• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

Rahul Gandhi : నిరుద్యోగం, ద్రవ్యోల్బణం కారణంగానే పార్లమెంట్ పై దాడి

భారత పార్లమెంట్‌పై జరిగిన పొగ దాడికి నిరుద్యోగమే కారణం. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తెలిపారు. నిరుద్యోగం కారణంగానే యువత పార్లమెంట్‌పై దాడికి పాల్పడ్డారని అన్నారు.

December 16, 2023 / 03:35 PM IST

Ramdulare Gond: బీజేపీ ఎమ్మెల్యేకు 25 ఏళ్ల జైలుశిక్ష

బాలికపై లైంగికదాడి కేసులో ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే రాందులార్ గోండ్‌కు కోర్టు 25 సంవత్సరాల జైల్ శిక్ష విధించింది. 2014లో ఈ కేసు నమోదు కాగా 9 సంవత్సరాల తరువాత కోర్టు దోషిగా తేల్చి.. శిక్ష ఖరారు చేసింది.

December 16, 2023 / 01:34 PM IST

Ratan Tata: పారిశ్రామికవేత్తకు బెదిరింపులు

ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటాకు ప్రాణ హాని ఉందని ముంబాయి పోలీసు కంట్రోల్ రూమ్‌కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి.

December 16, 2023 / 01:01 PM IST

MP Dheeraj Prasad Sahu: ఎంపీ ఇంట్లో ముగిసిన ఐటీ దాడులు

కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాధ్ సాహు ఇంట్లో చేపట్టిన ఐటీ సోదాలు నిన్నటితో ముగిశాయి. పది రోజులు కొనసాగిన ఈ రైడ్‌లో అధికారులు పెద్ద మొత్తంలో నగదు పట్టుకున్నారు. ఈ డబ్బుపై సాహు తొలిసారిగా స్పందించారు.

December 16, 2023 / 01:29 PM IST

Swiggy: 2023 స్విగ్గీ ఆర్డర్స్ లో మళ్లీ బిర్యానీ నే టాప్..!

2023లో ఆన్‌లైన్‌లో అత్యధికంగా ఆర్డర్ చేయబడిన ఆహారం బిర్యానీ. స్విగ్గిలో వరుసగా ఎనిమిదో సంవత్సరం కూడా అత్యధికంగా ఆర్డర్ చే'సిన ఆహార వస్తువుగా బిర్యానీ నిలిచింది.

December 15, 2023 / 09:19 PM IST

PM Modi: పదేళ్లలో 14 దేశాల జాతీయ అవార్డులు..మరో రికార్డు సాధించిన ప్రధాని మోదీ

గత పదేళ్ల కాలంలో 14 దేశాల నుంచి భారత ప్రధాని మోదీ అత్యున్న పురష్కారాలను అందుకున్నారు. ఈ సందర్భంగా అత్యధిక పురష్కారాలను సాధించిన ప్రధానిగా మోదీ రికార్డు నెలకొల్పారు.

December 15, 2023 / 08:12 PM IST

Parliament Attack: వారం రోజుల పోలీస్ కస్టడీకి పార్లమెంట్ దాడి సూత్రధారి లలిత్ ఝా

పార్లమెంట్ హౌస్ లోపల, బయట రచ్చ సృష్టించిన కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్న లలిత్ ఝాను కోర్టు 7 రోజుల పోలీసు కస్టడీకి పంపింది. ఢిల్లీ పోలీసులు 15 రోజుల కస్టడీని కోర్టును కోరారు.

December 15, 2023 / 07:22 PM IST

Train Accident: పవన్ ఎక్స్ ప్రెస్ రైల్లో మంటలు.. కిటికీలు పగలగొట్టి దూకిన ప్రయాణికులు

బీహార్‌లోని మధుబని జిల్లా జైనగర్‌లో శుక్రవారం ముంబైకి వెళ్తున్న పవన్ ఎక్స్‌ప్రెస్ రైలు ఏసీ కోచ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటన తర్వాత జైనగర్ స్టేషన్‌లో గందరగోళ వాతావరణం నెలకొంది.

December 15, 2023 / 05:37 PM IST

Chennai Rains: చెన్నైకు మరోసారి రెడ్ అలర్ట్..ఐఎండీ హెచ్చరిక

తమిళనాడులోని చెన్నై నగరంలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.

December 15, 2023 / 04:59 PM IST

Naxal Encounter: 15మంది పోలీసులను చంపిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు ఎన్ కౌంటర్

మహారాష్ట్రలోని మోహ్లా మన్‌పూర్ జిల్లా గడ్చిరోలి సరిహద్దులో మహారాష్ట్ర పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో కమాండర్ స్థాయికి చెందిన ఇద్దరు నక్సలైట్లను హతమార్చడంలో పోలీసులు ఘన విజయం సాధించారు.

December 15, 2023 / 04:46 PM IST

Parliament : సీడీఆర్, సీసీటీవీ ఫుటేజీ సాయంతో పార్లమెంట్ దాడి కుట్రను ఛేదించే పనిలో పోలీసులు

పార్లమెంట్ ఘటన కేసులో ఢిల్లీ పోలీసుల దర్యాప్తు పరిధి నిరంతరం పెరుగుతోంది. ఢిల్లీ పోలీసుల దర్యాప్తు ఇప్పుడు చాలావరకు సాంకేతిక, ఎలక్ట్రానిక్ ఆధారాలపై ఆధారపడి ఉంది.

December 15, 2023 / 04:12 PM IST

Bhajanlal Sharma: పుట్టినరోజు నాడే రాజస్థాన్ సీఎంగా భజన్‌లాల్ ప్రమాణ స్వీకారం

రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్‌లాల్ శర్మ నేడు తన పుట్టినరోజు నాడే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని మోడీ సహా పలువురు కీలక నేతలు హాజరయ్యారు.

December 15, 2023 / 01:53 PM IST

Gold biscuits: కోటిన్నర విలువైన గోల్డ్ బిస్కెట్స్ పట్టివేత

గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా సరిహద్దు ప్రాంతాల్లో బంగారం బిస్కెట్లను తరలిస్తున్న ఓ వ్యక్తిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అతని నుంచి ఏకంగా కోటిన్నర విలువైన గోల్డ్ బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు.

December 15, 2023 / 10:53 AM IST

Parliament ఘటన వెనుక పెద్ద వ్యక్తులు ఉన్నారా?

భద్రతా వైఫల్యం కారణంగా కొందరు దుండగులు పార్లమెంట్‌లోకి వెళ్లి హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో నిందితుల కుటుంబాలు స్పందిస్తూ.. ఈ కుట్ర వెనుక పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

December 15, 2023 / 10:35 AM IST

Gold fraud: జ్యువెలరీ యజమాని రూ.100 కోట్ల మోసం..బాధితుల ఫిర్యాదు!

పలు చోట్ల కొన్ని గోల్డ్ షాపుల యజమానులు నగదు ముందుగా కట్టడం ద్వారా తర్వాత బంగారు అభరణాలు తీసుకోవచ్చని ఆఫర్ల ఉన్నాయని కస్టమర్లకు చెబుతుంటారు. ఈ క్రమంలోనే ఓ షాపు యజమాని ఆఫర్ ఉందని చెప్పి వినియోగదారుల నుంచి ఏకంగా రూ.100 కోట్లకుపైగా తీసుకుని చీట్ చేశాడు.

December 15, 2023 / 07:55 AM IST