పుణెలో నలుగురు హైటెక్ మాస్ కాపీయింగ్ చేశారు. బ్లూ టూత్, మెక్రో ఫోన్ పెట్టుకొని మరీ కాపీ చేశారు. వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతుంది.
ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోన్న చాట్జీపీటీ ఆండ్రాయిడ్ సేవలు గత రాత్రి నుంచి అందుబాటులోకి వచ్చాయి. దాని ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మణిపూర్ హింసపై ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇందుకోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చాయి.
రైల్వే టికెట్ బుకింగ్ సేవలు అందించే ఐఆర్సీటీసీ ఆన్లైన్ వెబ్సైట్ పనిచేయడం లేదు. అమెజాన్, మేక్ మై ట్రిప్ తదితర థర్డ్ పార్టీ యాప్ ల ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని ప్రయాణికులకు సూచించారు.
ఆగస్టులో ఏదైనా అత్యవసర పని కోసం బ్యాంకుకు వెళ్తున్నారా అయితే ఓసారి ఆగండి. ఎందుకంటే ఈ నెలలో 14 రోజులు ఉద్యోగులకు సెలవులున్నాయి. వారి సెలవులను చూసుకుని వెళ్లండి. బ్యాంకు హాలిడే రోజున వెళ్లకుండి సుమా.
మణిపూర్ రగిలిపోతుంది. రిజర్వేషన్ల కోసం రెండు వర్గాల గొడవలోకి.. శరణార్థులు ప్రవేశించారని తెలిసింది. 718 మంది సరైన ధృవపత్రాలు లేకుండా దేశంలోకి వచ్చి.. గొడవలకు కారణం అని తెలిసింది.
లోక్సభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రతిపక్షాల కూటమి భారత్(india alliance) అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
లంచం తీసుకున్న ఓ ఉద్యోగి ఎదుట లోకాయుక్త అధికారులు కనిపించే సరికి ఏం చేయాలో తెలియక డబ్బులు మింగేశాడు. అది చూసిన లోకయుక్త అధికారులు షాక్కు గురయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
మీరెప్పుడైనా ఐస్ క్రీం ఫ్రీగా తీసుకున్నారా? లేదా అయితే ఇటివల ఓ నగరంలో డాన్స్ చేసిన వారికి ఐస్ క్రీంను ఉచితంగా అందించారు. అయితే అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కుప్పగా మారిందని విపక్షాలు విమర్షస్తున్నాయి. సౌత్ ఇండియాలో రుణాలు తీసుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం నెం 1 స్థానంలో ఉందని నిర్మల సీతారామన్ పార్లమెంట్లో స్పష్టం చేశారు.
ఫోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్ట్ ఇండిస్పై భారత్ పై చేయి సాధించింది. ఇప్పటికే మొదటి టెస్టులో విజయం సాధించిన భారత్ రెండో టెస్టులో కూడా దూకుడు ప్రదర్శించింది. కానీ వర్షం కారణంగా గెలుపునకు అడ్డుకట్ట పడింది.
శివుడిని పెళ్లి చేసుకున్న భక్తురాలు. తల్లిదండ్రులు, పురోహితులు, బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా పరేమశ్వరుడిని భర్తగా స్వీకరించింది.
ఓ పెద్ద మర్రి చెట్టు కింద టీ అమ్ముకుంటున్న వృద్ధుడి వీడియోను మహీంద్రా ట్విటర్లో షేర్ చేశారు
టమాట రేటుపెరగటంతో సబ్వే మెనూ నుండి, బర్గర్ నుండి టమాటాను తొలగించింది.
ఐఏఎస్ ఆఫీసర్ స్యీతా సబర్వాల్ ట్వీట్కు తాజాగా.. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు.