కాంగ్రెస్ పార్టీకి ప్రధాన మంత్రి పదవిపై ఆసక్తి లేదని ప్రజా ప్రయోజానల కోసమే పోరాడుతుంది అని బెంగళూరు ప్రతిపక్షసమావేశంలో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు.
ఓ మహిళ 12 మందిని పెళ్లాడింది. పెళ్లి చేసుకున్న ప్రతిసారీ ఆమె తన అత్తగారింటి నుంచి డబ్బు, నగలతో పరారయ్యేది. 12వ భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేశారు.
ఈ మధ్యకాలంలో దేశీయ స్టాక్ మార్కెట్లు జోరుమీదున్నాయి. తాజాగా అవి ఆల్టైమ్ గరిష్ఠాన్ని చేరుకున్నాయి. వరుస లాభాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. నేడు జీవితకాల గరిష్ఠానికి స్టాక్ మార్కెట్లు చేరాయి.
ఓ కారులో 24 మంది స్టూడెంట్స్ ను పశువుల్లా తీసుకెళ్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల ప్రాణాలకే ముప్పు కలిగించే ఈ ప్రయాణం నేరం అంటూ తల్లిదండ్రులు కామెంట్స్ చేస్తున్నారు.