కాంగ్రెస్ పార్టీకి ప్రధాన మంత్రి పదవిపై ఆసక్తి లేదని ప్రజా ప్రయోజానల కోసమే పోరాడుతుంది అని బెంగళూరు ప్రతిపక్షసమావేశంలో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు.
కొడుకు చదుకోని ప్రయోజకుడిగా ఎదగాలని బస్సుకు ఓ తల్లి ఎదురువెళ్లింది
రాంచీలో మహేంద్ర సింగ్ ధోనీ ఓ బైక్ గ్యారేజ్ పేట్టేశాడు.
గుజరాత్ కోర్టు విధించిన రెండెళ్ల శిక్షను నిలివేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది.
పొద్దున్నే మద్యం తాగేవారిని తాగుబోతులు అంటే సహించేది లేదని రాష్ట్ర ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ మంత్రి ముత్తుసామి పేర్కొన్నారు.
ఝార్ఖండ్లో లంచం తీసుకుంటున్న ఓ మహిళా అధికారిని అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్గా దొరికింది
జమ్మూకశ్మీరులో ఉగ్రవాదులకు, భద్రతాబలగాలకు మధ్య భారీ ఎన్కౌంటరు జరిగింది
కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ కన్నుమూశారు
రాజస్థాన్ ఎయిర్ పోర్టులో రన్ వే మీదకు వెళుతుండగా విమానం నిలిచిపోయింది
దేశ వ్యాప్తంగా టమాటాలు పండించిన రైతులు లాభాలను ఆర్జిస్తున్నారు. తాజాగా ఈ నెలలోనే ఇద్దరు టమాటా రైతులు కోటీశ్వరులయ్యారు.
ఓ మహిళ 12 మందిని పెళ్లాడింది. పెళ్లి చేసుకున్న ప్రతిసారీ ఆమె తన అత్తగారింటి నుంచి డబ్బు, నగలతో పరారయ్యేది. 12వ భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేశారు.
ఈ మధ్యకాలంలో దేశీయ స్టాక్ మార్కెట్లు జోరుమీదున్నాయి. తాజాగా అవి ఆల్టైమ్ గరిష్ఠాన్ని చేరుకున్నాయి. వరుస లాభాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. నేడు జీవితకాల గరిష్ఠానికి స్టాక్ మార్కెట్లు చేరాయి.
ఏటీఎం సెంటర్ లో డబ్బులుకు బదులు ఏటీఎం మిషన్నే దొంగలు ఎత్తుకుని వేళ్లారు
మధ్యప్రదేశ్ లో వింధ్య ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ మరోసారి ఊపందుకుంది.
ఓ కారులో 24 మంది స్టూడెంట్స్ ను పశువుల్లా తీసుకెళ్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల ప్రాణాలకే ముప్పు కలిగించే ఈ ప్రయాణం నేరం అంటూ తల్లిదండ్రులు కామెంట్స్ చేస్తున్నారు.