• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

Shree Cements:23000 కోట్ల పన్ను ఎగవేత ఆరోపణ.. రూ.9200 కోట్లు నష్టపోయిన శ్రీ సిమెంట్

ఆదాయపు పన్ను సర్వేపై సిమెంట్ కంపెనీ తన పత్రికా ప్రకటనలో స్పష్టం చేసింది. కంపెనీ మొత్తం మేనేజ్‌మెంట్ బృందం అధికారులకు పూర్తి సహకరిస్తున్నదని, మీడియాలో ప్రసారం అవుతున్న సమాచారం తప్పు అని పేర్కొంది.

June 26, 2023 / 01:24 PM IST

Pragati Maidan: గన్ పెట్టి పట్టపగలే రాబరీ..వైరల్ వీడియో

ప్రగతి మైదాన్‌లో ట్రాఫిక్‌ను సరిదిద్దేందుకు నిర్మించిన సొరంగంలో పట్టపగలు చోరీకి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

June 26, 2023 / 01:27 PM IST

BJP రాజ్యసభ ఎంపీ హరిద్వార్ దూబే కన్నుమూత

బీజేపీ రాజ్యసభ ఎంపీ హరిద్వార్ దూబే (74)(Hardwar Dubey) కన్నుమూశారు. ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

June 26, 2023 / 12:30 PM IST

MS Dhoni: విమానంలో క్యాండీ క్ర‌ష్ ఆడుతున్న ధోనీ.. ఎయిర్‌హోస్టెస్ ఏం చేసిందంటే?

ఇండిగో ఫ్లైట్ లో ధోని ప్రయాణించాడు. సీట్లో తన ట్యాబ్ లో గేమ్ ఆడుతూ కనిపించాడు. ఇది క్షణాల్లో నెట్టింట చక్కర్లు కొట్టింది. ఇదే సమయంలో ధోనీ ఆడిన క్యాండీ క్రష్ గేమ్ డౌన్ లోడ్లు లక్షల్లో పెరిగాయి. దీంతో ధోనీ క్రేజ్ అది అంటూ ఆయన అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు.

June 26, 2023 / 12:41 PM IST

VandeBharat: టికెట్‌ లేకుండా వందేభారత్‌ ఎక్కాడు.. టాయిలెట్‌ కెళ్లి తాళం వేస్కున్నాడు

కేరళ వందేభారత్ ట్రైన్లో విచిత్ర సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఉత్తర కాసర్‌గోడ్‌ జిల్లాలో ఓ ప్రయాణికుడు టికెట్‌ తీసుకోకుండా రైలు ఎక్కాడు. ఆ సమయంలో రైలు కాసర్‌గోడ్‌ నుంచి తిరువనంతపురం వెళ్తుంది. ఓ వ్యక్తి అధికారులు పట్టుకుంటారన్న భయంతో టాయిలెట్లో కెళ్లి గడియ వేసుకున్నాడు.

June 26, 2023 / 12:41 PM IST

KCR: 500 కార్లతో మహారాష్ట్రకు కేసీఆర్..ప్రజా సొమ్ము వృథా..టూర్ ఎందుకు!

తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR) మరోసారి మహారాష్ట్ర బాట పట్టారు. రోడ్డు మార్గంలో 500 కార్లతో మంది, మార్బాలాన్ని వేసుకొని మరీ వెళుతున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రం గుండా వెళ్లే సమయంలో ఆయా చోట్ల ట్రాఫిక్ నిలిపివేయడంతో జనం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తోంది.

June 26, 2023 / 11:31 AM IST

Gold,Silver Price : 25 నిమిషాల్లో రూ.70వేలకు చేరుకున్న వెండి.. పెరిగిన బంగారం ధర

ఈరోజు వెండి ధర కేవలం 25 నిమిషాల్లోనే రూ.1,000 పెరిగింది. ఈ పెరుగుదల కారణంగా మరోసారి వెండి రూ.70,000 పైన ట్రేడవుతోంది.

June 26, 2023 / 12:44 PM IST

Himachal Pradesh:లో వరదలు..చిక్కుకున్న 200 మంది టూరిస్టులు

హిమాచల్ ప్రదేశ్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో పలు చోట్ల ఆకస్మికంగా వరదలు సంభవించాయి. దీంతో పలు చోట్ల 200 మందికిపైగా టూరిస్టులు, స్థానికులు చిక్కుకున్నారని పోలీసు అధికారులు వెల్లడించారు.

June 26, 2023 / 09:05 AM IST

Capital expenditure:లో డేంజర్ జోన్లో ఏపీ..ఇక తెలంగాణ

మూలధన వ్యయం ఖర్చు చేయడంలో ఏపీ చివరి స్థానంలో నిలిచింది. 25 రాష్ట్రాలతో కూడిన జాబితాను బ్యాంక్ ఆఫ్ బరోడా రిలీజ్ చేసింది. ఆ నివేదికలో ఏపీ లాస్ట్ ప్లేస్‌లో ఉంది.

June 26, 2023 / 08:43 AM IST

Breaking: బస్సు ప్రమాదం..10 మంది మృతి, 8 మందికి గాయాలు

ఒడిశాలోని గంజాం జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా, మరో 8 మంది గాయపడ్డారు.

June 26, 2023 / 10:23 AM IST

TTD : తొలిసారి సరోగసీ ద్వారా జన్మించిన దూడ..ఆవుల్లో ఐవీఎఫ్ ప్రయోగం సక్సెస్

ఏపీలో తొలిసారి సరోగసీ ద్వారా ఓ దూడ జన్మించింది. తిరుపతి వెటర్నరీ వర్సిటీ ఆధ్వర్యంలో ఐవీఎఫ్ ప్రాసెస్ చేయగా విజయవంతంగా దూడ జన్మించింది. ఈ పద్దతిలో మరో ఐదేళ్లలో 500 దూడలను పుట్టించనున్నట్లు యూనివర్సిటీ వెల్లడించింది.

June 25, 2023 / 08:20 PM IST

E-Passport 2.0: త్వరలో రాబోతున్న..చిప్ ఆధారిత పాస్‌పోర్ట్

ఈ-పాస్‌పోర్ట్ కోసం నిరీక్షణకు ఇప్పుడు తెరపడనుంది. పాస్‌పోర్ట్ సేవా దివాస్ సందర్భంగా త్వరలో పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రామ్ 2.0ని ప్రారంభించనున్నట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటించారు.

June 25, 2023 / 10:24 AM IST

Depression Surgery: ఇండియాలో మొదటి సైకియాట్రిక్ ఆపరేషన్ సక్సెస్

2017లో కొత్త మెంటల్ హెల్త్‌కేర్ యాక్ట్ ఆమోదించబడిన తర్వాత భారతదేశంలో జరిగిన మొదటి సర్జరీ ఇది. కొత్త చట్టంలోని నిబంధనల ప్రకారం.. రోగి సమ్మతి తెలిపినా.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర మానసిక ఆరోగ్య బోర్డు ఆమోదం తెలిపిన తర్వాత మాత్రమే సైకో సర్జరీని నిర్వహించవచ్చు.

June 25, 2023 / 10:25 AM IST

Viral news: ఆర్డర్ చేసిన 4 ఏళ్లకు డెలివరీ.. ట్వీట్ వైరల్

లక్షల రూపాయల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను వినియోగదారులు ధైర్యంగా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తున్నారు. ఈ-కామర్స్ కంపెనీలపై పెరిగిన నమ్మకం.. అవి అందించే సేవలు, కస్టమర్ సపోర్ట్ ఇందుకు కారణమని చెప్పవచ్చు.

June 25, 2023 / 08:46 AM IST

Trains collided: పట్టాలు తప్పిన 12 వ్యాగన్లు

పశ్చిమ బెంగాల్‌లోని ఓండా రైల్వే స్టేషన్ సమీపంలో జూన్ 25 ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయి. ఒక గూడ్స్ రైలు మెయిన్ లైన్‌కు బదులుగా లూప్ లైన్‌లోకి ప్రవేశించి ట్రాక్‌పై ఉన్న మరొక గూడ్స్ రైలును ఢీకొట్టింది. దీంతో గూడ్స్ రైళ్లలోని 12 వ్యాగన్లు పట్టాలు తప్పాయి. జూన్ 2 నాటి విషాదకరమైన బాలాసోర్ రైలు ప్రమాదం ఘటన మరువక ముందే మరొకటి చోటుచేసుకుంది. దీంతో ఖరగ్‌పూర్-బంకురా-ఆద్రా ల...

June 25, 2023 / 08:24 AM IST