గుండెపోటుతో 20 ఏళ్ల యువకుడు మృతిచెందిన ఘటన కలకలం రేపింది. అప్పటి వరకూ బాగానే ఉన్న ఆ వ్యక్తి హఠాత్తుగా గుండెపోటుకు గురై చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.
కేంద్రం నిర్ణయంతో దేశంలో ఆకలి బాధలు పెరుగనున్నాయి. బియ్యం కొరత ఉందని చెప్పడంతో మార్కెట్ లో రేట్లు పెరుగుతున్నాయి. తెలంగాణ మిల్లుల్లో ఉన్న బియ్యం తీసుకోండి అంటే గోదాములు ఖాళీగా లేవు అంటుంది.
గత కొన్ని రోజుల నుంచి దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాదిలో ప్రమాదకర స్థాయిలో పరిస్థితులు మారాయి. యమునా నది ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఢిల్లీవాసులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టారు.
ఈ రోజు రాత్రి నుంచి ట్విట్టర్ లోగో మారిపోనుంది. ఇప్పటి వరకూ ఉన్న బర్డ్ లోగోకు బదులకుగా ఇకపై ఎక్స్ లోగో ప్రత్యక్షం కానుంది. దీనిపై ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటన చేశారు.
ఉమెన్స్ వన్డే క్రికెట్ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అంపైర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె తీరుతో ఐసీసీ ఆమెకు భారీ జరిమానాను విధించింది.
ఇటివల హిమాచల్ ప్రదేశ్లో వరదల వీడియోలు గత వారం బయటపడ్డాయి. దీనికి సంబంధించిన వీడియోలు చూసి యావత్ దేశం షాక్ అయ్యింది. ఇప్పుడు తాజాగా గుజరాత్(gujarat)లో కూడా వర్షాల వరదలతో సంచలన వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ వరదల్లో కార్లు, బైకులు సహా గ్యాస్ సిలిండర్లు కూడా వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి.