దేశ రాజధాని ఢిల్లీతోపాటు సహా ఉత్తర వాయువ్య భారతదేశంలోని అనేక ప్రాంతాలలో కుండపోత వర్షాలు(rains) కురిశాయి. ఈ క్రమంలో పలు ఘటనల్లో 15 మంది మృత్యువాత చెందగా, అనేక చోట్ల కొండచరియలు విరిగిపడి రోడ్లు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీతోపాటు హర్యానా, నోయిడాలోని అన్ని పాఠశాలలు సోమవారం బంద్ చేశారు.
మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లాలోని ఓ గ్రామంలో బాలికలను ఆటపట్టించే విషయమై గొడవ జరిగింది. గ్రామంలోని దళిత వర్గానికి చెందిన అబ్బాయిలు అగ్రవర్ణాల అమ్మాయిలను ఆటపట్టించారు.
చాలా నగరాల్లో టమాటా ధరలు కిలో రూ.120 దాటాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..ఇప్పుడు ప్రయాగ్రాజ్లో టమాటాలు లూటీ చేయబడ్డాయి.
ఆ రెస్టారెంట్ లో 2200 రకాల పదార్ధాలు వండకుండానే వడ్డీస్తారు. అంతేకాదు వాటన్నింటినీ నిప్పూ నూనే ఉపయోగించకుండా తయారు చేయడం విశేషం. ఆ ప్రాంతం ఎక్కడుందో ఇప్పుడు చుద్దాం.
ఉత్తరాఖండ్లోని తెహ్రీ జిల్లాలోని గులార్లో ప్రమాదం చోటుచేసుకుంది. 11 మంది ప్రయాణికులతో వెళ్తున్న వాహనం అదుపు తప్పి నదిలో బోల్తా పడిందని ఎస్డిఆర్ఎఫ్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు పదకొండు మంది ప్రయాణికుల్లో ఐదుగురిని రక్షించినట్లు వారు తెలిపారు. మరో ఆరుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అయితే గల్లంతైన వారిలో విజయవాడకు చెందిన దంపతులు ఉన్నట్లు తెలిసింది. వారు హైదరాబాద్...
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డీమెర్జ్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ యూనిట్ బోర్డులో ముకేశ్ అంబానీ కుమార్తె ఇషా, మాజీ CAG రాజీవ్ మెహ్రిషి డైరెక్టర్లుగా నియమితులైనట్లు కంపెనీ జూలై 8న పేర్కొంది. అయితే ఈ సంస్థను జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్(Jio Financial Services)గా మార్చేందుకు ఈ మేరకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
గుండెపోటు మరణాలతో పాటు హృద్రోగ సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రులలో చేరే వారి సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతోంది. అయితే అందుకు ప్రధాన కారణం ఇదేనని రిసెర్చ్ వైద్యనిపుణులు చెబుతున్నారు. అందెంటో తెలుసుకోండి మరి.
దేశవ్యాప్తంగా హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ(IMD) పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
భారతీయ జనతా పార్టీ (BJP) కొత్త జాతీయ కార్యవర్గంలో తొలగించిన రాష్ట్ర చీఫ్లను నియమించింది. ఇందులో తెలంగాణ రాష్ట్ర మాజీ చీఫ్ బండి సంజయ్(Bandi Sanjay)తో సహా ఇటీవల ఆయా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి రిలీవ్ చేయబడిన కొంతమంది ప్రముఖ నాయకులు ఉన్నారు.