ఒక్క సినిమా హిట్ కొడితేనే.. ఆయా డైరెక్టర్స్ రేంజ్ అంతకుమించిపోతోంది. ఇక బ్యాక్ టు బ్యాక్ మాసివ్ హిట్స్ ఇస్తే.. ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ క్రేజ్ కూడా అలాగే ఉంది. ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలతో.. సాలిడ్ కంటెంట్తో బాక్సాఫీస్ను షేక్ చేశాడు లోకేష్. అందుకే ఈ టాలెంటెడ్ డైరెక్టర్ నెక్ట్స్ ఫిల్మ్ కోసంగా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. అది కూడా ...
విశ్వక్ సేన్ అంటేనే కేరాఫ్ కాంట్రవర్శీ అనే టాక్ ఉంది. ఎందుకంటే సినిమాల కంటే.. వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలవడం మాస్ కా దాస్ విశ్వక్ సేన్ స్టైల్. ముఖ్యంగా ఈ ఏడాది వచ్చిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా రిలీజ్ టైంలో ప్రమోషన్స్ కోసం నానా రచ్చ చేశాడు విశ్వక్. ఇక రీసెంట్గా యాక్షన్ కింగ్ అర్జున్ సినిమాతో మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచాడు. అయితే కెరీర్ స్టార్టింగ్ నుంచి రిజల్ట్...
ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మహేష్, పవన్, ప్రభాస్ ఫ్యాన్స్.. తమ అభిమాన హీరోల వింటేజ్ సినిమాలను రీ రిలీజ్ చేసి పండగ చేసుకున్నారు. అయితే ఒకప్పటి హిట్ సినిమాలను మాత్రమే రీ రిలీజ్ చేసి.. సెలబ్రేషన్స్ చేసుకున్నారు అభిమానులు. కానీ ఇంత త్వరగా పుష్ప మూవీని రీ రిలీజ్ చేయడం ఇప్పుడు విశేషంగా మారింది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన పుష్ప మూవీ.. అన్ని భాషల్లోను దుమ్ము...
‘ఆర్ఆర్ఆర్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత.. తర్వాత శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 ప్రాజెక్ట్ చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే చాలాభాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను.. వచ్చే ఏడాది సమ్మర్ లేదా దసరాకు థియేటర్లలో తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శంకర్ మార్క్లో పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ...
రీసెంట్గానే యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది సమంత. ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతోంది సామ్. ఇక ఇదే జోష్లో అప్ కమింగ్ సినిమాలు చేసేందుకు సై అంటోందట. అయితే ప్రస్తుతం మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతోంది సమంత. దాంతో ఇప్పట్లో ఈ ముద్దుగుమ్మ షూటింగ్లో జాయిన్ అయ్యే అవకాశాలు తక్కువ. కానీ త్వరలోనే కోలుకుంటాననే గట్టి నమ్మకంతో ఉంది సామ్. అందుకే కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట...
అభిమానుల కోసం ఆరాట పడే హీరోల్లో ప్రభాస్, మహేష్ ముందు వరుసలో ఉంటారని చెప్పొచ్చు. మామూలుగా తమ తమ అభిమానుల కోసం ఏదో ఒకటి చేస్తునే ఉంటారు ఈ స్టార్ హీరోలు. అయితే సాధారణ పరిస్థితుల్లో ఫ్యాన్స్కు కోసం చేసే పనులు కామన్. కానీ పుట్టెడు దుఖంలో కూడా ఫ్యాన్స్ గురించి ఆలోచించడమంటే మామూలు విషయం కాదు. అదికూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మహేష్ బాబు.. తన అభిమానుల గురించి ఆరా తీయటం.. అభిమానానికే అభిమానం అని చెప్ప...
స్టార్ డైరెక్టర్ శంకర్ అంటేనే.. భారీ చిత్రాలకు పెట్టింది పేరు. ముఖ్యంగా శంకర్ సినిమా పాటలకు అయ్యే ఖర్చుతో.. మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేయొచ్చు. కేవలం పాటల కోసమే కొన్ని కోట్లు ఖర్చు చేస్తుంటాడు శంకర్. ఇప్పుడు ఆర్సీ 15 సాంగ్స్ను అంతకు మించి అనేలా తెరకెక్కిస్తున్నాడట శంకర్. అందుకోసం కోట్లు కోట్లే ఖర్చు చేస్తున్నట్టు టాక్. తాజాగా RC 15 ఓ సాంగ్ బడ్జెట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటి...
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ అనే భారీ పీరియాడికల్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మొదలై చాలాకాలం అవుతోంది. పవన్ రాజకీయాల కారణంగా.. ఈ సినిమా షూటింగ్ ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతునే వచ్చింది. దాంతో ఎట్టి పరిస్థితుల్లోను ఈసారి హరిహర వీరమల్లకు ఫైనల్ టచ్ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయారు పవన్. దాంతో ఈ మధ్యే తిరిగి సెట్స...
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో వింటేజ్ మాసివ్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు మెగాస్టార్. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ అదరిపోయేలా ఉంది. పైగా ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా నటిస్తుండడంతో.. అంచనాలు పీక్స్లో ఉన్నాయి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత చిరంజీవి సినిమాలో నటిస్తున్నాడు రవితేజ....
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘ఆదిపురుష్’ పై భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా టీజర్ అంచనాలను తారుమారు చేసింది. ఈ సినిమా టీజర్లో రాముడితో పాటు.. రావణుడి లుక్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా గ్రాఫిక్స్ పై దారుణమైన ట్రోలింగ్ జరిగింది. దాని దెబ్బకే దర్శకుడు ఓం రౌత్.. ఈ సినిమాను ఏకంగా ఆరు నెలలు పోస్ట్ పోన్ చేశాడు. విఎఫ్ఎక్స్ బెటర్మెంట్ కోసం ఇంకొ...
ప్రస్తుతం బాలయ్య ‘అన్ స్టాపబుల్ 2’ షోతో దుమ్ముదులుపుతున్నారు. అలాగే సంక్రాంతికి థియేటర్లో సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. అఖండ బ్లాక్ బస్టర్ను కంటిన్యూ చేస్తూ మెగాస్టార్ చిరుకి పోటీగా.. సంక్రాంతి బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్న నటసింహం.. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘వీర సింహా రెడ్డి’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రిలీజ్ టైం దగ్గర పడుడుతుండడంతో...
అంతకకు ముందు వరుస ఫ్లాపుల్లో ఉన్న హీరో విజయ్ దేవరకొండకి.. పాన్ ఇండియా ఫిల్మ్ ‘లైగర్’ కూడా ఊహించని దెబ్బేసింది. దాంతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నరౌడీ కల.. కల గానే మిగిలిపోయింది. అందుకే రౌడీకి నెక్ట్స్ సినిమా రిజల్ట్ రౌడీకి కీలకంగా మారింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ అనే సినిమా చేస్తున్నాడు. బ్యూటీఫుల్ లవ్ స్టోరీగా తెరకె...
అసలు పుష్ప2 షూటింగ్ మొదలైందా.. లేదా.. అనేదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇటు సుసుకుమార్ నుంచి గానీ, మైత్రీ మూవీ మేకర్స్ నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇటీవలె బన్నీపై లుక్ టెస్ట్ ఫోటో షూట్ చేసిన చిత్ర యూనిట్.. రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్లో షూటింగ్ మొదలు పెట్టినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. అది కూడా బన్నీ లేకుండానే ఈ మూవీ షూటింగ్...
ఈ మధ్య వస్తున్న సినిమాలు ఓ వారం రోజులు థియేటర్లో నిలబడాలంటే.. సాలిడ్ కంటెంట్ కావాలి. ఒకవేళ ఆ కంటెంట్కు జనాలు కనెక్ట్ అయితే.. సినిమా హిట్ అవడమే కాదు.. భారీగా లాభాలను తెచ్చిపెడుతుంది. కానీ ఇప్పుడు ఓటిటి అందుబాటులోకి వచ్చాక.. ఇంట్లోనే సగటు ప్రేక్షకుడికి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతోంది. కాబట్టి థియేటర్కి జనం రావాలంటే.. ఖచ్చితంగా సరికొత్త కంటెంట్తో రావాల్సిందే. రీసెంట్గా వచ్చిన సమంత R...
ప్రస్తుతం మహేష్ బాబునే కాదు ఆయన అభిమానులను కూడా ఓదార్చడం కష్టతరంగా మారింది. ముఖ్యంగా ఒకే ఏడాదిలో మూడు విషాదాలంటే.. మహేష్ గుండె ఎంత బరువెక్కి ఉంటుందో మాటల్లో చెప్పలేం. సూపర్ స్టార్ కృష్ణ మరణంతో యావత్ సినీ ప్రపంచం శోక సంద్రంలో పడిపోయింది. ఈ ఏడాది మహేష్ బాబుకు ఎప్పటికీ మరువలేని తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మహేష్ పరిస్థితి చూసి ఇలాంటి కష్టాలు ఎవరికి రాకూడదంటున్నారు. ఎప్పుడు మొహం పై చిరునవ్వు చి...