• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

Nipah virus : కేరళలో విజృంభిస్తోన్న నిపా వైరస్..ఇద్దరు మృతి

కేరళలో నిపా వైరస్ వల్ల ఇద్దరు మరణించడంతో రాష్ట్ర సర్కార్ అలర్ట్ అయ్యింది. అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి వ్యాధి సంక్రమించకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.

September 12, 2023 / 03:57 PM IST

Wifeకు వచ్చే బహుమతులపై భర్తకు హక్కు ఉండదు..!

భార్యకు వచ్చిన గిప్ట్ విషయంలో భర్తకు ఎలాంటి హక్కు ఉండదని ఛత్తీస్ గఢ్ హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది.

September 12, 2023 / 02:26 PM IST

Nitin Gadkari : డీజిల్ వాహ‌నాదారులకు కేంద్రం షాక్.. 10% పొల్యూషన్‌ ట్యాక్స్‌

డీజిల్ వాహ‌నాలు(Diesel Vehicles) త‌యారీ చేస్తున్న కంపెనీల‌కు మంత్రి నితిన్ గ‌డ్క‌రీ షాక్ ఇచ్చారు.

September 12, 2023 / 02:00 PM IST

Mamata : బెంగాల్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ..బాబుల్ సుప్రియో శాఖ మార్పు

బెంగాల్ ముఖ్యమంత్రి మమతా ప‌శ్చిమ బెంగాల్‌లో కేబినెట్ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ చేశారు

September 11, 2023 / 07:47 PM IST

Karnatakaలో విజృంబిస్తున్న డెంగ్యూ వ్యాధి..7000 దాటిన కేసులు

కర్ణాటకలో డెంగ్యూ వ్యాధి కలకలం రేపుతుంది.

September 11, 2023 / 06:57 PM IST

BJP విష సర్పం.. అన్నాడీఎంకే చెత్తకుప్ప: ఉదయనిధి స్టాలిన్ విమర్శలు

బీజేపీ, అన్నాడీఎంకే పార్టీలపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ తీవ్ర విమర్శలు చేశారు. అన్నాడీఎంకే చెత్త కుప్ప అని, బీజేపీ విష సర్పం అని విరుచుకుపడ్డారు.

September 11, 2023 / 02:23 PM IST

Chhattisgarh: ఏనుగు దాడిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి.. మరొకరికి గాయాలు

నలుగురు వ్యక్తులు ఆదివారం మధ్యాహ్నం వెదురు కోసేందుకు అటవీ ప్రాంతానికి వెళ్లారు. ఒక్కసారిగా అడవి ఏనుగు వారిపై దాడి చేసింది. ఏనుగు ఒక్కసారిగా దాడి చేయడంతో భయంతో పరుగులు తీశారు.

September 11, 2023 / 12:46 PM IST

Church Father: అయ్యప్ప మాల వేసుకున్న చర్చి ఫాదర్‌..మత విరుద్ధమని లైసెన్స్ రద్దు!

ఓ చర్చి ఫాదర్ అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలనుకున్నాడు. అందుకోసం ఆయన అయ్యప్పమాలను వేసుకోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయ్యప్పమాల వేసుకున్న ఆయన ఫాదర్‌గా అనర్హుడని చర్చి సంస్థ ఆయనపై నిషేధం విధించింది.

September 11, 2023 / 12:13 PM IST

Assam Child Marriage: బాల్య వివాహాలపై సీఎం సీరియస్.. మరో 10 రోజుల్లో 3000 మంది అరెస్ట్

జీ20 సదస్సు ముగిసే వరకు తాను వేచి చూస్తున్నానని, సమ్మిట్ ముగిసిన వెంటనే రెండో విడత కార్యాచరణను ప్రారంభిస్తానని ముఖ్యమంత్రి శర్మ తెలిపారు. ఆరు నెలల క్రితమే అసోంలో బాల్య వివాహాలకు పాల్పడిన 5,000 మందిని అరెస్టు చేశామన్నారు.

September 11, 2023 / 11:32 AM IST

Vishwakarma Yojana: సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ప్రారంభం.. ఒక్కొక్కరికి రూ. 15,000

కేంద్ర ప్రభుత్వ ఈ పథకం కింద కమ్మరి, కుమ్మరి, తాపీ మేస్త్రీలు, చాకలి, పూల కార్మికులు, చేపల వలలు అల్లేవారు, తాళాలు చేసేవారు, శిల్పులు మొదలైన వారికి ప్రయోజనాలు అందజేయబడతాయి.

September 11, 2023 / 11:22 AM IST

Maratha Quota Stir: మహారాష్ట్రలో రిజర్వేషన్ల సమస్య.. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన ప్రభుత్వం

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు మరాఠా రిజర్వేషన్ అంశం మరోసారి వివాదాస్పదమైంది. దీనికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది.

September 11, 2023 / 11:11 AM IST

High Court: తల్లిదండ్రులను పట్టించుకోని వారికి ఆస్తి లేదు..మద్రాస్‌ హైకోర్ట్‌ సంచలన తీర్పు

తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలకు మద్రాస్ హైకోర్ట్ షాకిచ్చింది. పేరెంట్స్‌ను పట్టించుకోని వారు చట్టప్రకారం ఆస్తిని వారి తల్లిదండ్రులకు ఇచ్చేయాలని కోర్టు సంచలన తీర్పునిచ్చింది.

September 11, 2023 / 09:01 AM IST

G20 Summit 2023: చైనాకు తన సత్తా ఏంటో చూపిన భారత్.. జీ20లో 4కీలక ఒప్పందాలు

G20కి భారతదేశం అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జరిగిన అతిపెద్ద విషయం ఏమిటంటే, 'నాయకుల ఉమ్మడి ప్రకటన' మొదటి రోజునే ఆమోదించబడింది. ఇది మాత్రమే కాదు, 'న్యూఢిల్లీ మేనిఫెస్టో' ఏకగ్రీవంగా ఆమోదించబడింది. ద్వైపాక్షిక చర్చల్లో చైనాకు తన హోదాను చూపే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు.

September 10, 2023 / 03:01 PM IST

G20 Summit 2023: భారత్‌-పశ్చిమ ఆసియా-యూరప్‌ ఆర్థిక కారిడార్‌ను ప్రకటించిన జీ20నేతలు

ఆర్థిక ఏకీకరణను సులభతరం చేసేందుకు జాయింట్ ట్రేడ్ ఎకనామిక్ కారిడార్‌ ఉపయోగపడుతుంది. ఎకనామిక్ కారిడార్‌కు సంబంధించిన ప్రకటనను ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్, యూరోపియన్ యూనియన్ నేతలు సంయుక్తంగా వెల్లడించారు.

September 10, 2023 / 02:47 PM IST

G20 Summit : మహాత్మా గాంధీకి నివాళి అర్పించిన దేశాధినేతలు

ఢిల్లీలో జరుగుతున్న జీ20 సదస్సులో భాగంగా రెండో రోజు దేశాధినేతలు రాజ్ ఘాట్ ను సందర్శించారు.

September 10, 2023 / 11:59 AM IST