పానీ పూరి యానివర్సరీని పురష్కరించుకొని గూగుల్ డూడుల్ రూపొంచింది. ఆ డూడుల్ ఓపెన్ చేస్తే గేమ్స్ కూడా వస్తున్నాయి.
కోల్కతా లోకల్ ట్రైన్లో కొందరు మహిళలు చెప్పులతో పొట్టు పొట్టుగా కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
యమునా నదీ వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఢిల్లీలో గల పలు కాలనీల్లోకి నీరు ప్రవేశిస్తోంది.
హిమాచల్ప్రదేశ్లో వరదలో చిక్కుకున్న కొత్త పెళ్లి జంట వినూత్నంగా ఆలోచించారు
ఢిల్లీలోని గీతా కాలనీ ప్రాంతంలోని ఫ్లై ఓవర్ సమీపంలోని పొదల్లో బుధవారం ఉదయం మృతదేహం లభ్యమైంది. మృతదేహం అనేక ముక్కలుగా నరికివేయబడి కనిపించింది. సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
టమాటా ధరల పెరుగుదల కొనసాగుతోంది. దేశంలో టమాట ధర రూ.200 దాటింది. రాబోయే రోజుల్లో ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా టమాటా ధర రూ.250 దాటుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
భారతదేశం(india) పేదరికంలో గణనీయమైన తగ్గింపు నమోదనట్లు ప్రముఖ సంస్థ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్(UNDP) వెల్లడించింది. కేవలం 15 ఏళ్లలో 415 మిలియన్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపింది.
సోషల్ మీడియాలో వేదికగా ప్రేమ, పెళ్లి ఇలా 8 మందిని పెళ్లి చేసుకుని వారి దగ్గర ఉన్న డబ్బులతో పారిపోయిన మహిళకోసం పోలీసులు గాలిస్తున్నారు.
కొత్త నథింగ్ ఫోన్ (2) ప్రీమియం ఫీచర్లతో వచ్చేసింది. నథింగ్ ఫోన్ (1) కంటే మెరుగైన డిజైన్ , స్పెసిఫికేషన్లతో వస్తుంది. మొదటి చూపులో మునుపటి నథింగ్ ఫోన్ 1లాగా కనిపించవచ్చు. కానీ కొత్త మిడ్-రేంజ్ నథింగ్ స్మార్ట్ఫోన్ ఇప్పటికే సన్నగా, మరింత మెరుగైన్ డిజైన్ తో తీర్చిదిద్దారు.
వరదల కారణంగా ఉత్తర భారతంలో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. యూపీలోని ఆగ్రా, ప్రయాగ్రాజ్, యమునా, గంగాలలో మరింత పెరుగుదలతో వరద హెచ్చరికలు జారీ చేశారు.
మహారాష్ట్రలో టమాటాలను బహుమతిగా ఇచ్చిన ఉదంతం తెరపైకి వచ్చింది. ఇక్కడ థానే జిల్లాలో ఒక మహిళ పుట్టినరోజు సందర్భంగా ప్రజలు టమాటాలు బహుమతిగా ఇచ్చారు.
బీహార్ లో ఓ వివాహితుడు తన బట్టతలను దాచి రెండో పెళ్లికి సిద్దపడ్డాడు. పెళ్లి మండపంలో అసలు విషయం బయటపడటంతో వధురు తరపు బంధువులు వరుడిని చితకబాదారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 50వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్ను విధింపుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
యమునా నది ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. పై నుంచి కూడా వరద వస్తుండటంతో ప్రమాదకర స్థాయిని మించి యమునా నది ఉప్పొంగుతోంది
గుజరాత్లో ఓ మహిళా కానిస్టేబుల్ మానవత్వం చాటిచెప్పింది. పరీక్ష సమయంలో చిన్నారి ఆలనపాలనా చూసి మానత్వం చాటుకుంది.