డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్తో చిరు సినిమా చేసే అవకాశాలు బాగానే ఉన్నాయి. లైగర్ ఫ్లాప్ తర్వాత పూరి నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. కానీ గాడ్ ఫాదర్ రిలీజ్ సమయంలో పూరితో సినిమా చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పారు మెగాస్టార్. దాంతో ఆటోజాని కథకు బదులు మరో కొత్త కథ రాస్తున్నానని చెప్పాడు పూరి. లేటెస్ట్ అప్టేట్ ప్రకారం.. పూరి, మెగాస్టార్ చిరంజీవి కోసం ఓ పవర్ ఫుల్ కథ రాస్తున్న...
ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే, ఒకే ఒక్క టీజర్.. ఆ సినిమా రిజల్ట్ను కాస్త ముందే డిసైడ్ చేసేస్తోంది. టీజర్ చూసిన తర్వాత సినిమా చూడాలా వద్దా.. అనేది డిసైడ్ అవుతున్నారు నెటిజన్స్. టీజర్, ట్రైలర్ అదరహో అనేలా ఉంటే.. సదరు సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు అభిమానులు. ఇక టీజర్ ఏ మాత్రం తేడా కొట్టినా.. ఆ సినిమాలను పోస్ట్ పోన్ చేయడమే కాదు.. అదనంగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. రీసెంట్గా పాన్ […]
సుడిగాలి సుధీర్ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లి తెర హీరోగా రాణిస్తున్న సుధీర్.. ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై కూడా రాణిస్తున్నాడు. రీసెంట్గా గాలోడుగా వచ్చిన సుడిగాలి సుధీర్.. బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్నాడు. సాఫ్ట్వేర్ సుధీర్ అనే సినిమాతో హీరోగా మారిన సుధీర్.. ఆ తర్వాత త్రీ మంకీస్, వాంటెడ్ పండుగాడ్.. అనే సినిమాలు చేశాడు. ఫస్ట్ సినిమా ఫర్వాలేదనిపించినా.. మిగతా రెండు సినిమా...
టీడీపీని తెలుగు బూతుల పార్టీగా మార్చేశారంటూ… ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. సోమవారం సీఎం జగన్… పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకు స్థాపన కూడా చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆక్వా యూనివర్శిటీ , బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్, జిల్లా రక్షితనీటి సరఫరా ప్రాజెక్ట్, ఉప్పు టేరు నదిపై మూలపర్రు రెగ్యులేటర్ పనులకు సీఎం శంకుస్థాపన చ...
2023 సంక్రాంతికి చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలయ్య ‘వీర సింహారెడ్డి’ సినిమాలు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అలాగే తమిళ సినిమా ‘వారిసు’.. తెలుగులో ‘వారసుడు’గా రాబోతోంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా.. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే వారసుడు డబ్బింగ్ సినిమా కావడంతో.. థియేటర్ల ఎంపికలో రచ్చ జరుగుతోంది. నిర్మాత దిల్ రాజు.. తె...
మెగాస్టార్ చిరంజీవి పై ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ట్విట్టర్ వేదికగా… చిరంజీవిని మోదీ కొనియాడటం విశేషం. ఇలా ప్రశంసలు కురిపించడానికి కారణం ఉంది. గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇఫ్ ఇండియాలో మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌవరం దక్కింది. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును మెగాస్టార్కు ప్రకటించారు. ప్రకటించిన మరుక్షణం నుంచే మెగాస్టార్పై ప్రశం...
ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ కాస్త గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాంతో ఎన్టీఆర్ 30 కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడా సమయం రానే వచ్చేసింది. ఇప్పటి వరకు ఎన్టీఆర్ 30పై వస్తున్న పుకార్లకు చెక్ పడింది. ఇటీవలె ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టిన కొరటాల శివ.. ఇప్పుడు మ్యూజిక్ సిట్టింగ్స్లో ఉన్నాడు. ఎన్టీఆర్ 30కి కోలీవుడ్ టాలెంటెడ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం...
ప్రభాస్ నటిస్తున్న భారీ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సలార్’ పై ఎక్కడా లేని అంచనాలున్నాయి. కేజీయఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ‘సలార్’ను అంతకు మించి అనేలా తెరకెక్కిస్తున్నాడనే అప్టేట్స్తో.. ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హంగామా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ రామోజీఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్స్లో చిత్రీకరణ జరుగుతోందట. లేటెస్ట్ ...
అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప ఫస్ట్ పార్ట్ బాక్సాఫీస్ వద్ద ఎంత సంచలనంగా నిలిచిందో తెలిసిందే. అందుకే సెకండ్ పార్ట్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. అయితే పుష్ప ఫస్ట్ పార్ట్తో పెరిగిన అంచనాలకు తగ్గట్టుగా.. భారీ బడ్జెట్ మరియు స్టార్ క్యాస్టింగ్తో సెకండ్ పార్ట్ను తెరకెక్కించబోతున్నాడు సుకుమార్. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా.. ఇప్పటికే సెట్స్ పైకి వెళ...
దర్శక ధీరుడు రాజమౌళి-సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో భారీ ప్రాజెక్ట్ రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఎలా ఉండబోతోందనే విషయంలో క్లారిటీ లేదు. అయితే రాజమౌళి అధికారిక ప్రకటన ఇవ్వకపోయినా.. సందర్భం వచ్చినప్పుడల్లా ఈ ప్రాజెక్ట్ గురించి చెబుతున్నాడు. ఆ మధ్యలో గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ఇది తెరకెక్కబోతోందని చెప్పుకొచ్చాడు. అలాగే గతంలో రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రపాద...
టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. కరోనా సమయంలో పలువురు ఇండస్ట్రీ ప్రముఖులను కోల్పోయిన తెలుగు ఇండస్ట్రీ.. ఈ ఏడాది కూడా గొప్ప నటుల్ని పోగొట్టుకుంది. ఇటీవల రెబల్ ప్టార్ కృష్ణం రాజు మరణించగా.. రీసెంట్గా సూపర్ స్టార్ కృష్ణ చనిపోయారు. అయితే సూపర్ స్టార్ కృష్ణ మరణంతో విషాదంలో మునిగిపోయిన టాలీవుడ్.. ఆ విషాదం నుంచి కోలుకోకుండానే మరోసారి తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తెలుగులో అనేక సినిమాలుకు దర్శకు...
ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాలు రిలీజ్ అయి నెలలు గడుస్తున్నాయి.. కానీ ఇప్పటి వరకు ఎన్టీఆర్, కొరటాల శివ ప్రాజెక్ట్ మాత్రం సెట్స్ పైకి వెళ్లడం లేదు. ఆచార్య ఫ్లాప్ అవడంతో కొరటాల ఇంకా స్క్రిప్టు చెక్కుతునే ఉన్నాడని.. మొదటి నుంచి వినిపిస్తునే ఉంది. అయితే ఈ మధ్యే ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయినట్టు.. బయటకొచ్చిన ఫోటో ఒకటి నందమూరి అభిమానులను కాస్త ఊరట ఇచ్చింది. డిసెంబర్ లేదా నెక్ట్స్ ఇయర్ స్టార్టింగ్...
మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో ఎస్ఎస్ఎంబీ 28 ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి.. ఏదో ఒక ప్రాబ్లమ్ ఎదురవుతునే ఉంది. ప్రకటించిన తర్వాత పూజా కార్యక్రమానికి కొన్ని నెలలు, ఆ తర్వాత సెట్స్ పైకి వెళ్లేందుకు ఇంకొన్ని నెలల సమయం తీసుకుంది. ఇక ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత.. సెకండ్ షెడ్యూల్కు మరింత గ్యాప్ వచ్చింది. ఇలా ఈ సినిమా అనుకున్నప్పటి నుంచి ఏదో ఒకటి జరుగుతునే ఉంది. ఈ సినిమా సెట్స...
వరుస్ ఫ్లాప్స్తో సతమతమవుతున్న అల్లరి నరేష్.. నాంది సినిమాతో సాలిడ్గా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. అప్పటి నుంచి కాస్త కంటెంట్ ఉన్న సినిమాల వైపే మొగ్గు చూపుతున్నాడు. ప్రస్తుతం అల్లరి నరేష్ నటించిన ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ రిలీజ్కు రెడీగా ఉంది. ఈ సినిమా పై మొదటి నుండి మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, పోస్టర్స్, థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై మంచి బజ్ క్ర...
అఖండ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత.. వచ్చే సంక్రాంతికి ‘వీరసింహారెడ్డి’గా రాబోతున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను.. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. తాజాగా ఈ సినిమా పై బిగ్ అప్టేట్ ఇచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ‘జై బాలయ్య, త్వరలో తొడ గొట్టి దుమ్ములేపే టైం వచ్చిందిరో..’ అంటూ ట్వీట్ చే...