భారీ వర్షాల కారణంగా జమ్మూ ప్రాంతంలోని జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ రహదారిని అధికారులు మూసివేశారు. అంతేకాకుండా రెండో రోజు అమర్నాథ్ యాత్రను కూడా నిలిపివేస్తూ ప్రకటన చేశారు.
ఇండియన్ ఆయిల్ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. ఈశాన్య రాష్ట్రాల్లోని మొత్తం ఏడు రాష్ట్రాల్లో ఎల్పిజి బాట్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడంతో పాటు ఇన్ఫ్రా డెవలప్మెంట్పై కంపెనీ పూర్తిగా దృష్టి సారించిందని చెప్పారు.
వందేభారత్ రైలులో పలు మార్గాల్లో ఛార్జీలను తగ్గించేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ సిద్ధమవుతున్నట్లు ప్రయాణికులందరికీ శుభవార్త అందింది. వందే భారత్ ఎక్స్ప్రెస్ ఛార్జీని తగ్గించే అవకాశం ఉన్న రూట్లలో, వాటి ఆక్యుపెన్సీ రేటు చాలా తక్కువగా ఉంది.
టీవీ సిరియల్స్ లో నటించే అప్పుడు పెద్దగా డబ్బులు ఉండేవి కావు అలాంటి సమయంలో ఒక యాడ్ కోసం కోట్ల రూపాయాలను ఇస్తామని ఒక యాడ్ లో నటించాల్సిందిగా కోరారు కానీ అలాంటి యాడ్ లో నటించడం ఇష్టం లేక దాన్ని తిరస్కరించినట్లు కేంద్ర కేబినెట్ మంత్రి సృతి ఇరానీ తెలిపారు.
ఆదాని గ్రూపునకు చెందిన 6 వేల కేజీల భారీ ఇనుప వంతెనను చోరీ చేశారు. ముంబైలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దొంగతనం జరిగిన తీరుకు పోలీసులే ఆశ్చర్యపోయారు.
వచ్చే ఎన్నికల్లో BRS, కాంగ్రెస్ పార్టీలను పత్తా లేకుండా చేస్తాం కేసీఆర్ అవినీతి ఢిల్లీ దాకా పాకింది గడిచిన 9 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంది TSPSC స్కాం గురించి ప్రజలందరికీ తెలుసు అనేక ఉద్యోగాలు ఇస్తామని యువతను మోసం చేశారు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అవినీతి ఒప్పందాలు జరుగుతున్నాయి అధికార పార్టీ నేతలు తెలంగాణను అవినీతిలో కూరుకుపోయేలా చేశారు సమ్మక్క-సారాలమ్మలు పౌరుషానిక...
వరంగల్ మామునూరు చేరుకున్న ప్రధాని మోడీ స్వాగతం పలికిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జిల్లా అధికారులు కాసేపట్లో భద్రకాళి ఆలయానికి ప్రధాని మోడీ 11 గంటలకు పలు అభివృద్ధి పనులకు మోడీ శంకుస్థాపన 11.45కు గంటలకు ఆర్ట్స్ కాలేజీ మైదానానికి మోడీ 3500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు మధ్యాహ్నం 1.40 గంటలకు మోడీ తిరిగి రాజస్థాన్ పయనం
ఇండియాలో 47 శాతం మంది ఉద్యోగులు(employees) తమ ఉద్యోగాల పట్ల భద్రత లేదని వెల్లడించారు. అయితే సర్వే చేయబడిన 17 దేశాలలో సగటు 38 శాతం కంటే ఇది ఇండియా(india)లోనే ఎక్కువ ఉండటం విశేషం.
ప్రముఖ సంస్థ మెక్డొనాల్డ్స్(mcdonald) ఇండియాలోని వివిధ ప్రాంతాల్లోని స్టోర్ లలో తయారు చేస్తున్న బర్గర్లలో టమాటా వాడకాన్ని ఆపివేస్తున్నట్లు ప్రకటించారు. అది ఎందుకు? మరి ఏ ప్రాంతాల్లో నిలిపివేశారో ఇప్పుడు చుద్దాం.
తెలంగాణలోని వరంగల్(warangal) సహా పలు అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపన చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ(modi) ఈరోజు(జులై 8న) తెలంగాణకు రానున్నారు. మొత్తం సుమారు రూ. 6,100 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.
ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన రైలు ప్రమాదంలో ముగ్గురు రైల్వే ఉద్యోగులను సీబీఐ శుక్రవారం (జూలై 7) అరెస్టు చేసింది. ఈ ముగ్గురి పేర్లు సీనియర్ సెక్షన్ ఇంజనీర్ అరుణ్ కుమార్ మహంతో, సీనియర్ సెక్షన్ ఇంజనీర్ మహ్మద్ అమీర్ ఖాన్,టెక్నీషియన్ పప్పు కుమార్.