• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

Scam Alert: రూ.200 కోట్ల హెర్బల్ ప్రొడక్ట్స్ స్కామ్..హైదరాబాద్ సీపీ చెప్పిన వివరాలివే

హెర్బల్ ప్రోడక్ట్ పేరుతో భారీ స్కామ్ బయటపడింది. రూ.200 కోట్ల స్కామ్ వల్ల దేశ వ్యాప్తంగా 7 వేల మంది మోసపోయారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వివరించారు.

July 7, 2023 / 06:17 PM IST

Jodhpur: బర్త్ డే సర్ ప్రైజ్.. మరో మహిళతో భర్త… ఆమె ఏంచేసిందంటే?

మహిళ పుట్టినరోజు సందర్భంగా తన భర్తకు సర్ ప్రైజ్ ఇచ్చేందుకని తనకు సమాచారం ఇవ్వకుండా జోధ్‌పూర్ చేరుకుంది. అయితే అప్పటికే మరో అమ్మాయి తన భర్త గదిలో ఉండడంతో మహిళ సహనం కోల్పోయి భర్తతో, బాలికతో గొడవపడింది. దారిలో ఈ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది.

July 7, 2023 / 05:56 PM IST

Mukesh Ambani: 24 గంటల్లో మారిన ప్రపంచ కోటీశ్వరుల ముఖచిత్రం.. నం.1గా ముఖేష్ అంబానీ!

ప్రపంచంలోని 500 మంది బిలియనీర్లలో గురువారం అత్యధికంగా వృద్ధి చెందిన బిలియనీర్ ఎవరో కాదు, ముఖేష్ అంబానీ. గురువారం పెరుగుతున్న సంపదలో నంబర్-1గా నిలిచాడు. ప్రపంచంలోని ముగ్గురు అత్యంత ధనవంతుల సంపద దాదాపు 13 బిలియన్ డాలర్లకు చేరుకుంది. వాస్తవానికి, విదేశీ మార్కెట్లలో క్షీణత ఉంది, దీని కారణంగా బిలియనీర్ల సంపద కూడా తగ్గింది.

July 7, 2023 / 05:33 PM IST

Karnataka: కర్ణాటకలో బుర్ఖా ధరించి పట్టుబడ్డ వ్యక్తి

కర్ణాటక ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన శక్తి యోజన పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పించింది. ఈ పథకాన్ని ఆసరాగా తీసుకొని ఒక వ్యక్తి బుర్ఖా ధరించి బస్ స్టాప్ లో పట్టుబడ్డాడు.

July 7, 2023 / 04:58 PM IST

Delhi Metro: ఢిల్లీ మెట్రోలో పోల్ డ్యాన్స్ లతో రెచ్చిపోయిన గర్ల్స్.. వీడియో వైరల్

ఢిల్లీ మెట్రోలో యువతులు వీరంగం చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. వీడియో చూసిన ప్రజలు ఛీ ఛీ అంటున్నారు.

July 7, 2023 / 04:13 PM IST

Karnataka: ఈ రాష్ట్రంలో మద్యం చాలా కాస్ట్లీ.. ఎక్సైజ్ సుంకం భారీగా పెంచిన ప్రభుత్వం

2023-24 బడ్జెట్‌లో అదనపు ఎక్సైజ్ సుంకాన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించడంతో కర్ణాటకలో బీరుతో సహా మద్యం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం అసెంబ్లీలో బడ్జెట్‌ను సమర్పించారు.

July 7, 2023 / 04:05 PM IST

Rajasthan: అమానుషం.. స్కూల్ కుండలో నీళ్లు తాగాడని దారుణంగా కొట్టిన టీచర్

జులై 3న తన కుమారుడు పాఠశాలకు వెళ్లినప్పుడు పాఠశాలలో ఉంచిన కుండలోని నీరు తాగాడని, దీంతో పాఠశాల ఉపాధ్యాయుడు దుంగరామ్‌కు కోపం వచ్చి తన కుమారుడిని పిలిచి తన్నులు, గుద్దులతో దారుణంగా దాడి చేశాడని ఆరోపించాడు.

July 7, 2023 / 03:58 PM IST

Kerala: కేరళలో వింత వ్యాధి కలకలం.. భయాందోళనలో ప్రజలు

కేరళలో మరో వింత వ్యాధి స్థానికప్రజలను భయాందోళనకు గురిచేసింది. 2017లో వెలుగు చూసిన ఈ వ్యాధి మళ్లీ ఇన్నాళ్లకు కలకలం సృష్టిస్తోంది.

July 7, 2023 / 03:51 PM IST

Video: ప్రియుడితో ఏకాంతంగా భార్య.. పెళ్లి చేసిన భర్త

బీహార్ నవాడాలో ఓ వివాహిత ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది. ఇద్దరు ఏకాంతంగా ఉండగా.. కుటుంబ సభ్యులు పట్టుకొని కొట్టారు. ఆమె భర్త వారిని గుడికి తీసుకెళ్లి పెళ్లి జరిపించాడు.

July 7, 2023 / 02:11 PM IST

Open 24 hours: 24 గంటలు బార్ అండ్ రెస్టారెంట్‌లు ఓపెన్

బీజేపీ పాలిత హర్యానా రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చారు. గతంలో కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఆఫీసులోనే బీర్, వైన్ సేవించేందుకు అనుమతులు ఇవ్వగా.. ఇప్పుడు తగిన ఫీజు చెల్లించి 24 గంటలు బార్ అండ్ రెస్టారెంట్‌లు ఓపెన్ చేసుకునేందుకు హర్యానా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

July 7, 2023 / 01:08 PM IST

Tomato: రికార్డు స్థాయిలో కిలో టొమాటా రూ.250

టమాటాల రేట్లు ఇప్పుడు భగ్గుమంటున్నాయి. కేజీ టమాటా ఏకంగా రూ.250కి చేరింది. ఉత్తరాఖండ్ లోని గంగోత్రి ధామ్‌ ప్రాతంలో ప్రస్తుతం కిలో టమాటా రూ. 250 పలుకుతోంది. మరోవైపు ఉత్తరకాశీ జిల్లాలో కిలో రూ.180 నుంచి 200 వరకు ఉన్నట్లుగా అక్కడి వినియోగదారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఒక్కసారిగా టమాటా ప్రియమైందని కూరగాయల విక్రయదారులు అంటున్నారు. ఈ క్రమంలో ఉత్తరకాశీలో టమాటా ధరల పెరుగుదలతో వినియోగదారులు తీవ్ర ఇబ్బం...

July 7, 2023 / 11:43 AM IST

Bus collided: ట్రక్కును ఢీకొట్టిన..మోడీ ర్యాలీకి వెళ్తున్న బస్సు..ముగ్గురు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో భారత ప్రధానమంత్రి బహిరంగ సభకు హాజరయ్యేందుకు బయలుదేరిన బస్సు వెనుక నుంచి ఓ టిప్పర్ లారీని ఢీ కొట్టింది. ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు.

July 7, 2023 / 11:24 AM IST

Gujarat High Courtలో రాహుల్ గాంధీకి చుక్కెదురు, పిటిషన్ తిరస్కరణ

మోడీ ఇంటి పేరుపై రాహుల్ గాంధీ చేసిన కామెంట్లపై సూరత్ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును రివ్యూ చేయాల్సిన అవసరం లేదని గుజరాత్ హైకోర్టు స్పష్టంచేసింది.

July 7, 2023 / 11:21 AM IST

DIG suicide: రివాల్వర్‌తో కాల్చుకుని డీఐజీ ఆత్మహత్య

తమిళనాడులోని కోయంబత్తూరు సర్కిల్ డీఐజీ పోలీస్ ఆఫీసర్ విజయకుమార్(Vijayakumar) ఈరోజు ఉదయం రివాల్వర్‌తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నారు. అయితే అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంటి అనే వివరాలు ఇప్పుడు చుద్దాం.

July 7, 2023 / 10:51 AM IST

Australia: మాజీ ప్రియుడి చేతిలో భారతీయ విద్యార్థిని దారుణ హత్య

కళ్లకు గంతలు కట్టి, శరీరాన్ని కేబుళ్లతో చుట్టేసి, గొంతు కోసి బతికుండాగానే పాతికేళ్లు కూడా లేని భారతీయ యువతిని ఆస్ట్రేలియాలో తన మాజీ ప్రియుడు గోతిలో పాతి పెట్టాడు. ఈ ఘటన విషయాలు ఇటివల వెలుగులోకి వచ్చాయి.

July 7, 2023 / 10:18 AM IST