వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించడంలో సైబర్ నేరగాళ్లు మరో భారీ మోసానికి తెరలేపారు. ఏకంగా సుప్రీంకోర్టు ఫేక్ వెబ్సైట్ను క్రియేట్ చేశారు. ఈ విషయంపై ఏకంగా చీఫ్ జస్టీస్ ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు.
దేశంలో మరో స్కామ్ గురించి సర్వత్రా చర్చ నెలకొంది. బీజేపీ ప్రభుత్వ హయాంలో రూ.7.5 లక్షల కోట్ల స్కామ్ జరిగినట్లుగా కాగ్ నివేదిక చెబుతోంది. ప్రతిపక్షాలు ఈ కుంభకోణం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కానీ ప్రధాని మోదీ మాత్రం దీనిపై స్పందించడం లేదని పలువురు పెదవివిరుస్తున్నారు.
దేశ వ్యాప్తంగా రాఖీ సంబరాలు అంబరాన్నంటాయి. రక్షా బంధన్ అన్నదమ్ముల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసే రోజు. సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టి, వారి దీర్ఘాయువు , ఆరోగ్యం కోసం ప్రార్థిస్తారు. అదే సమయంలో రాఖీ కట్టిన అన్నదమ్ములు తమ సోదరీమణులను ఆదుకుంటామని హామీ ఇస్తున్నారు. సోదరీమణులకు, సోదరులకు - తండ్రులు బహుమతులు ఇస్తారు. ఓ వైపు అన్నదమ్ములకు నచ్చిన రాఖీలు కొనే పని కూడా జరిగింది. అన్నదమ్ముల బంధంలో ఎవర...
భారత నౌకాదళం అమ్ములపొదిలో మరో యుద్ధ నౌక చేరనున్నది.
రేపటితో ఆగస్టు నెల ముగుస్తుంది. ప్రతి నెలా అనేక రంగాల్లో మార్పులు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో సెలవులు ఎప్పుడెప్పుడు ఉంటాయో వినియోగదారులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
కర్ణాటకఎన్నికల్లో హామీల్లో ఒకటైన ''గృహలక్ష్మి'' పథకాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మైసూరులో ప్రారంభించారు.
ఇటీవల బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్లు సమావేశమయ్యారు. ఇది మాత్రమే కాదు, కొంతకాలం క్రితం సరిహద్దు సమస్యకు సంబంధించి 19 రౌండ్ల కమాండర్ స్థాయి చర్చ జరిగింది. కొన్ని రోజుల తర్వాత చైనా ఢిల్లీలో జరిగే G-20 సదస్సుకు హాజరు కానుంది. కాగా, మాక్సర్ టెక్నాలజీస్ శాటిలైట్ ఇమేజ్ ద్వారా చైనా కొత్త కుట్ర బయటపడింది.
ఎల్పీజీ సిలిండర్లకు సంబంధించి సబ్సిడీని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రసవత్తరంగా రాజకీయం జరుగుతోంది. గృహోపకరణాల వంటగ్యాస్పై సిలిండర్పై రూ.200 తగ్గింపు నిర్ణయంపై పార్టీ అధికార ప్రతినిధి, సోషల్ మీడియా విభాగం అధిపతి సుప్రియా శ్రీనాట్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ప్రియుడిని పెళ్లాడేందుకు ఓ వివాహిత కుమార్తెను విక్రయించింది.
దేశీయ మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా బియ్యం తగినంత లభ్యతను నిర్ధారించడానికి భారత ప్రభుత్వం బియ్యం ఎగుమతిపై అనేక పరిమితులను విధించింది. ..జూన్ నుండి పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రజ్ఞాన్ రోవర్ స్మైల్ ప్లీజ్ అంటూ విక్రమ్ ల్యాండర్ ఫోటోలను తీసింది. ఆ ఫోటోలను ఇస్రో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవికాస్తా వైరల్ అవుతున్నాయి.
సైబర్ నేరాలు రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతుంది.
ఇండియా ఎల్లప్పుడు రక్షణగా ఉంటున్న జమ్ము కశ్మీర్ బార్డర్లో ఉన్న జవాన్లకు అక్కడి విద్యార్థులు రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ప్రతి భారతీయుడిని ఎమోషనల్కు గురిచేస్తుంది.
ఈరోజు (ఆగస్టు 30న) రాత్రి ఆకాశంలో అరుదైన దృశ్యం "బ్లూ సూపర్మూన్(super blue moon)" కనువిందు చేయనుంది. దశాబ్దానికి ఒకసారి మాత్రమే జరిగే ఈ అరుదైన దృగ్విషయం నిజంగా చూడదగ్గదని చెప్పవచ్చు. సూపర్ బ్లూ మూన్ కొంచెం పెద్ద పరిమాణంలో ప్రకాశవంతంగా కనిపిస్తుంది. సాధారణ పౌర్ణమి కంటే సూపర్మూన్లు దాదాపు 40% పెద్దగా, 30% ప్రకాశవంతంగా కనిపిస్తాయి.
సెలబ్రిటీల విషయానికి వస్తే వారి దుస్తులు, వాచీలు, నెక్లెస్లు, హ్యాండ్బ్యాగులు, కార్లు అన్నీ ఖరీదైనవే. ముఖ్యంగా ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ తన జీవనశైలి, ఖరీదైన వస్తువుల సేకరణతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది.