ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో సలార్ పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాడు. దాంతో కెజియఫ్కు మించి సలార్ ఉంటుందని గట్టిగా నమ్ముతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అందుకే సలార్ రాక కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సలార్ను సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఆదిపురుష్ జూన్కి పోస్ట్పోన్ అవ...
సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాతో మెగా పూనకాలు తెప్పించాడు దర్శకుడు బాబీ. ఒక మెగాభిమానిగా మెగాస్టార్ను ఎలా చూపించాలనుకున్నాడో.. అలాగే చూపించాడు. వింటేజ్ చిరుని తెరపై చూసి తెగ మురిసిపోయారు అభిమానులు. చెప్పినట్టుగానే ఆచార్య ఫ్లాప్ తర్వాత సాలిడ్ హిట్ అందుకున్నారు మెగాస్టార్. దాంతో బాబీకి కాస్ట్లీ గిఫ్ట్ కూడా ఇచ్చాడు. మొత్తంగా వాల్తేరు వీరయ్యతో మెగాస్టార్ను ఫుల్ ఖుషీ చేశాడు బాబీ. అందుకే...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప2’ పై భారీ అంచనాలున్నాయి. పుష్ప సీక్వెల్గా వస్తున్న ఈ సినిమాను.. సుకుమార్ భారీగా తెరకెక్కిస్తున్నాడు. బడ్జెట్ విషయంలో మైత్రీ మూవీ మేకర్స్ తగ్గేదేలే అంటున్నారు. ఈ మధ్యే పుష్ప2 షూటింగ్ వైజాగ్లో స్టార్ట్ అయింది. పోర్ట్ ఏరియాలో కొన్ని కీలక సన్నివేశాలు, ఇంట్రడక్షన్ సాంగ్ని షూట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే తాజాగా వైజాగ్ షెడ్యూల్ పూర్తయిప...
ఈ వారంలో నాలుగు సినిమాలు థియేటర్లోకి రాబోతున్నాయి. అమిగోస్, పాప్ కార్న్, వసంత కోకిల అనే సినిమాలు.. ఫిబ్రవరి 10న ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాయి. అయితే ఒక రోజు ముందే కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ‘వేద’ రాబోతోంది. ఇక ఈ సినిమాల్లో అమిగోస్ తప్పితే మిగతా వాటికి ఏ మాత్రం బజ్ లేదు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన అమిగోస్తో మూవీతో.. రాజేంద్ర రెడ్డి అనే కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతు...
ఇట్స్ అఫిషియల్.. కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా ఒక్కటయ్యారు. కియారా మెడలో సిద్ధార్థ్ తాళి కట్టేశాడు. రాజస్థాన్లోని జైసల్మీర్లో ఉన్న సూర్యఘర్ ప్యాలెస్లో వీళ్ల పెళ్లి అంగరంగ వైభవంగా కొంతమంది అతిథుల సమక్షంలో జరిగింది. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన డ్రెస్సులనే పెళ్లికొడుకు, పెళ్లికూతురు ధరించారు. కియారా ఎక్కువగా రెడ్ను ప్రిఫర్ చేస్తుంది. కానీ.. తన పెళ్లిలో మాత్రం సిల్వర్ కలర్ డ్రెస్లో మెర...
యువ నటుడు కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో బిజీగా మారాడు. జయపజయాలు పక్కన పెట్టి వరుస సినిమాలతో థియేటర్లలో సందడి చేస్తున్నాడు. ఈనెల 17న ‘వినరో భాగ్యము విష్ణు కథ’ అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ విడుదలైంది. ఇద్దరి ఇష్టాలు ఒక్కటైతే.. ఫోన్ నంబర్ ఇతివృత్తంలో ఈ సినిమా తెరకెక్కినట్లు కనిపిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ ను సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ చేతుల మీదుగా విడుదలైంది. చదవ...
‘అవును సినిమాలంటేనే వ్యాపారం.. ప్రజలకు నీతి వాక్యాలు చెప్పేందుకు తీయం’ అని సినీ నిర్మాత, నటుడు కొణిదెల నాగబాబు కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేశారు. సినిమాల వలన ప్రజలు బాగు పడతారని.. చెడిపోతారని తాను భావించట్లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విటర్ లో రెండు పోస్టులు చేశారు. ఎవరినో ఉద్దేశించి పరోక్షంగా.. ఘాటుగా నాగబాబు స్పందించారు. కుహన మేధావులు అని ఆ వ్యక్తిని విమర్శించారు. చదవండి: అమెరికాలో తుపాకీ ...
స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన సినిమాలంటేనే.. భారీతనానికి పెట్టింది పేరు. ముఖ్యంగా పాటల కోసమే కోట్లకు కోట్లు ఖర్చు పెడుతుంటాడు. అసలు ‘ఐ’ సినిమా అయితే.. పాటల కోసమే తీసినట్టుంది. ఆ సినిమా ఫ్లాప్ అయినా.. సాంగ్స్ మాత్రం ఎవర్ గ్రీన్గా నిలిచాయి. ఇక ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలోను సాంగ్స్ భారీగా ఉండబోతున్నాయి. దిల్ రాజు నిర్మాణంలో ఆర్సీ 15 భారీ బడ్జెట్తో తెరకెక్కుతున...
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు చూస్తే.. అయ్యే ఎంత పనైంది, పాపం బన్నీ ఫ్యాన్స్.. అని అనక మానరు. అయితే దానికి కారణం కూడా అభిమానులే కావడం విశేషం. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప2’ షూటింగ్తో బిజీగా ఉన్నాడు. ఇటివలే షూటింగ్ స్టార్ట్ అయిన ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ వైజాగ్లో జరుగుతోంది. బన్నీ వైజాగ్ వెళ్లినప్పుడు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.. ఫోటోస్ కోసం ఎగబడ్డారు. అయితే అంతమ...
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్ను నమ్మి వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నారు మూవీ మేకర్స్. ప్రస్తుతం సలార్, ఆదిపురుష్ ప్రాజెక్ట్ కె, మారుతి ప్రాజెక్ట్ చేస్తున్నాడు డార్లింగ్. ఈ సినిమాలన్నీ సెట్స్ పై ఉన్నాయి. ఇక సందీపర్ రెడ్డి వంగ ‘స్పిరిట్’, సిద్ధార్థ్ ఆనంద్ ప్రాజెక్ట్స్ నెక్స్ట్ ఇయర్లో స్టార్ట్ కాబోతున్నాయి. అయితే ఉన్...
చివరగా యశోద సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది స్టార్ బ్యూటీ సమంత. ఈ సినిమా రిలీజ్ సమయంలోనే.. తాను మయోసైటిస్ అనే వ్యాధితో బాధనడుతున్నానని చెప్పింది. అందుకే ప్రమోషన్ కోసం ఒకే ఒక్క ఇంటర్య్వూ చేసింది. అయితే ఈసారి మాత్రం సామ్ ఫుల్లుగా ప్రమోషన్స్ చేయబోతోంది. ఫ్యాన్స్ కోరుకున్నట్టే.. యశోద తర్వాత కొన్ని రోజులకే కోలుకుంది సామ్. దాంతో శాకుంతలం సినిమాను గట్టిగానే ప్రమోట్ చేయాలని చూస్తోంది. ఇప్పటికే ట్రైల...
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ నటించిన ‘వాల్తేరు వీరయ్య’.. బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 13న వచ్చిన వీరయ్య.. సంక్రాంతి విన్నర్గా నిలిచాడు. చిరుని వింటేజ్ లుక్లో చూపించి.. మెగా కిక్ ఇచ్చాడు డైరెక్టర్ బాబీ. దాంతో మెగాస్టార్ కెరీర్లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 250 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక ఓవర్స...
మరో మూడు రోజుల్లో నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ ఫిల్మ్ ‘అమిగోస్’ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. కొత్త డైరెక్టర్ రాజేంద్ర రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంలో.. ఆషిక రంగనాథన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇందులో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. బింబిసార లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత.. కళ్యాణ్ రామ్ చేస్తున్న చిత్రం కావడంతో.. అమిగోస్ పై అంచనాల...
ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయి నెలలు గడుస్తున్న ఎన్టీఆర్ 30 షూటింగ్ మొదలు పెట్టలేదు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అందుకే అప్డేట్ కావాలంటూ మొండి పట్టు పట్టారు అభిమానులు. అయితే ఎట్టకేలకు అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ 30 పై స్పందించాడు ఎన్టీఆర్. ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలు.. మార్చి 20న షూటింగ్ స్టార్ట్ చేసి.. 2024 ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుందని చెప్పాడు. దాంతో తారక్ ఫ్యాన్స్ కాస్త కూల్ అయ్యారు. ఈ సినిమాతో కొర...
ప్రస్తుతం బీ టౌన్లో మార్మోగిపోతున్న జంట వీళ్లు. రాజస్థాన్లోని జైసల్మీర్లో ఉన్న సూర్యఘర్ ప్యాలెస్లో వీళ్ల పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మూడు రోజుల ముందు నుంచే పెళ్లి వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఒకరోజు హల్దీ, మరో రోజు సంగీత్ వేడుకలు అతిథులను అబ్బురపరిచాయి. నిజానికి వీళ్ల పెళ్లి ఫిబ్రవరి 6న అంటే నిన్ననే జరగాల్సి ఉన్నా.. పెళ్లిని ఒకరోజు వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. ఇవాళ కియారా అద్వానీ ...