ఉత్తరప్రదేశ్లోని లఖ్ నవూలో ఓ నగల వ్యాపారి వెండి చెప్పులు తయారు చేస్తున్నారు.
జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో సర్వే చేపట్టేందుకు వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం స్టే విధించింది.
మనదేశంలో జీరో బ్యాంక్ ఖాతా వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో, ఆ అకౌంట్లను ఏయే బ్యాంకులు ఇస్తున్నాయో తెలుసుకోండి.
గుండెపోటుతో 20 ఏళ్ల యువకుడు మృతిచెందిన ఘటన కలకలం రేపింది. అప్పటి వరకూ బాగానే ఉన్న ఆ వ్యక్తి హఠాత్తుగా గుండెపోటుకు గురై చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.
కేంద్రం నిర్ణయంతో దేశంలో ఆకలి బాధలు పెరుగనున్నాయి. బియ్యం కొరత ఉందని చెప్పడంతో మార్కెట్ లో రేట్లు పెరుగుతున్నాయి. తెలంగాణ మిల్లుల్లో ఉన్న బియ్యం తీసుకోండి అంటే గోదాములు ఖాళీగా లేవు అంటుంది.
గత కొన్ని రోజుల నుంచి దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాదిలో ప్రమాదకర స్థాయిలో పరిస్థితులు మారాయి. యమునా నది ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఢిల్లీవాసులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టారు.
ఈ రోజు రాత్రి నుంచి ట్విట్టర్ లోగో మారిపోనుంది. ఇప్పటి వరకూ ఉన్న బర్డ్ లోగోకు బదులకుగా ఇకపై ఎక్స్ లోగో ప్రత్యక్షం కానుంది. దీనిపై ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటన చేశారు.
ఉమెన్స్ వన్డే క్రికెట్ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అంపైర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె తీరుతో ఐసీసీ ఆమెకు భారీ జరిమానాను విధించింది.
ఇటివల హిమాచల్ ప్రదేశ్లో వరదల వీడియోలు గత వారం బయటపడ్డాయి. దీనికి సంబంధించిన వీడియోలు చూసి యావత్ దేశం షాక్ అయ్యింది. ఇప్పుడు తాజాగా గుజరాత్(gujarat)లో కూడా వర్షాల వరదలతో సంచలన వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ వరదల్లో కార్లు, బైకులు సహా గ్యాస్ సిలిండర్లు కూడా వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి.
భారత్, బంగ్లాదేశ్ మహిళల జట్ల మధ్య జరిగిన మూడో వన్డే టైగా ముగిసింది. సిరీస్ సమం అయ్యింది
బస్సు వరదల్లో చిక్కుకుపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రాజస్థాన్లో రాజకీయాలు మరింతగా వెడెక్కాయి. ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ మంత్రి రాజేంద్ర గూఢాను పదవి నుండి తొలగించారు.
రాత్రి బైక్ ఎక్కిన ప్రయాణికురాలిపై ర్యాపిడో డ్రైవర్ లైంగిక వేేధింపులకు పాల్పడుతూ నీచంగా ప్రవర్తించిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.
ఇండియన్ రైల్వే ప్రయాణికుల కోసం తక్కువ ధరకే భోజనాలు అందించే సదుపాయాన్ని దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తెచ్చింది.
10 ఏళ్ల చిన్నారి అదితి త్రిఫాఠి చిన్న వయసులోనే తన తల్లిదండ్రులతో పాటు 50 దేశాలు చుట్టివచ్చింది.