మహారాష్ట్రలోని ధులే(maharashtra Dhule) జిల్లాలో మంగళవారం ఒక కంటైనర్ ట్రక్కు నాలుగు వాహనాలను ఢీకొట్టి, ఆపై హైవేపై ఉన్న హోటల్లోకి దూసుకెళ్లడంతో కనీసం 15 మంది మరణించారు. 20 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
థియేటర్లో పాప్కార్న్ తింటూ సినిమా చూస్తే అదో రకం కిక్కు. అయితే సినిమా హాల్కి వెళ్లడం ద్వారా ఈ అభిరుచి అనేక మందికి అలవాటుగా మారింది. అంతేకాదు పలు థియేటర్లలో మూవీ టిక్కెట్ తోపాటు పాప్ కార్న్ ఆఫర్లు కూడా పెడుతున్నారు. కానీ తాజాగా ఓ థియేటర్ వెళ్లిన అభిమాని ఓ పాప్ కార్న్, పెప్సీ తీసుకున్నాడు. కానీ వచ్చిన బిల్లు చూసి షాకయ్యాడు. అది కాస్తా సోషల్ మీడియాలో షేర్ చేయగా..ప్రస్తుతం వెరల్ గా మారింది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(droupadi murmu) మంగళవారం హైదరాబాద్లో(hyderabad) ఒకరోజు పర్యటన చేయనున్నారు. రాష్ట్రపతి ఉదయం ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్కు చేరుకుని బొలారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లనున్నారు.
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ డిపోకు చెందిన ఓ బస్సు కండక్టర్ అసభ్యకర చర్యకు పాల్పడ్డాడు.
రిలయన్స్ జియో అత్యంత సరసమైన 4G ఫోన్ 'జియో భారత్ V2'ను సోమవారం విడుదల చేసింది.
విరిగిన చక్రంతోనే ఓ ఎక్స్ప్రెస్ రైలు 10 కిలోమీటర్లు ప్రయాణించిన సంఘటన బీహార్ లో జరిగింది.
త్వరలో కొత్త పథకాన్ని అమలులోకి తీసుకొచ్చి పెళ్లి కాని పురుషులకు, స్త్రీలకు నెలవారిగా పింఛన్ ఇచ్చేందుకు సన్నాహాలు మొదలుపెట్టిన హర్యానా ప్రభుత్వం.
మణిపూర్ లో అల్లర్లు రోజురోజుకు హింసాత్మకంగా మారుతున్నాయి. ఆదివారం జరిపిన దుండగుల దాడిలో ఖొయిజుమన్ తాబి గ్రామానికి చెందిన ముగ్గురు గ్రామ వ్యాలెంటీర్లు మరణించారు.
కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో భారీ పండుగప్ప మత్సకారులకు భారీ సైజ్ ఉన్న పండుగప్ప చిక్కింది
వాట్సప్ లో కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఒరిజినల్ సైజ్, క్వాలిటీ కోల్పోకుండా ఉండే సరికొత్త ఫిచర్ ను వాట్సాప్ పరిచయం చేయబోతుంది.
ఇండియా స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ ఒక దశలో ఏకంగా 450 పాయింట్లకుపైగా వృద్ధి చెందగా, నిఫ్టీ 19, 300 ఎగువన కొనసాగుతుంది. అయితే అందుకు గల కారణాలెంటో ఇప్పుడు చుద్దాం.
నేడు (జూలై 3) అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం(International Plastic Free Day). ప్లాస్టిక్ బ్యాగ్ల వినియోగాన్ని నిర్మూలించడానికి ప్రపంచవ్యాప్తంగా అవగహన కల్పించడమే దీని లక్ష్యం. ప్లాస్టిక్ సంచులు కిరాణా కొనుగోళ్లకు ఉపయోగకరమైన సౌలభ్యంలా అనిపించవచ్చు. కానీ అవి పర్యావరణంపై వినాశకరమైన ప్రభావాన్ని చూపుతాయి. ప్లాస్టిక్ సంచులు కుళ్ళిపోవడానికి 700 సంవత్సరాలు పట్టవచ్చు.
ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్రమోడీ(Prime Minister Modi) నివాసంపై ఈరోజు తెల్లవారుజామున డ్రోన్(drone) కనిపించడంతో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రధాని అధికారిక నివాసం నో ఫ్లై జోన్లోకి వస్తుంది. కానీ ఆ ప్రాంతంలో డ్రోన్ రావడంపై అధికారులు అప్రమత్తమయ్యారు. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో డ్రోన్ కనిపించింది. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ(delhi) పోలీసులు డ్రోన్ను గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట...
ఏపీ వాసులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. రాష్ట్రానికి మరో వందేభారత్ ట్రైన్(Vande Bharat Express) వస్తుంది. విజయవాడ-చెన్నై(Vijayawada chennai )మధ్య ఈ ట్రైన్ రాకపోకలు కొనసాగించనుంది. దీనిని ఈనెల 7న ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. అయితే ఈ ట్రైన్ ఏయే ప్రాంతాల్లో ఆగుతుంది. జర్నీ షెడ్యూల్ వివరాలను మరో రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. భారతీయ రైల్వే ఈ ఏడాది చివరి నాటికి 75 వందేభారత్ రైళ్లను, రాబోయే మూడేళ్ల...
ఇటివల కాలంలో చిన్న చిన్న కారణాలతో పెళ్లిళ్లు ఆగుతున్న సందర్భాలు వెలుగులోకి వచ్చాయి. భోజనం బాలేదని, మంచి చీరలు పెట్టలేదని, అబ్బాయి సమయానికి రాలేదని ఇలా అనేక కారణాలతో మ్యారెజీలు ఆగిన సంఘటనలు చుశాం. ఇప్పుడు ఇదే జాబితాలోకి మరో అంశం చేరింది. అదేంటో ఇప్పుడు చుద్దాం.