ఓ వ్యక్తి తన తోటి యువతి(minor girl)ని తన ఇంటికి ఆహ్వానించాడు. అంతటితో ఆగలేదు. ఓ శీతల పానీయంలో మత్తు మందు కలిపి ఇచ్చాడు. అంతే ఆమె మత్తులోకి జారుకున్న తర్వాత ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ యువతి మేల్కొన్న తర్వాత తెలుసుకున్న యువతిని అతను ఎవరికీ చెప్పొద్దని చెదిరించాడు. దీంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మణిపూర్లో 40 రోజుల నుంచి హింస జరుగుతోందని, ప్రజల వలసలు కొనసాగుతుయని ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ప్రజలు ఇళ్లను వదిలి శిబిరాల్లో నివసిస్తున్నారు. వీటన్నింటి దృష్ట్యా మణిపూర్ సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Mud Festival: భారతదేశంలో అనేక ఏళ్లుగా కొన్ని ఆచార సంప్రదాయాలను ప్రజలు పాటిస్తారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన వేడుకలు నిర్వహించుకుంటారు. ఉత్తర గోవా(North Goa)లో కూడా అలాంటి విచిత్రమైన పండుగ జరుపుకున్నారు అక్కడ ప్రజలు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజిత్ పవార్(ajit pawar), పలువురు ఎమ్మెల్యేల మద్దతుతో ఆదివారం మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా చేరారు. ఆయన ఈ పోస్ట్ను బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్తో పంచుకోనున్నారు. రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో అజిత్ పవార్తో పాటు ఛగన్ భుజ్బల్, ధనంజయ్ ముండే, దిలీప్ వాల్సే పాటిల్ సహా మొత్తం తొమ్మిది మంది ఎన్సీపీ నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు.
దేశంలో నైరుతి రుతుపవనాల ప్రభావం. పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని భారతవాతావరణ శాఖ (ఐఎండీ) వెదర్ బులెటిన్ విడుదల చేసింది. గుజరాత్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలిని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.
టమాటా ధరలు పెరిగినప్పటి నుంచి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఆ టమాటాకు తోడుగా ఉల్లి ధరలు కూడా పెరిగాయి. దీంతో దుకాణదారులు, ప్రజలు లబోదిబోమంటున్నారు.