ఆనంద్ మహీంద్రా చదరంగం ఆడుతున్నట్లుగా ఉన్న ఓ ఫోటోను షేర్ చేశారు.
టొమాటో తర్వాత ఇప్పుడు అల్లం(Ginger) కూడా రేటు విషయంలో పోటీ పడుతుంది. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లుగా ఏకంగా కిలో అల్లం ధర రూ.400కు చేరింది. బహిరంగ మార్కెట్లలో కొనసాగుతున్న ఈ ధరల పట్ల మధ్యతరగతి ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇలా రేట్లు పెరిగితే చాలిచాలని జీతంతో జీవనం ఎలా కొనసాగించాలని పలువురు వాపోతున్నారు.
హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం తొమ్మిది మంది సైబర్ క్రైమ్ మోసగాళ్లను అరెస్టు చేసింది. ఆ క్రమంలో రూ.712 కోట్ల పెట్టుబడి మోసాన్ని ఛేదించింది.
మణిపూర్లో జరుగుతున్న ఆందోళనల కారణంగా ఇప్పటికి 6 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికీ రాష్ట్రంలో సగం జిల్లాల్లు చేదాటిపోయాయని అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ ఘర్షణలకు ప్రధాన కారణం ఈ రెండు తెగలకు సంబంధించిన ఈ వివాదాలేనని అంటున్నారు. ఆ విశేషాలెంటో ఇప్పుడు చుద్దాం.
చలాన్ల బాధ భరించలేక ఓ సామాజిక కార్యకర్త ఒక వింత పని చేశారు. బైక్కు అంత్యక్రియలు నిర్వహించి నిరసన తెలిపారు.
మేత మేస్తున్న ఆవులు, గేదెలపై ఓ పులి దాడిచేసింది. గేదెలు అన్ని ఐక్యమత్యంగా పులిని ఎదుర్కొన్నాయి. కొమ్ములతో పొడిచి చివరకు అది మృత్యువాత చెందేలా చేశాయి.
దేశీయ ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి బాస్మతీయేతర తెల్ల బియ్యం(rice) ఎగుమతులను భారతదేశం(india) విదేశాలకు నిషేధించింది. దీంతో అమెరికాలో 18 డాలర్లు ఉన్న రైస్ బ్యాగ్ రేటు కాస్తా 50 డాలర్లకు చేరింది. ఈ క్రమంలో వినియోగదారులు షాపింగ్ మాల్స్ వద్ద పెద్ద ఎత్తున ఎగబడ్డారు.
ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక వ్యక్తిని నమ్మి భోజ్పూరి నటి అత్యాచారానికి గురైంది. అలస్యంగా వెలుగులో వచ్చిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గుండెపోటు మరణాలపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పార్లమెంటులో కీలక విషయాలు చెప్పారు
అమ్మాయిలకు పెళ్లి, మాతృత్వం ఎలా ముఖ్యమైన ఘట్టాలో... రజస్వల కావడం అనేది కూడా సామాజికపరంగా ఎంతో ప్రాధాన్యతాంశం.
ఒప్పో స్మార్ట్ ఫోన్ కంపెనీ నుంచి అద్భుతమైన ఫీచర్లతో ఒప్పో రెనో 10 పేరుతో కొత్త మొబైల్ మార్కెట్ లో రిలీజ్ అయింది.
అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ (ADAS)-2తో అత్యంత భద్రతా ఫీచర్లు, ఆధునిక సాంకేతికతతో కొత్త కియా మోడల్ వచ్చేసింది.
కాళీఘాట్ లోని సీఎం మమతా బెనర్జీ నివాసంలోకి గుర్తు తెలియని వ్యక్తి చొచ్చుకెళ్లే యత్నం
ఛత్తీస్గఢ్లోని కొర్బా ప్రాంతానికి చెందిన ఓ గిరిజన తెగ ఓ వింత ఆచారాన్ని పాటిస్తోంది.
మిస్ ఒరెగాన్ యూఎస్ఏ అందాల పోటీల్లో భారత సంతతి మహిళ మంజు విజయం సాధించింది. బెంగళూరులో పుట్టిన మంజు అంతరిక్ష శాస్త్రవేత్త కావడం విశేషం. ఆమె మిస్ అమెరికా 2023 పోటీలకు కూడా అర్హత సాధించింది.