మగధీరలో వంద మందితో ఫైట్ చేసిన రామ్ చరణ్(ram charan).. ఈసారి ఏకంగా వెయ్యి మందితో ఫైట్ చేయబోతున్నాడట. ట్రిపుల్ ఆర్ సెట్స్ పై ఉన్నప్పుడే ఆర్సీ 15ని సెట్స్ పైకి తీసుకెళ్లాడు చరణ్. స్టార్ డైరెక్టర్ శంకర్(shankar) ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ పవర్ ఫుల్ పొలిటికల్ యాక్షన్ డ్రామాకు.. రీసెంట్గానే గ్లోబల్ రేంజ్లో 'గేమ్ ఛేంజర్' అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. అందుకు తగ్గట్టే ఇప్ప...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan), పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas) ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. వీళ్లు ఊ.. అనాలే గానీ ఎంతకైనా తెగిస్తారు అభిమానులు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఈ ఇద్దరి క్రేజ్ నెక్స్ట్ లెవల్. అయితే ఈ ఇద్దరు పర్సనల్గా కలుస్తారేమో గానీ.. సినిమాల కోసం కలవడం అనేది ఇంపాజిబుల్. అయినా ఇప్పుడు ఓజి కోసం ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలవబోతున్నారనే న్యూస్ టెంప్టింగ్గా మారింది.
మెగాస్టార్ చిరంజీవి ఇంట ఉపాసనకు బేబీ షవర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ సెలబ్రిటీలు సందడి చేశారు.
సాయి ధరమ్ తేజ్ రెండేళ్ల క్రితం బైక్ యాక్సిడెంట్కు గురైన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనను కాపాడిన వ్యక్తి గురించి, అతనికి చేసిన సాయం గురించి సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చారు.
పెళ్లెప్పుడూ అని ఫ్యాన్స్ అడగగా.. ఇప్పట్లో లేదు అని కీర్తి సురేష్ సమాధానం ఇచ్చారు.
ట్రిపుల్ ఆర్ తర్వాత స్టార్ డైరెక్టర్ శంకర్తో కలిసి 'గేమ్ ఛేంజర్' అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan). ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ సినిమా. అయితే మధ్యలో ఇండియన్2 ఎంట్రీ ఇవ్వడంతో.. కాస్త డిలే అవుతూ వస్తోంది. రీసెంట్గానే ఈ నెలలో జరగాల్సిన ఇండియన్2 షెడ్యూల్ కంప్లీట్ చేశాడు శంకర్. దాంతో ఇప్పుడు గేమ్ ఛేంజర్ షూటింగ్తో బిజీ కాబోతున్నాడు. అయితే...
లైగర్ దెబ్బకు పూరి జగన్నాథ్(Puri Jagannadh)తో సినిమాలు చేయడానికి ఏ హీరో కూడా ముందుకు రావడం లేదని.. ఆ మధ్య జోరుగా ప్రచారం జరిగింది. అయితే మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణతో సినిమాలు చేసే ఛాన్స్ ఉందని వినిపించింది. అలాగే పూరి కొడుకు ఆకాష్తోనే ప్లాన్ చేస్తున్నాడని అన్నారు. కానీ ఇప్పటి వరకు ఇలాంటి విషయాల్లో క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు ఊహించని హీరోతో పూరి సినిమా చేయబోతున్నాడనే న్యూస్...
అందాల తార ఐశ్వర్య ముద్దుల కుమార్తె ఆరాధ్య బచ్చన్(Aaradhya Bachchan)ని ట్రోలర్స్ వెంటాడుతున్నారు. ఆమెను సోషల్ మీడియా(social media)లో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. నిజానికి ఆరాధ్య సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండదు. బయట కనినిపించే సందర్భాలు కూడా తక్కువే. అయినా.. ఆమె ఆరోగ్యం సరిగా లేదు అంటూ... ఆరాధ్యను ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె హైకోర్టును ఆశ్రయించడం గమనార్హం.
శాకుంతలం సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది. అయితే ఏంటి.. సినిమా అన్నాక హిట్లు, ఫ్లాపులు కామన్. అందుకే శాకుతంలం షాక్ నుంచి వెంటనే బయటకొచ్చేసింది సమంత(Samantha). కర్మ సిద్ధాంతం చెప్పేసి.. శాకుంతలం సినిమాకు బైబై చెప్పేసింది. అంతేకాదు ఫారిన్లో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది ఈ హాట్ బ్యూటీ. సిటాడెల్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ప్రీమియర్ షో కోసం లండన్ వెళ్లింది. అక్కడ అదిరిపోయే ఫోటోలను సోషల్ మీడియాలో ష...
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైనశైలిలో విమర్శలు చేశారు. ఏఐ (కృత్రిమ మేధ) రూపొందించిన వీడియో అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ఏజెంట్(Agent) కోసం చాలా రిస్క్ చేస్తున్నాడు అఖిల్. ఈ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఏజెంట్.. ఏప్రిల్ 28న థియేటర్లోకి రాబోతోంది. అయితే ఈ సినిమా రిలీజ్ టైం దగ్గర పడినకొద్దీ.. ప్రమోషన్స్ స్పీడప్ చేస్తున్నారు మేకర్స్. కాస్త లేట్గా ప్రమోషన్స్ స్టార్ట్ చేసినా.. సినిమాలో క్యారెక్టర్లాగే వైల్డ్గా ప్రమోట్ చేస్తున్నాడు అఖిల్. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవె...
యంగ్ రెబల్ స్టార్ ప్రభాష్ నటిస్తోన్న సలార్ మూవీకి సంబంధించి మరో అప్ డేట్ వచ్చింది. ఇందులో డార్లింగ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరో రోల్ పోషిస్తున్నారని తెలిసింది.
ప్రముఖ చిత్రనిర్మాత యష్ చోప్రా భార్య(Yash Chopras wife) పమేలా చోప్రా(pamela chopra) 85 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయస్సు సంబంధిత అనారోగ్యం కారణంగా ఆమె ముంబై ఆసుపత్రిలో తుది శ్వాస విడిచింది. పమేలా గతంలో యాశ్ చోప్రా కొన్ని చిత్రాల కోసం పాటలు కూడా పాడారు.
ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో బోల్డ్ సీన్స్ కామన్. అయితే దానికి ఓ లిమిట్ ఉంటుంది. కానీ ఓటిటిలో మాత్రం అన్లిమిటేడ్ కంటెంట్ ఉంటుంది. దాంతో ఓటిటి అంటే కాస్త న్యూడ్గా బోల్డ్ సీన్స్(bold scenes) చేయాల్సిందే. ఈ విషయంలో కొందరు హీరోయిన్లు భయపడినా, ప్రియాంక చోప్రా(Priyanka chopra) లాంటి స్టార్ హీరోయిన్లు మాత్రం తగ్గేదేలే అంటుంటారు. అదికూడా వెబ్ సిరీస్ కోసం అయితే.. మరింత రెచ్చిపోతుంది అమ్మడు.
కేఏ పాల్తో జేడీ లక్ష్మీనారాయణ కలువడంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఫస్ట్ చూసి ఇది AI జనరేట్ చేసిన ఫోటో అనుకున్నానని, వీడియో చూశాక నిజమని అర్థమయ్యిందని తెలిపారు.