లల్ని సరిగా చూడకపోవడంతో తల్లిదండ్రులు ఇకనైనా అలర్ట్ అవ్వాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.