ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీకి సామాజిక కార్యకర్త సలీం తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చాడు. అధికారం ఉంది కదా అని అమాయకులపై కేసులు పెట్టి వేధించొద్దు అని సూచించారు.
గ్రేటర్ నోయిడా వెస్ట్లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్లో గురువారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆ క్రమంలో మూడో అంతస్తు నుంచి పలువురు దూకి ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. గ్రేటర్ నోయిడా వెస్ట్లోని హౌసింగ్ సొసైటీ అయిన గౌర్ సిటీ 1 వద్ద ఉన్న మాల్లో అనేక దుకాణాలు, ఫుడ్ కోర్ట్లు, రెస్టారెంట్లు, జిమ్ మొదలైనవి ఉన్నాయి. ఈ కాంప్లెక్స్ లోని...
మాజీ ప్రియురాలిపై దాడి కేసులో నటుడు ఆర్మాన్ కోహ్లీకి ముంబై కోర్టు షాక్ ఇచ్చింది. గడువులోగా 50 లక్షలు చెల్లించకుంటే జైల్కు వెళ్లాల్సిందేనని హెచ్చరించింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు(stock market) గురువారం మరో అరుదైన ఘనతను చేరుకున్నాయి. బుల్ రన్ను కొనసాగిస్తూ భారతీయ స్టాక్ సూచీలు గురువారం ఉదయం గరిష్టాలను తాకాయి. ఈ ప్రక్రియలో సెన్సెక్స్(sensex) 66,000 బెంచ్మార్క్ మార్క్ను అధిగమించింది.
సోషల్ మీడియాలో కనెక్ట్ అయిన యువతితో ఓ వ్యాపారి వీడియో కాల్ మాట్లాడాడు. తర్వాత వీడియో క్లిప్సింగ్, ఆడియో క్లిప్పింగ్ పంపించి బెదిరించింది. దీంతో ఆ వ్యాపారి సూసైడ్ అటెంప్ట్ చేశాడు.
భారత్ అంతటా బాంబు పేలుళ్లకు పాక్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు పన్నిన కుట్రకు సంబంధించిన ఇండియన్ ముజాహిదీన్ (IM) కుట్ర కేసులో నలుగురికి 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఎన్ఐఏ(NIA) ప్రత్యేక కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది.
దేశ ప్రధాని నరేంద్ర మోడీ నేటి నుంచి రెండు రోజుల పాటు ఫ్రాన్స్ దేశంలో పర్యటించనున్నారు. పారిస్ నగరంలో జూలై 14వ తేదీన జరిగే బాస్టిల్ డే పరేడ్లో ప్రధాని ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరుగనున్నట్లు భారత విదేశాంగ శాఖ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.