కర్ణాటక చిక్కమగళూరు(Chikkamagaluru)లోని రెండు హోటళ్లలో మటన్ బిర్యానీలో బీఫ్ కలిపారని హిందూ సంఘాల నేతలు ఆరోపించారు. హిందూ సంఘాల నేతల ఫిర్యాదుతో పోలీసులు రెండు హోటళ్ల (Hotels)పై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ ఆకస్మిక దాడుల్లో గొడ్డు మాంసంను పట్టుకున్నారు. ఈ దాడుల్లో ఓ హోటల్ వంటగదిలో బీఫ్ నిల్వ ఉంచినట్లు పోలీసులు వెల్లడించారు. బిర్యానీ(Biryani)లో బీఫ్ మిక్సింగ్ చేస్తున్నారని పోలీసుల ఆకస్మిక తనిఖీల...
సూర్యుడిపైకి నేడు(సెప్టెంబర్ 2న) ఇండియా తొలి మిషన్ ఆదిత్య L1 రాకెట్ PSLV-C57 వాహన నౌక ద్వారా ఉదయం 11.50 గంటలకు ప్రయోగించనున్నారు. అయితే అసలు దీనిని ఎందుకు ప్రయోగిస్తున్నారు. దీని ఖర్చు ఎంత అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్కు గొప్ప గౌరవం దక్కింది.
ఇక నరేంద్ర మోదీ సారధ్యంలో కేంద్రంలోని ఎన్డీయే నిరంకుశ సర్కార్ పతనానికి కౌంట్డౌన్ ప్రారంభమైందని ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు
రేవణ్ణ వచ్చే ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడని కర్ణాటక హైకోర్టు ప్రకటించారు.
సెప్టెంబరు నెలలో ఆర్థిక విషయాలకు సంబంధించిన పలు కీలక మార్పులేంటో చూద్దాం..!
కాంగ్రెస్ ప్రతిపక్ష కూటమి ఇండియా మూడో సమావేశం కోసం కీలక నేతలు ముంబై చేరుకున్నారు. రెండు రోజుల పాటు సాగే ఈ సమావేశంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఎదుర్కొనే వ్యూహ రచనతో పాటు అనే రాజకీయ విషయాలపై చర్చ జరగనుంది. అయితే సీఎం మమతా బెనర్జీ బొట్టును నిరాకరించడంతో మరాఠీలు హర్ట్ అయ్యి కామెంట్లు చేస్తున్నారు.
ఓ మైనర్ బాలిక వీడియోను అనైతికంగా మార్పింగ్ చేసి మీడియాలో ప్రసారం చేసినందుకు పలువురు జర్నలిస్టులు, యాంకర్లపై కేసులు నమోదయ్యాయి. హర్యానా గురుగ్రామ్(Gurugram)లోని ప్రత్యేక కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది.
2014లో ప్రధాన మంత్రి నరేంద్రమోడి తొలిసారిగా ప్రతిపాదించిన ఒకే దేశం ఒకే ఎన్నిక అనే విధానంపై ఈ నెలలో అత్యవసర పార్లమెంట్ సమావేశం జరగనుంది. ఇప్పుడు దేశం అంతా హాట్ టాపిక్గా ఉన్న ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల కలిగే లాభాలు, నష్టాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ SBI నుంచి 6160 ఖాళీల అప్రెంటీస్ ఖాళీల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. తెలుగు రాష్ట్రాలలో కూడా పోస్టులున్నాయి. వాటి వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ అయ్యింది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఎక్కడికి వెళ్లినా సరే అక్కడి ప్రజలు అపూర్వంగా స్వాగతం చెబుతున్నారు. ఇండిగో విమానంలో ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రయాణించగా.. ఆయనకు సిబ్బంది ప్రత్యేక అనౌన్స్ మెంట్ చేసి గౌరవించాయి.
టమాటా ధర తగ్గుతుంది అనుకునే లోపే ఉల్లి ఘాటు ఎక్కువవుతోంది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో కిలో ఉల్లి రూ.30-35 వరకు లభిస్తుండగా గత కొద్ది రోజులుగా ధర పెరుగుతోంది.
అగ్నిమాపక వాహనాలన్నీ ప్రతిచోటా పార్క్ చేయబడి ఉంటాయి. అగ్నిప్రమాదం సంభవించినప్పుడు వెంటనే మంటలను నియంత్రిస్తాయి. జీ20కి వచ్చే విదేశీ అతిథుల భద్రతపై పూర్తి జాగ్రత్తలు తీసుకుంటారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
అదానీ గ్రూపు అక్రమాలపై పత్రికల్లో కథనాలు వచ్చాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. అదానీ గ్రూపు వల్ల ఎవరికీ మేలు జరుగుతుంది.. అదానీకా లేదంటే మరొవరికైనా అని సందేహాం వ్యక్తం చేశారు.
తప్పుడు సమాచారం ఇచ్చే యూట్యూబర్లపై కంపెనీ చర్యలు తీసుకుంది. ఆ వీడియోలను ప్లాట్ పామ్ మీద నుంచి తొలగించింది. ప్రపంచవ్యాప్తంగా 64 లక్షల వీడియోలను రీమూవ్ చేసింది.