• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

G-20 సదస్సు.. అతిథులకు‘అవతార్‌’ వెల్‌కమ్‌

భారత్‌ అధ్యక్షతన ఈ వారంతంలో జరిగే జీ-20 శిఖరాగ్ర సదస్సు (G20 Summit)కు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

September 5, 2023 / 04:14 PM IST

Amitabh Bachchan: ఇండియా పేరు మారనుందా..? అమితాబ్ బచ్చన్ సైతం ట్వీట్

ఇండియా పేరును మార్చే ఆలోచనలో బీజేపీ కసరత్తులు మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ట్వీట్ వైరల్‌గా మారింది.

September 5, 2023 / 03:43 PM IST

Nusrat Jahan : బెంగాల్‌ నటికి ఈడీ సమన్లు.. ఈ నెల 12న హాజరుకావాలని ఆదేశం

తృణమూల్ ఎంపీ, నటి నుస్రత్ జహాన్‌ తాజాగా వివాదంలో చిక్కుకుంది.

September 5, 2023 / 03:04 PM IST

Free Fire India: గారెనా ఫ్రీ ఫైర్ ఇండియాలో మరింత ఆలస్యం!

ఇండియాలో సెప్టెంబర్ 5న మళ్లీ ప్రారంభం కానున్న గారెనా(Garena) ఫ్రీ ఫైర్ గేమ్(free fire game) లాంచ్‌ మరికొన్ని వారాలు ఆలస్యం అవుతుందని సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. అయితే వారు గేమ్‌ప్లేను మరింత మెరుగుపరుస్తున్న కారణంగా వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేశారు.

September 5, 2023 / 12:44 PM IST

Udayanidhi Stalin: ఉదయనిధి తల నరికి తెస్తే రూ.10 కోట్లు ఇస్తాం

సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో చూస్తూనే ఉన్నాము. ఈ నేపథ్యంలో ఆయన తల నరికి తెస్తే రూ.10 కోట్ల ఆఫర్ ఇచ్చారు ఓ స్వామిజీ. ఈ మాటలపై ఉదయనిధి చేసిన కామెంట్స్ తెగ వైరల్‌గా మారాయి.

September 5, 2023 / 12:35 PM IST

Happy Teachers Day 2023: వారి సేవలను గుర్తిద్దాం

తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే ఉపాధ్యాయులు మన భవిష్యత్తుకు మార్గనిర్దేశకులుగా ఉంటారు. నాణ్యమైన విద్యను అందించి విద్యార్థులు మంచి స్థాయికి చేరుకునేందుకు తోడ్పాటునందిస్తారు. అలాంటి గురువుల బాధ్యతను గుర్తు చేసుకోవడం తప్పనిసరి. అందుకే దేశంలో ప్రతి ఏటా సెప్టెంబర్ 5న జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని(national teachers day) జరుపుకుంటున్నాం.

September 5, 2023 / 08:54 AM IST

Ration Card: రేషన్ కార్డు ఉండేవారికి షాక్..సెప్టెంబర్ 30లోగా అలా చేయకుంటే కార్డు క్లోజ్!

రేషన్ కార్డులు ఉన్నవారు కచ్చితంగా తమ ఆధార్ నంబర్‌తో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేయనివారికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. లింక్ చేయనివారి రేషన్ కార్డులను క్లోజ్ చేయనుంది. అదే జరిగితే వచ్చే నెల నుంచి వారికి రేషన్ సరుకులన్నీ ఆగిపోనున్నాయి.

September 4, 2023 / 06:10 PM IST

Uma Bharti : కమలం పార్టీ పై కన్నెర్ర చేసిన ఉమాభారతి

బీజేపీలో అస‌మ్మ‌తి స్వ‌రాలు పెరుగుతున్నాయి. పార్టీ అధిష్టానం త‌మ‌ను ప‌క్క‌న‌పెడుతున్న తీరుపై అగ్ర నేత‌లు మండిప‌డుతున్నారు.

September 4, 2023 / 05:45 PM IST

Apple watch : రోడ్డు ప్రమాద బాధితుడిని ప్రాణాలు కాపాడిన ఆపిల్ వాచ్

ఆపిల్ వాచ్ ధరించిన వ్యక్తి ఏదైనా వాహనంలో రోడ్డు ప్రమాదానికి గురైతే ఈ క్రాష్ డిటెక్షన్ ఫీచర్ అతడి లొకేషన్ సమాచారాన్ని ఎమర్జెన్సీ సర్వీస్ కు పంపిస్తుంది.

September 4, 2023 / 05:23 PM IST

Rajasthan Election: రాహుల్ యాన్ లాంఛింగ్ సాధ్యం కాదు.. రాజస్థాన్ ర్యాలీలో రాజ్‌నాథ్ సింగ్

జైసల్మేర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విరుచుకుపడ్డారు. చంద్రయాన్ విజయవంతంగా ల్యాండ్ అయ్యిందని.. అయితే రాహుల్ యాన్ ల్యాండింగ్ సాధ్యం కాదంటూ ఎద్దేవా చేశారు.

September 4, 2023 / 05:03 PM IST

G-20 సదస్సుకు సర్వం సిద్దం..హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు

జీ-20 సదస్సును భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

September 4, 2023 / 05:01 PM IST

Manipur Violence: ఎడిటర్స్ గిల్డ్‌లోని నలుగురు సభ్యులపై ఎఫ్‌ఐఆర్.. సిఎం ఏమన్నారంటే?

ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, ముగ్గురు సభ్యులపై తమ ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిందని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ సోమవారం (సెప్టెంబర్ 4) తెలిపారు. నాలుగు నెలలకు పైగా కుల సంఘర్షణను ఎదుర్కొంటున్న రాష్ట్రంలో పరిస్థితిని మరింత దిగజార్చేందుకు వారు ప్రయత్నిస్తున్నారని ఎన్ బీరెన్ సింగ్ ఆరోపించారు.

September 4, 2023 / 04:46 PM IST

Essential Commodities:’ఇక మొదలెడదామా’ అంటోన్న నిత్యావసర ధరలు..అవి 50శాతం పెంపు!

దేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు పడితే మరికొన్నింటిలో చినుకు జాడ లేదు. ఈ క్రమంలో నిత్యావసరాల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. మండిపోతున్న ధరలను చూసిన ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

September 4, 2023 / 04:41 PM IST

G20 Summit: జి-20 సదస్సుకు చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ గైర్హాజరు.. ఆయన ప్లేసులో ప్రధాని లీ కియాంగ్

న్యూఢిల్లీలో సెప్టెంబర్ 9-10 తేదీల్లో జి-20 సదస్సు జరగనుంది. ఇది 18వ జి-20 సదస్సు. ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ హాజరు కావడం లేదు. ఆయన స్థానంలో భారత్‌లో జరగనున్న జీ-20 సదస్సుకు ఆ దేశ ప్రధాని లీ కియాంగ్ హాజరుకానున్నారు. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ సోమవారం (సెప్టెంబర్ 4) ఈ విషయాన్ని వెల్లడించారు.

September 4, 2023 / 04:33 PM IST

Aadhar Update: ఆధార్ అప్‌డేట్‌కు చివరి అవకాశం..14 తర్వాత ఫీజు చెల్లించాల్సిందే!

ఆధార్ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు మరో 10 రోజులు మాత్రమే ఉంది. ఆ తర్వాత ఆధార్‌లో మార్పులు చేసుకునేవారు కచ్చితంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుందని యూఐడీఏఐ వెల్లడించింది.

September 4, 2023 / 03:28 PM IST