• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

Bypoll : ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీ దే హవా..ఏడింట 3 సీట్లు విజయం

ఆరు రాష్ట్రాలలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ మూడు స్థానాలు గెలుచుకుంది

September 8, 2023 / 04:31 PM IST

Rain Alert: ఐఎండీ హెచ్చరిక..మరో 3 రోజులపాటు 19 రాష్ట్రాలకు భారీ వర్షసూచన

దేశవ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాల కదలిక వల్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

September 8, 2023 / 04:00 PM IST

Mumbai : రిజ‌ర్వేష‌న్ కల్పించాలని మంత్రిపై.. ప‌సుపు చ‌ల్లిన వ్య‌క్తి వీడియో వైరల్

రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌ని డిమాండ్ చేస్తూ ఓ వ్య‌క్తి మంత్రిపై ప‌సుపు చ‌ల్లాడు

September 8, 2023 / 02:06 PM IST

G20 summit:కు ముందే దేశాక్షుడికి కరోనా పాజిటివ్

భారత్లో జరగనున్న G20 సమ్మిట్‌కు తాను రాలేనని స్పెయిన్ అధ్యక్షుడు Pedro Sánchez చెప్పారు. తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

September 8, 2023 / 10:44 AM IST

Mallikarjun Kharge: కాంగ్రెస్ పార్టీ చీఫ్ కు ఘోర అవమానం?

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేను శనివారం నిర్వహించనున్న జీ20 విందుకు ఆహ్వానించలేదని ఆయన కార్యాలయం ధృవీకరించింది. అంతేకాదు ఖర్గే క్యాబినెట్ మంత్రి హోదాను కూడా కలిగి ఉన్నారు. దేశంలోని అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. దీంతోపాటు మరే ఇతర రాజకీయ పార్టీల నేతలకు కూడా ఆహ్వానం అందలేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. శనివారం రాష్ట్రపతి భవనం...

September 8, 2023 / 10:18 AM IST

viral: బ్యాంక్‌ అకౌంటే లేని కూలీ ఖాతాలో రూ.200 కోట్లు!

కూలి పని చేసుకునే వ్యక్తి బ్యాంకు అకౌంట్లోకి రూ.200 కోట్లు రావడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఆ వ్యక్తిని విచారించేందుకు వెళ్లగా చివరికి అతనికి బ్యాంకు అకౌంటే లేదని తెలిసి షాక్ అయ్యారు.

September 7, 2023 / 09:20 PM IST

G20 Summit: ఎయిర్‌ఫోర్స్-వన్, బీస్ట్ కార్, 50 వాహనాల కాన్వాయ్.. జీ20లో బిడెన్ మెగా ఎంట్రీ

న్యూఢిల్లీలో జరగనున్న జి-20 సదస్సుకు విదేశీ అతిథులు భారత్‌కు వచ్చే ప్రక్రియ ప్రారంభమైంది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ రేపు శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకోనున్నారు. అక్కడ ఆయనకు కేంద్ర మంత్రి జనరల్ వీకే సింగ్ స్వాగతం పలుకుతారు.

September 7, 2023 / 07:20 PM IST

Bengal శాసన సభ్యుల నెల శాలరీ రూ.40వేలు పెంపు​..సీఎం మమతా ప్రకటన

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ... ఎమ్మెల్యేలకు శుభవార్త చెప్పారు.

September 7, 2023 / 07:01 PM IST

G20 Summit: ఇండోనేషియా నుండి వచ్చిన ప్రధాని మోడీ.. అత్యవసర సమావేశం

ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరిగిన ఆసియాన్-భారత్ శిఖరాగ్ర సదస్సుకు హాజరైన తర్వాత ప్రధాని మోడీ గురువారం సాయంత్రం ఢిల్లీకి తిరిగి వచ్చారు. కాసేపట్లో ప్రధాని మంత్రి మండలి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇందులో జీ-20 శిఖరాగ్ర సమావేశాల సన్నాహాలను సమీక్షిస్తారు.

September 7, 2023 / 06:50 PM IST

G20 Meeting : అమెరికా ఉత్పత్తులపై అదనపు సుంకం ఎత్తివేత!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాక నేఫధ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకున్నాది

September 7, 2023 / 05:41 PM IST

Sanatana Dharma: సనాతన ధర్మం హెచ్‎ఐవీలాంటిది.. డీఎంకే ఎంపీ ఏ రాజాపై ఢిల్లీ పోలీస్‌లో ఫిర్యాదు

ఎ రాజాపై ఢిల్లీ పోలీసులకు సామాజిక కార్యకర్త, న్యాయవాది వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు. సనాతన ధర్మాన్ని అవమానించారని, మత ప్రాతిపదికన సమాజాన్ని విభజించారని, మత మనోభావాలను దెబ్బతీస్తున్నారని తన ఫిర్యాదులో ఆరోపించారు.

September 7, 2023 / 05:37 PM IST

G20 Summit: జీ20 సమ్మిట్ సందర్భంగా అందరి ఖాతాల్లో రూ.1000 జమ

ప్రపంచంలోని 20 అతిపెద్ద ఆర్థిక శక్తులన్నీ భారత్ కు రాబోతున్నాయి. మొట్టమొదటిసారిగా భారతదేశం G20కి ఆతిథ్యం ఇస్తోంది. ప్రపంచంలోని అగ్రశ్రేణి నాయకులు ఈ వారం న్యూఢిల్లీలో G20 సదస్సులో పాల్గొనబోతున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు భారత్ అనేక విధాలుగా ప్రయత్నిస్తోంది.

September 7, 2023 / 05:12 PM IST

CM Stalin: సనాతనధర్మం వివాదంపై స్పందించిన సీఎం స్టాలిన్

తమిళనాడు మంత్రి సీఎం స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలు ఉదయనిధిపై హాట్ కామెంట్స్ చేయగా పలువు ప్రఖులు ఆయనకు మద్దతిచ్చారు. ఈ మేరకు సీఎం స్టాలిన్ ఈ వివాదంపై స్పందించాడు.

September 7, 2023 / 04:38 PM IST

Circular journey ticket: రైల్వే బంపర్ ఆఫర్..ఒక్క టికెట్‌తో 56 రోజుల జర్నీ

ప్రయాణికుల కోసం ఇండియన్ రైల్వే కొత్త కొత్త విధానాలను అందుబాటులోకి తీసుకువస్తుంది. అందులో భాగంగానే ఈ సర్క్యూలర్ జర్నీ టికెట్. దీని ద్వారా 56 రోజులు దేశమంతటా ట్రైన్ జర్నీ చేయడానికి వీలు కల్పిస్తోంది. మరి దీని గురించి ఇప్పుడు పూర్తి వివరాలను తెలుసుకుందాం.

September 7, 2023 / 01:56 PM IST

Anurag thakur: ఇండియా పేరు మార్పు..కేంద్ర మంత్రి క్లారిటీ

గత కొన్ని రోజులుగా భారతదేశం పేరు మారుతుందని వచ్చిన వార్తలపై ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. ఇండియా పేరు భారత్‌(bharat)గా మార్చడం అనేది అసలు లేనే లేదని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్(anurag thakur)స్పష్టం చేశారు. దీనిపై అసలు నిజం తెలుసుకోకుండా అనేక మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే అసలు నిజాలు ఎంటీ? నిజంగా ఇండియా పేరు మారడం లేదా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

September 7, 2023 / 11:45 AM IST