ఢిల్లీలోని గీతా కాలనీ ప్రాంతంలోని ఫ్లై ఓవర్ సమీపంలోని పొదల్లో బుధవారం ఉదయం మృతదేహం లభ్యమైంది. మృతదేహం అనేక ముక్కలుగా నరికివేయబడి కనిపించింది. సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
టమాటా ధరల పెరుగుదల కొనసాగుతోంది. దేశంలో టమాట ధర రూ.200 దాటింది. రాబోయే రోజుల్లో ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా టమాటా ధర రూ.250 దాటుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
భారతదేశం(india) పేదరికంలో గణనీయమైన తగ్గింపు నమోదనట్లు ప్రముఖ సంస్థ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్(UNDP) వెల్లడించింది. కేవలం 15 ఏళ్లలో 415 మిలియన్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపింది.
కొత్త నథింగ్ ఫోన్ (2) ప్రీమియం ఫీచర్లతో వచ్చేసింది. నథింగ్ ఫోన్ (1) కంటే మెరుగైన డిజైన్ , స్పెసిఫికేషన్లతో వస్తుంది. మొదటి చూపులో మునుపటి నథింగ్ ఫోన్ 1లాగా కనిపించవచ్చు. కానీ కొత్త మిడ్-రేంజ్ నథింగ్ స్మార్ట్ఫోన్ ఇప్పటికే సన్నగా, మరింత మెరుగైన్ డిజైన్ తో తీర్చిదిద్దారు.