• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

ISRO: చంద్రయాన్-3 సఫలమైతే దేశంలో కీలక మార్పులు

చంద్రయాన్-3 విజయవంతం అయితే భారదేశం పెట్టుబడి రంగంలో భారీ మార్పులు వస్తాయి. కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి.

July 8, 2023 / 08:08 PM IST

Amarnath yatra: కొండచరియలు విరిగిపడటంతో నిలిచిన అమర్నాథ్ యాత్ర..చిక్కుకున్న 200 మంది తెలుగువారు

భారీ వర్షాల కారణంగా జమ్మూ ప్రాంతంలోని జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ రహదారిని అధికారులు మూసివేశారు. అంతేకాకుండా రెండో రోజు అమర్నాథ్ యాత్రను కూడా నిలిపివేస్తూ ప్రకటన చేశారు.

July 8, 2023 / 08:01 PM IST

Gas Cylinder:మార్కెట్‌లోకి రానున్న 2కేజీల మున్నా సిలిండర్.. తొలుత ఏ రాష్ట్రాల్లో అంటే ?

ఇండియన్ ఆయిల్ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. ఈశాన్య రాష్ట్రాల్లోని మొత్తం ఏడు రాష్ట్రాల్లో ఎల్‌పిజి బాట్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడంతో పాటు ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్‌పై కంపెనీ పూర్తిగా దృష్టి సారించిందని చెప్పారు.

July 8, 2023 / 07:40 PM IST

Vande Bharat: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లలో తగ్గనున్న వందేభారత్ చార్జీలు

వందేభారత్ రైలులో పలు మార్గాల్లో ఛార్జీలను తగ్గించేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ సిద్ధమవుతున్నట్లు ప్రయాణికులందరికీ శుభవార్త అందింది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఛార్జీని తగ్గించే అవకాశం ఉన్న రూట్లలో, వాటి ఆక్యుపెన్సీ రేటు చాలా తక్కువగా ఉంది.

July 8, 2023 / 07:15 PM IST

Smriti Irani: కోట్లు ఇస్తానాన్న ఆ యాడ్స్ లో నటించనని చెప్పా.. స్మృతి ఇరానీ

టీవీ సిరియల్స్ లో నటించే అప్పుడు పెద్దగా డబ్బులు ఉండేవి కావు అలాంటి సమయంలో ఒక యాడ్ కోసం కోట్ల రూపాయాలను ఇస్తామని ఒక యాడ్ లో నటించాల్సిందిగా కోరారు కానీ అలాంటి యాడ్ లో నటించడం ఇష్టం లేక దాన్ని తిరస్కరించినట్లు కేంద్ర కేబినెట్ మంత్రి సృతి ఇరానీ తెలిపారు.

July 8, 2023 / 07:03 PM IST

Mumbai: 90 అడుగులు, 6 టన్నుల ఇనుప వంతెన మాయం

ఆదాని గ్రూపునకు చెందిన 6 వేల కేజీల భారీ ఇనుప వంతెనను చోరీ చేశారు. ముంబైలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దొంగతనం జరిగిన తీరుకు పోలీసులే ఆశ్చర్యపోయారు.

July 8, 2023 / 03:20 PM IST

Rahul Gandhi: పొలంలోకి దిగి, ట్రాక్టర్‌తో దున్నిన కాంగ్రెస్ అగ్రనేత

హర్యానాలో రైతులతో రాహుల్ గాంధీ ఇంటరాక్ట్ అయ్యారు. పొలంలోకి దిగి.. రైతులతో మాట్లాడారు. వరి నాట్లు వేయడమే కాదు.. ఆ తర్వాత ట్రాక్టర్‌తో దుక్కి దున్నారు.

July 8, 2023 / 03:07 PM IST

Bengalలో హింసాత్మకంగా మారిన పంచాయతీ ఎన్నికలు.. 12 మంది మృతి

పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ పోల్ హింసాత్మక ఘర్షణలకు దారితీసింది. ఈ రోజు జరిగిన ఘర్షణలో 12 మంది చనిపోయారు.

July 8, 2023 / 02:46 PM IST

Pakistan యువతికి డీఆర్డీవో సైంటిస్ట్ అట్రాక్ట్, మిస్సైల్ సీక్రెట్స్ లీక్..?

పాకిస్థాన్‌కు చెందిన ఓ యువతికి డీఆర్డీవో సైంటిస్ట్ అట్రాక్ట్ అయ్యాడు. డీఆర్డీవోకు చెందిన రహస్య సమాచారాన్ని చెరవేశాడు.

July 8, 2023 / 01:45 PM IST

Narendra modi: వచ్చే ఎన్నికల్లో BRS, కాంగ్రెస్ పార్టీలను పత్తా లేకుండా చేస్తాం

వచ్చే ఎన్నికల్లో BRS, కాంగ్రెస్ పార్టీలను పత్తా లేకుండా చేస్తాం కేసీఆర్ అవినీతి ఢిల్లీ దాకా పాకింది గడిచిన 9 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంది TSPSC స్కాం గురించి ప్రజలందరికీ తెలుసు అనేక ఉద్యోగాలు ఇస్తామని యువతను మోసం చేశారు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అవినీతి ఒప్పందాలు జరుగుతున్నాయి అధికార పార్టీ నేతలు తెలంగాణను అవినీతిలో కూరుకుపోయేలా చేశారు సమ్మక్క-సారాలమ్మలు పౌరుషానిక...

July 8, 2023 / 12:50 PM IST

Warangal: వరంగల్ చేరుకున్న ప్రధాని మోడీ

వరంగల్ మామునూరు చేరుకున్న ప్రధాని మోడీ స్వాగతం పలికిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జిల్లా అధికారులు కాసేపట్లో భద్రకాళి ఆలయానికి ప్రధాని మోడీ 11 గంటలకు పలు అభివృద్ధి పనులకు మోడీ శంకుస్థాపన 11.45కు గంటలకు ఆర్ట్స్ కాలేజీ మైదానానికి మోడీ 3500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు మధ్యాహ్నం 1.40 గంటలకు మోడీ తిరిగి రాజస్థాన్ పయనం

July 8, 2023 / 10:24 AM IST

No job security: దేశంలో మా ఉద్యోగాలకు భద్రత లేదు..47 శాతం మంది వెల్లడి

ఇండియాలో 47 శాతం మంది ఉద్యోగులు(employees) తమ ఉద్యోగాల పట్ల భద్రత లేదని వెల్లడించారు. అయితే సర్వే చేయబడిన 17 దేశాలలో సగటు 38 శాతం కంటే ఇది ఇండియా(india)లోనే ఎక్కువ ఉండటం విశేషం.

July 8, 2023 / 10:04 AM IST

Mcdonald: మెక్‌డొనాల్డ్స్ బర్గర్లో టమాట మాయం

ప్రముఖ సంస్థ మెక్‌డొనాల్డ్స్(mcdonald) ఇండియాలోని వివిధ ప్రాంతాల్లోని స్టోర్ లలో తయారు చేస్తున్న బర్గర్‌లలో టమాటా వాడకాన్ని ఆపివేస్తున్నట్లు ప్రకటించారు. అది ఎందుకు? మరి ఏ ప్రాంతాల్లో నిలిపివేశారో ఇప్పుడు చుద్దాం.

July 8, 2023 / 08:28 AM IST

Modi: నేడు తెలంగాణకు ప్రధాని మోడీ..రూ.6109 కోట్ల పనులకు శంకుస్థాపన

తెలంగాణలోని వరంగల్‌(warangal) సహా పలు అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపన చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ(modi) ఈరోజు(జులై 8న) తెలంగాణకు రానున్నారు. మొత్తం సుమారు రూ. 6,100 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.

July 8, 2023 / 08:33 AM IST

Balasore Train Accident: బాలాసోర్ రైలు ప్రమాదం.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన సీబీఐ

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో ముగ్గురు రైల్వే ఉద్యోగులను సీబీఐ శుక్రవారం (జూలై 7) అరెస్టు చేసింది. ఈ ముగ్గురి పేర్లు సీనియర్ సెక్షన్ ఇంజనీర్ అరుణ్ కుమార్ మహంతో, సీనియర్ సెక్షన్ ఇంజనీర్ మహ్మద్ అమీర్ ఖాన్,టెక్నీషియన్ పప్పు కుమార్.

July 7, 2023 / 06:42 PM IST