చురచంద్పూర్కు వెళ్తున్నారు. ఈ ఉదయం ఇంఫాల్ చేరుకున్న ఆయన చురచంద్పూర్ వెళ్తున్నారు. హింసాకాండ ప్రభావిత ప్రాంతాల నుంచి నిర్వాసితులైన ప్రజలను కలుసుకునేందుకు ఆయన సహాయ శిబిరాల శిబిరాలకు వెళుతుండగా ఆయన కాన్వాయ్ను నిలిపివేశారు.
రుతుపవనాల ప్రభావం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్రలో మరో నాలుగు రోజుల్లో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ICC మంగళవారం ODI ప్రపంచ కప్ 2023 షెడ్యూల్లను ప్రకటించిన తర్వాత అహ్మదాబాద్లో పరిస్థితులు మారాయని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 15న ఉన్న క్రమంలో అక్కడి హోటల్ రూమ్ ధరలు ఒక్కసారిగా 10 రెట్లు పెరిగాయని చెబుతున్నారు. అయితే ఈ మ్యాచ్ కోసం ముందుగానే బుకింగ్స్ మొదలైనట్లు తెలుస్తోంది.
చైనా(china)లోని వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన ఒక పరిశోధకుడు చావో షావో కరోనావైరస్(corona virus) గురించి షాకింగ్ న్యూస్ చెప్పాడు. కోవిడ్ చైనా చేత "బయో ఆయుధం(bioweapon)" గా రూపొందించబడిందని వ్యాఖ్యానించారు.
ట్రేడింగ్ సెషన్లో సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా లాభపడింది. మరోవైపు నిఫ్టీ కూడా 19000 పాయింట్ల స్థాయిని అధిగమించింది. స్టాక్ మార్కెట్ బూమ్ కారణంగా ఇన్వెస్టర్లు రూ.1.72 లక్షల కోట్లు లాభపడ్డారు.
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. విశేషమేమిటంటే.. ఓపెనింగ్ మ్యాచ్, ఫైనల్ కాకుండా భారత్-పాకిస్థాన్ మధ్య హైవోల్టేజీ మ్యాచ్ కూడా ఇక్కడే జరగనుంది. నేటి నుండి 110 రోజుల తర్వాత టోర్నీ మొదలు కానుంది.