ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా ఎమ్మెల్సీ కవితా సెప్టెంబర్ 15న హాజరు కావల్సిందిగా ఈడీ నోటీసులు ఇచ్చినప్పటికీ హాజరు కాలేదు. విచారణను వాయిదా వేస్తు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇదీ ప్రధాని మోడి నడిపిస్తోన్న నాటకం అని సీపీఐ నారాయణ అన్నారు.
భారతదేశంలో నిపా బాధితుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. కరోనా మహమ్మారి కంటే నిపా వైరస్ సోకిన వారి మరణాల రేటు చాలా ఎక్కువగా ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తెలిపింది.
గత కొన్నిరోజులుగా యువత రెచ్చిపోతున్నారు.పబ్లిక్గానే రొమాన్స్ (Romance) చేస్తూ వార్తల్లోకెక్కుతున్నారు. మూవింగ్ బైక్స్ ముద్దులతో శ్రుతిమించి ప్రవర్తిస్తున్నారు.
రైతుల కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు అనేక పథకాలు తీసుకువస్తోంది. దీని వల్ల రైతులు కూడా చాలా లాభాలు పొందుతున్నారు. ఇప్పుడు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఒక్క ఎలుకను పట్టుకోవటానికి రైల్వే అధికారలు ఏకంగా రూ.41వేలు పైనే ఖర్చు చేశారు. ఉత్తర రైల్వే అధికారులు చేసిన ఈ ఘనకార్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కేరళలో నిపా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR ) నిపా వైరస్ నుండి రక్షించడానికి వ్యాక్సిన్ను తయారు చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది.
మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ స్కాం (ఎంఓబి) కేసు బాలీవుడ్లో కలకలం రేపుతోంది.
హైదరాబాద్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటి సమావేశానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అందులో తెలంగాణ ఫేమస్ వంటకాలను ప్రత్యేకంగా వడ్డిస్తున్నారు. మొత్తం 78 రకాల వంటకాలను ఈ సమావేశంలో స్పెషల్గా వడ్డిస్తున్నట్లు తెలిసింది. అవెంటో ఇప్పుడు చుద్దాం.
ఢిల్లీలో వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సు 2023 నవంబర్ 3 నుంచి 5వ తేదీ వరకు జరగనుంది. అయితే ఈ సదస్సులో తెలంగాణ పెవిలియన్ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అందుకోసం రాష్ట్రంలోని స్టార్టప్స్, ఆయా సంస్థలు అప్లై చేసుకోవాలని సూచించారు.
తెలంగాణలోని హైదరాబాద్లో శనివారం ఉదయం నుంచి నాలుగు చోట్ల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) సోదాలు చేపడుతోంది. దీంతోపాటు కోయంబత్తూరులో 22 చోట్ల, చెన్నైలో మూడు చోట్ల సోదాలు ప్రారంభించింది. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఈరోజు రాత్రి హైదరాబాద్ రానున్నారు. దీంతోపాటు కాంగ్రెస్ పార్టీ కీలక నేతలైన రాహుల్ గాంధీ, సోనియా కూడా తెలంగాణకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు ఏదైనా పేలుళ్లకు ప్లాన్ చ...
దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి కొత్తగా బ్లాక్ ( భారత సమన్వయ కమిటీ) అనే కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది.
పొరుగు రాష్ట్రం కేరళ (Kerala)లో నిఫా(Nipah) వైరస్ మరోసారి కలవరపెడుతున్న వేళ కర్ణాటక (Karnataka) అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
తమిళనాడు దేవాలయాల్లో ఇకపై మహిళా పూజారులు కనిపించనున్నారు. రాష్ట్రంలోని దేవాలయంలో ముగ్గురు మహిళా పూజారులను నియమిస్తూ సీఎం స్టాలిన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
వరద వార్తలు చదువుతూ లైన్లో యాంకర్ నవ్వారు
నేడు (సెప్టెంబర్ 15న) దేశవ్యాప్తంగా జాతీయ ఇంజనీర్స్ నోత్సవాన్ని(Engineers Day) జరుపుకుంటున్నాము. అయితే అసలు ఎందుకు జరుపుకుంటున్నాము. ఎవరి సేవలను గుర్తు చేసుకుంటున్నాం అనే విషయాలను ఇప్పుడు చుద్దాం.