తెలంగాణలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. పొలిటికల్ హీట్ ఎక్కువవుతోంది. తాజాగా కేటీఆర్, అసదుద్దీన్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో గంటపాటు భేటీ అయ్యారు. ఈ గంట భేటీలో ఏం జరిగిందనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
కారులో కూర్చున్న వ్యక్తి పేరు సజన్ కుమార్. చాందినీచౌక్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో డెలివరీ ఏజెంట్గా పనిచేసేవాడు. శనివారం తన సహచరుడితో కలిసి క్యాబ్లో ఢిల్లీ నుంచి గురుగ్రామ్ వెళ్తున్నాడు. రెండు బైక్లపై వెళ్తున్న నలుగురు వ్యక్తులు టన్నెల్ మధ్యలో కారు ఆపి ఆయుధాలు చూపి డబ్బులు దోచుకున్నారు.
ముంబయిలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది.
ఆ జీవులు ఇంట్లోకి వస్తే శుభం కలగడమే కాకుండా సిరి సంపద కలుగుతున్నదని చెప్తున్నారు.
Draupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురించి ఇటీవల కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజధాని ఢిల్లీలోని జగన్నాథ ఆలయంలో ప్రార్థనలు చేస్తున్న రాష్ట్రపతి ఫోటో షేర్ అవుతోంది. అయితే దానిపై పెద్ద వివాదం చెలరేగింది. ఆలయంలో రాష్ట్రపతిపై వివక్ష ఉందని, ప్రధానంగా ఆమె గిరిజన మహిళ కావడం వల్లనే ఇలా జరిగిందని కొందరు వ్యక్తులు ఆరోపిస్తున్నారు. అయితే, ఆలయ నిర్వాహకులు అలాంటి వాదనను పూర్తి...
కాంగ్రెస్ పార్టీ ఇంట్రెస్టింగ్ వీడియో తన సామాజిక ఖాతాలో పోస్ట్ చేసింది.
Odisha Train Accident: ఒడిశాలోని బాలాసోర్లో జూన్ 2న ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఇందులో సుమారు మూడు వందల మంది మరణించారు. ప్రమాదం జరిగి 26 రోజులు గడిచినా బంధువుల మృతదేహాలు అందని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి.
మరో రెండు రోజుల్లో అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. యాత్రకు వెళ్లే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కేంద్రం, జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవెంద్ర ఫడ్నవీస్ భావొద్వేగానికి గురయ్యారు. దివ్యాంగురాలైన ఓ యువతి కాలి వేతిలో నుదుటన బొట్టు పెట్టి, హారతి ఇచ్చిందని తెలిపారు. ఆమె కళ్లలో ఓ మెరుపు చూశానని వివరించారు.
లవ్ బ్రేకప్ చెప్పిందని ఓ యువతిపై పగ తీర్చుకునేందుకు కత్తితో బయల్దేరాడు లక్ష్మణ్ అనే యువకుడు. అడ్డు వచ్చిన స్థానికులపై దాడి చేసి బీభత్సం సృష్టించాడు. పుణెలో ఘటన జరగగా.. ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది.
మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న డీసీఎం వాహనం నిర్మాణంలో ఉన్న వంతెన పైనుంచి నదిలో పడింది. దీంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా 20 మందికిపైగా గాయపడ్డారు.
ఆదిపురుష్ మూవీ టీమ్పై అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం ఆగ్రహాం వ్యక్తం చేసింది. సినిమాలో రాముడు, సీత, లక్ష్మణుడు, రావణుడి పాత్రధారులు ఉండి.. రామాయణం కథ కాదని అంటే జనం ఎలా నమ్ముతారని ప్రశ్నించింది.
పెళ్లి ఊరేగింపుగా వేళుతున్న బృందంపై వేగంగా వస్తున్న ఓ ట్రక్ దూసుకొచ్చింది. ఆ క్రమంలో ఐదుగురు మంది మృతి చెందగా..మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
హైదరాబాద్లో మళ్లీ ఐఎస్ కేపీ ఉగ్రవాద సంబంధాలు వెలుగులోకి వచ్చాయి. సూరత్ కు చెందిన సుభేరా బానుతో పాతబస్తీవాసి ఫసీకి లింకులున్నాయని తేలింది. ఈ క్రమంలో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్న ఫసీని గుజరాత్ ఏటీఎస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
పాపులర్ ఆర్టిఫిషియల్ స్వీటెనర్లు(artificial sweetener) ఉపయోగిస్తున్నారా? అయితే చాలా డేంజర్ అని ఓ సర్వే చెబుతోంది. స్వీటెనర్లు ఉపయోగించే ఓ వ్యక్తి DNAను దెబ్బతీస్తుందని, క్యాన్సర్కు దారితీస్తుందని కొత్త పరిశోధన వెల్లడించింది. అయితే ఇది టేబుల్ షుగర్ కంటే 600 రెట్లు తియ్యగా ఉంటుందని తేలింది. అంతేకాదు కాల్చిన వస్తువులు, పానీయాలు, చూయింగ్ గమ్, జెలటిన్లు, ఇది ఉపయోగించబడుతున్నట్లు వెలుగులోకి వచ్చి...