పిల్లలు చూస్తుండగానే వారి తల్లి అలల్లో కొట్టుకుపోయింది. ఈ దారుణ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కన్వర్ యాత్ర విషాద యాత్రగా మారింది. విద్యుత్ షాక్తో ఐదుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మరో ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు గ్రామంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
యువకులు ఫుడ్ ఛాలెంజ్ చేసే విషయంలో జాగ్రత్తగా వహించండి. ఎందుకంటే పరిమితికి మించి తినడం వల్ల అనార్థాలతోపాటు ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది. అచ్చం ఇలాంటి ఘటనే ఇటివల బీహార్లోని గోపాల్గంజ్లో చోటుచేసుకుంది.
కరోనా వంటి వైరస్ వ్యాధులు జన జీవనాన్ని ఎంత అస్తవ్యస్తం చేశాయో దాదాపు అందరికీ తెలుసు. కానీ తర్వాత కూడా అనేక మంది మళ్లీ కోవిడ్ వ్యాధి సోకినా కూడా తెలియని పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలో మన బాడీలో ఉన్న వైరస్(virus) లేదా వ్యాధులను గుర్తించడానికి ఓ స్మార్ట్ వాచ్(smart watch) వచ్చేస్తుంది. అదేంటో ఇప్పుడు చుద్దాం.
ఓ డ్రగ్స్ ముఠా మాదక ద్రవ్యాలను రవాణా చేయడానికి ఉపయోగించే ట్రక్కులో ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన కంపార్ట్మెంట్ ఉంది. అయితే ఇప్పుడు అది బట్టబయలు కావడంతోపాటు 12 కోట్ల రూపాయల విలువైన గంజాయి కూడా దోరికిపోయింది. అది ఎక్కడో ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.