సౌత్ ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్ మణిరత్నం(Maniratnam) పొన్నియన్ సెల్వన్2(Ponniyin selvan2) సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రానుంది. గత ఏడాది సెప్టెంబర్ 30వ తేదిన దీనికి ముందు భాగం అయిన 'పొన్నియన్ సెల్వన్1' సినిమా విడుదలై ఘన విజయం సాధించింది. ఆ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కించగా భారీ వసూళ్లను రాబట్టింది. ఏ ఆర్ రెహ్మాన్(AR Rehman) ఈ మూవీకి సంగీతం అందించారు. చోళ, పాండ్య రాజుల మధ్య జరిగిన...
డైరెక్టర్ కృష్ణవంశీ(Krishnavamsi) 'రంగ మార్తాండ'(Rangamarthanda) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాను కాలెపు మధు, వెంకట్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ఇళయరాజా(Ilayaraja) సంగీతాన్ని అందిస్తున్నారు. మూవీలో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను ఉగాది(Ugadi) పండగ సందర్భంగా 22వ తేదిన రిలీజ్ చేయనున్నారు.
Bunny : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప పార్ట్ వన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా పుష్పరాజ్ డైలాగ్స్, దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ దుమ్ముదులిపేశాయి. బన్నీకి పాన్ ఇండియా స్థాయిలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. ముఖ్యంగా బాలీవుడ్ జనాలు.. అల్లు అర్జున్ ఫర్పార్మెన్స్కు ఫిదా అయిపోయారు.
ఇండియన్ మూవీ ది ఎలిఫెంట్ విస్పరర్స్(the elephant whisperers) ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ అవార్డును గెల్చుకున్న సంగతి అందిరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు కార్తికి గోన్సాల్వేస్, నిర్మాత గునీత్ మోంగాపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్నాయి. తాజాగా గునీత్ మోంగా(Guneet Monga) తన తల్లితో కలిసి అమృత్సర్(Amritsar)లోని గోల్డెన్ టెంపుల్...
NTR,Charan & Rajamouli : ట్రిపుల్ ఆర్ సినిమా కోసం.. ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి ఏకంగా మూడు, నాలుగేళ్ల సమయాన్ని కేటాయించారు. షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత.. మధ్యలో కరోన కారణంగా చాలా రోజులు డిలే అయింది. ఇక సినిమా రిలీజ్ అయి.. బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత కూడా సంవత్సరం పాటు ప్రమోషన్స్ చేశారు.
రిషబ్ శెట్టి యాక్ట్ చేసిన కాంతారా మూవీ(Kantara movie) గత ఏడాది విడుదలైనప్పటికీ ఇంకా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం కూడా పలు భాషల్లో విడుదల అవుతూ మరింత మంది అభిమానులకు దగ్గరవుతుంది. ఇప్పటికే ఇటీవల ఐక్యరాజ్యసమితి కార్యక్రమంలో భాగంగా కాంతారా చిత్రాన్ని ప్రదర్శించారు. తాజాగా ఇటాలియన్, స్పానిష్ భాషల్లో కూడా కాంతారా(Kantara) చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Chiranjeevi:మెగా డాటర్ నిహారిక (niharika)- చైతన్య జొన్నలగడ్డ (chaitanya) విడిపోతున్నారా? ఇన్ స్టాలో నిహారిక (niharika) ఇమేజేస్ చైతన్య తీసివేయడంతో వారు డివైడ్ అవుతున్నారా అనే చర్చ జరుగుతుంది.
Jr.NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆస్కార్ వేడుకల కోసం అమెరికా వెళ్లినప్పుడు.. అన్న ఒక్కసారి మా ఏరియాకు రండి.. మేమేంటో చూపిస్తాం.. కార్లతో భారీ ర్యాలీ తీస్తాం.. అని ఎన్టీఆర్తో చెప్పారు అక్కడి అభిమానులు. దానికి తారక్ నవ్వుతూ.. అక్కడికొస్తే బతకనిస్తారా.. అంటూ నవ్వుతూ ఆన్సర్ చేశాడు.
చిరంజీవితో తనకు ఎలాంటి విబేధాలు లేవని స్పష్టం చేసారు నటుడు మోహన్ బాబు. తాము వీలు కుదిరినప్పుడల్లా మాట్లాడుకుంటూనే ఉన్నామన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.
సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ఇంట్లో భారీ చోరీ జరగడంతో పోలీసు కేసు(Police case) నమోదైంది. ఈ చోరీలో సుమారు రూ.3.60 లక్షల విలువైన డైమండ్స్(Diamonds), గోల్డ్(Gold)ను దుండగులు దొంగిలించారు. ఈ చోరీ గురించి రజినీకాంత్ కూతురు ఐశ్వర్య(Iswarya) చెన్నైలోని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐశ్వర్య రజినీకాంత్ తెలిపిన ఫిర్యాదు మేరకు..ఆమెకు చెందిన 60 ...
హీరోయిన్ నయనతార(Nayanthara), దర్శకుడు విఘ్నేష్ శివన్(Vignesh Shivan) దంపతులు తమ కవలపిల్లలతో చిత్రాలను(Nayanthara Twins pics) ఇన్ స్టా వేదికగా పంచుకున్నారు. ఇవి చూసిన పలువురు అభిమానులు(fans) సంతోషం వ్యక్తం చేస్తుండగా..మరికొంత మంది మాత్రం వారి ముఖాలను మళ్లీ చూపించలేదని నిరాశ చెందుతూ కామెంట్లు చేశారు.
ఆర్ఆర్ఆర్(RRR) చిత్రంలో నాటు నాటు(natu natu song) పాట అసలు నచ్చలేదు కీరవాణి తండ్రి శివశక్తి దత్తా(Shiv Shakti Dutta) పేర్కొన్నారు. అందులో సంగీతం ఎక్కడుంది, ఇది కూడా ఓ సంగీతమా అంటూ ఓ ఇంటర్వ్యూలో భాగంగా వ్యాఖ్యలు చేశారు. తాను కూడా గతంలో అనేక చిత్రాలకు పాటలు రాసినట్లు తెలిపారు.
NTR-Prasanth : ఆర్ఆర్ఆర్ క్రేజ్తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఏకంగా హాలీవుడ్ ప్రాజెక్ట్ పట్టేశాడు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.. త్వరలోనే పూర్తి వివరాలు చెబతునానని.. ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు చరణ్. ప్రజెంట్ ఆర్సీ 15 చేస్తున్న చరణ్, ఆ తర్వాత బుచ్చిబాబుతో ఆర్సీ 16 చేయబోతున్నాడు.
Prabhas : ప్రస్తుతం ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ని సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అయితే ఉన్నట్టుండి డార్లింగ్ అభిమానులు.. ఓం రౌత్ పై ఎందుకు పడ్డారనేది.. హాట్ టాపిక్గా మారింది. దానికి బలమైన రీజనే ఉంది. బాహుబలి తర్వాత ప్రభాస్ కమిట్ అయిన ఫస్ట్ ఫిల్మ్ ఆదిపురుష్.
Upendra : కేజీయఫ్ సినిమాతో సంచలనం సృష్టించాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఆ తర్వాత కాంతార మరో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాల ప్రభావం కన్నడ మేకర్స్ పై కాస్త గట్టిగానే పడింది. అందుకే ప్రతి ఒక్కరు కెజియఫ్ను కొట్టేయాలనే కోణంలోనే సినిమాలు చేస్తున్నట్టుంది.