వాతావరణ మార్పుల కారణంగా 2050 నాటికి ఢిల్లీ రాష్ట్రం రూ.2.75 లక్షల కోట్లను కోల్పోవచ్చని ముసాయిదా కార్యాచరణ ప్రణాళిక పేర్కొంది.
ప్రముఖ మెస్సెజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పు యూజర్లకు కొత్త ఫీచర్ను పరిచయం చేస్తున్నది.
ఆశ్రమంలో బాలికలపై లైంగిక దాడి కేసులో డేరాబాబా కు మరోసారి పెరోల్ లభించింది.
మణిపూర్ ఘటనపై పెద్ద ఎత్తున నిరసనలు, ర్యాలీలు జరిగాయి. దీనిపై రాష్ట్ర సీఎం స్పందించాడు. ఇంకా అల్లరు ఆగడం లేదు.
హైదరాబాద్ పెరుగుతున్న నెపాల్గ్యాంగ్ల దొంగతనాలు. రామ్గోపాల్ పేటలో ఓ ప్రముఖ వ్యాపారి ఇంట్లో భారీ మొత్తం చోరీ చేసి నేపాల్ పారిపోవాలని ప్లాన్ వేశారు. మొత్తంగా సినిమాను తలపించే నాటకీయ పరిణామం తరువాత పట్టుబడ్డారు.
భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి 12 మంది మృతి చెందిన విషాద ఘటన మహారాష్ట్రలోని రాయ్ గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది.
మనుషులు కృత్రిమ రీతిలో సంభోగ ఆనందాన్ని పొందవచ్చు అని గూగుల్ మాజీ ఎగ్జిక్యూటివ్ గవాదత్ అన్నారు.
పార్లమెంట్ వర్షకాలసమావేశాల్లో మొదటి రోజు ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ప్రధాని మోడీయో స్వయంగా సోనియా గాంధీ ఆరోగ్యం గురించి వాకాబు చేశారు.
వ్యాపార ప్రకటనల ద్వారా కోట్లు సంపాదిస్తున్న క్రికెటర్స్, మూవీ స్టార్స్ వెనుకాల రోహిత్ శర్మ సతీమణి తమ్ముడు ఉన్నారు. ఆయన ముంబాయిలో ప్రముఖ వ్యాపార వేత్తల్లో ఒకరు.
ముంబైలో ఘోరం జరిగింది. భారీ వర్షాల కారణంగా రైలు ఆగడంతో బిడ్డను ఆడించడానికి రైలు దిగిన తండ్రి నుంచి చేజారీ 4 నెలల పసికందు కాలువలో కొట్టుకుపోయింది.
మణిపూర్లో జరుగుతున్న అల్లర్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఒక తెగకు సంబంధించిన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వారికి మరణశిక్ష ఉంటుందని రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ తెలిపారు.
నెట్ఫ్లిక్స్ యూజర్లు ఆ సంస్థ షాక్ ఇచ్చింది. ఇకపై భారత్ లో పాస్ వర్డ్ షేరింగ్ను నిలిపివేస్తూ చందా దారులకు మెయిల్ పంపించింది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో మణిపూర్లో మహిళలపై సామూహిక అత్యాచారం ఘటనను ప్రధాని మోడీ(modi) ఖండించారు. సభ్య సమాజానికి ఇది అవమానకరమని వ్యాఖ్యానించారు. ఇలాంటి సందర్భాలలో ఆయా రాష్ట్రాలు రాష్ట్రాలకతీతంగా పనిచేయాలని ప్రధాని సీఎంలను కోరారు.
అహ్మదాబాద్లోని ఎస్జీ హైవేపై బుధవారం అర్ధరాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో తొమ్మిది మంది మృతి చెందగా, మరో 15 మంది గాయపడ్డారు.
భారీ వర్షాలకు ఓ రైలు వంతెనపై ఆగింది. చాలా సేపు అలా వంతెనపై ఆగడంతో ప్రయాణికులు కిందకు దిగడం మొదలు పెట్టారు. ఆ సమయంలో ఓ తాత చేతిలోంచి ఆరునెలల పసిబిడ్డ జారి పడిపోయాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.