• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

Supreme Court : స్వలింగ పెళ్లిళ్ల చట్టబద్దతకు.. సుప్రీంకోర్టు నిరాకరణ

స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధ ధ్రువీకరణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.

October 17, 2023 / 12:58 PM IST

Hyundai : వాహన ప్రియులకు గుడ్‌న్యూస్‌..! ఆ మోడల్స్‌ కార్లపై భారీ డిస్కౌంట్‌ ఆఫర్‌..!

ఈ పండుగ సీజన్‌లో ఆటోమొబైల్‌ కంపెనీలు ఆయా వాహనాలపై భారీగా డిస్కౌంట్‌ ఆఫర్‌ను ప్రకటిస్తున్నాయి.

October 17, 2023 / 12:05 PM IST

Manipur: నగ్నంగా ఊరేగించిన ఏడుగురిపై సీబీఐ ఛార్జ్‌షీట్

మణిపూర్ సంఘటన యావత్ భారత్‌ను కలిచివేసింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, సామూహిక అత్యాచారం చేసిన వాళ్లపై సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.

October 17, 2023 / 11:40 AM IST

Bihar : బక్సర్‌లో పట్టాలు తప్పిన మరో రైలు..వారంలో రెండో ప్రమాదం

బీహార్‌లోని బక్సర్‌లో (Buxar) వారం తిరగక ముందే మరో రైలు ప్రమాదానికి గురైంది.

October 17, 2023 / 11:33 AM IST

JammuKashmir : స్వాతంత్య్రం తరువాత.. కశ్మీర్‌లో అమ్మవారికి తొలి పూజ

జమ్ముకశ్మీర్‌లో సోమవారం ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది.

October 17, 2023 / 03:29 PM IST

Maharashtraలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌.. ఇదిగో వీడియో

మహారాష్ట్రలో కుప్పకూలిన నిర్మాణంలో బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలింది.

October 17, 2023 / 09:09 AM IST

One Nation One ID : విద్యార్థులపై ఫుల్ ఫోకస్..‘వన్‌ నేషన్‌-వన్‌ స్టూడెంట్‌ కార్డు’ తేనున్న కేంద్రం!

ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థుల కోసం కేంద్రం వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడీ కార్డును తీసుకురానుంది. ఇందులో స్టూడెంట్స్ డేటాతో పాటుగా వారు సాధించిన విజయాలను నమోదు చేయనుంది. దీని వల్ల విద్యార్థులకు అనేక రకాలుగా ప్రయోజనం కలుగుతుందని విద్యాశాఖ భావిస్తోంది.

October 16, 2023 / 07:10 PM IST

Reserve Antibiotic: పని చేయని యాంటీ బయాటిక్స్.. ప్రమాదంలో 70శాతం మంది రోగులు

దేశవ్యాప్తంగా తీవ్రమైన ఇన్ఫెక్షన్‌లతో ఆస్పత్రుల్లోని ICUలలో చేరిన చాలా మంది రోగులపై ఎటువంటి యాంటీబయాటిక్ ఔషధం పనిచేయడం లేదు. అలాంటి రోగులు కారణం లేకుండా చనిపోయే ప్రమాదం ఉంది అని ఎయిమ్స్​ ఓ నివేదికలో వెల్లడించింది.

October 16, 2023 / 05:59 PM IST

Madhya Pradesh: రూ.500 సిలిండర్, స్టూడెంట్లకు స్కాలర్ షిప్… మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ 12 హామీలు

మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం ప్రారంభంలోనే కాంగ్రెస్ పార్టీ ఐదు హామీలను ఇచ్చింది. అయితే మరికొన్ని హామీల పెంపుపై చర్చ జరగగా.. మాజీ సీఎం కమల్ నాథ్ 11 హామీలను ప్రస్తావించగా.. ఇప్పుడు అధికారికంగా 12 హామీలను పార్టీ ఇచ్చింది. మరి ఈ 12 హామీల వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎంత మేలు జరుగుతుందో చూడాలి.

October 15, 2023 / 07:39 PM IST

Udhayanidhi Stalin: ‘జై శ్రీరాం’ నినాదంపై ఉదయనిధి స్టాలిన్ షాకింగ్ కామెంట్స్..బీజేపీ ఫైర్

భారత్, పాక్ మ్యాచ్ సమయంలో ప్రేక్షకులు జై శ్రీరాం నినాదం చేయడంపై ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అది సరైన పద్దతి కాదని స్టాలిన్ ట్వీట్ చేయడంతో బీజేపీ చీఫ్ అన్నమలై ఘాటుగా రిప్లై ఇచ్చారు.

October 15, 2023 / 06:16 PM IST

Smallest Polling Booth: ఐదుగురి కోసం ప్రత్యేక పోలింగ్ బూత్..దేశంలోనే అతి చిన్నది అదే!

దేశంలోనే అతి చిన్న పోలింగ్ బూత్ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఉంది. షెరాదండ్ అనే గ్రామంలో కేవలం ఐదుగురి కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 2008 ఎన్నికల్లో ఇక్కడ ఇద్దరు ఓటర్లు మాత్రమే ఉండేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 5కి చేరుకుంది. కేవలం 3 గుడిసెలు మాత్రమే ఆ గ్రామంలో ఉండటం విశేషం.

October 15, 2023 / 04:25 PM IST

Breaking News: ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో బలమైన భూకంపం.. 2 వారాల వ్యవధిలో రెండో సారి

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో బలమైన భూకంపం సంభవించింది. భూ ప్రకంపనల కారణంగా చాలాసేపు భూమి కంపించింది. భూకంప తీవ్రత, కేంద్రం గురించి ఇంకా సమాచారం వెల్లడి కాలేదు.

October 15, 2023 / 04:46 PM IST

Mysore Dasara Festival: 10 రోజుల మైసూరు దసరా ఉత్సవాలు షురూ

పది రోజుల పాటు జరిగే మైసూరు దసరా ఉత్సవాలు ఆదివారం సాంస్కృతిక నగరం చాముండి హిల్స్‌లో ప్రారంభమయ్యాయి. ప్రముఖ సంగీత దర్శకుడు హంసలేఖ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించగా, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(siddaramaiah) కూడా ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.

October 15, 2023 / 03:41 PM IST

UP : రోడ్డుపై ట్రాఫిక్ ఎస్ఐని చెప్పుతో కొట్టిన మ‌హిళ‌

ఓ మ‌హిళ అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించింది. విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న ఓ ట్రాఫిక్ ఎస్ఐపై చేయి చేసుకుంది.

October 15, 2023 / 08:40 AM IST

Israel Hamas War: ఇజ్రాయెల్ నుంచి ఢిల్లీకి రెండో విమానం.. స్వదేశంలో అడుగు పెట్టిన 235మంది

ఇజ్రాయెల్ - హమాస్‌ మధ్య యుద్ధం కొనసాగుతూ ఉంది. ఈ సమయంలో వేలాది మంది భారతీయులు అక్కడ చిక్కుకుపోయారు. వారిని తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం భారతీయులను తిరిగి తీసుకురావడానికి భారత ప్రభుత్వం 'ఆపరేషన్ అజయ్' ప్రారంభించింది.

October 14, 2023 / 05:39 PM IST