పాన్ ఇండియా స్టార్ ప్రభాస్కు ఒక్క హిట్ పడితే చూడాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు అతని ఫ్యాన్స్. సలార్తో ప్రభాస్ సాలిడ్ హిట్ కొట్టడం ఖాయమని ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు. సినిమా బిజినెస్ కూడా స్టార్ట్ అయింది. అలాగే ట్రైలర్ కూడా రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న హిట్ మూవీ 'ఇస్మార్ట్ శంకర్' సీక్వెల్ 'డబుల్ ఇస్మార్ట్' పై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాలో విలన్గా నటిస్తున్న సంజయ్ దత్ రెమ్యూనరేషన్ వైరల్గా మారింది.
గేమ్ఛేంజర్ మూవీలోని పాటకు సంబంధించిన ఫుటేజ్ను లీక్ చేసిన ఇద్దరు వ్యక్తులను తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. లీకులకు సంబంధించి చిత్ర యూనిట్ ఫిర్యాదు చేయడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు.
హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు మాస్ మహారజా రవితేజ. దసరాకు టైగర్ నాగేశ్వర రావుగా ప్రేక్షకుల ముందుకొచ్చిన మాస్ రాజా.. సంక్రాంతికి ఈగల్గా ఆడియెన్స్ ముందుకు రానున్నాడు. తాజాగా ఈగల్ టీజర్ రిలీజ్ చేశారు.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహ విందు మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో గ్రాండ్ నిర్వహించారు. ఈ రిసెప్షన్కు టాలీవుడ్కు చెందిన పలువురు ప్రముఖులు, క్రీడాకారులు హాజరయ్యారు.
Janvikapoor: బోనీ కపూర్, శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ నేడు తన 23వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో ఖుషీ కపూర్ తన సన్నిహితులతో కలిసి కనిపించింది. రెస్టారెంట్లో పుట్టినరోజు జరుపుకోవడానికి వచ్చిన బర్తడే బేబీ కంటే ఆమె అక్క జాన్వీ కపూర్ ఎక్కువ హైలెట్ అయింది. ఈ ప్రత్యేక సందర్భంలో జాన్వీ కపూర్తో పాటు ఆమె ప్రియుడు శిఖర్ పహాడియా కూడా హాజరయ్యాడు. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఈ వీడి...
సినీ పరిశ్రమలో ఒకరి తర్వాత మరొకరు సెలబ్రెటీలు పెళ్లి చేసుకుంటున్నారు. ఇటీవలే వరుణ్ తేజ్ తన ప్రియురాలు లావణ్య త్రిపాఠిని తన కుటుంబ సభ్యుల మధ్య పెళ్లి చేసుకున్నాడు.
ఎన్టీఆర్పై ఓ అభిమాని తన ప్రేమను వినూత్నంగా చాటుకున్నాడు. తాను నిర్మించే ఇంటికి జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ఉన్న ఇటుకలను వినియోగిస్తున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఆసక్తిగా సాగుతున్న సంగతి తెలిసిందే. 9 వారాలుగా కొనసాగుతున్న ఈ షో.. రోజు రోజుకు ఆసక్తి కలిగిస్తుంది.ఎన్నో వారాలుగా అందరినీ అలరిస్తూ.. వస్తున్న తేజ.. ఈ వారం ఎలిమినేట్ అయిపోయారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న ‘గుంటూరు కారం’ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో సాంగ్ విడుదలైంది. ఇది చూసిన ఫ్యాన్స్ అదిరిందని అంటున్నారు. అయితే ఈ ప్రోమో వీడియో ఎలా ఉందో మీరు కూడా ఓసారి లుక్కేయండి మరి.
దర్శక దిగ్గజ రాజమౌళి నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆత్రంతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అల్లు అర్జున్తో ఓ మల్టీస్టారర్ చేయబోతున్నట్లు, దాని కోసం ఓ తమిళ స్టార్ను కూడా ఓకే చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
కన్నడ హీరో రక్షిత్ శెట్టి నటించిన సప్తసాగారాలు దాటి సైడ్ బి ట్రైలర్ విడుదల అయింది. చేయని నేరానికి డబ్బు ఆశతో జైలు వెళ్లిన హీరో బయటకు వచ్చి ఏం చేశాడనేదే సైడ్ బి. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ ఎలా ఉందో చూసేయండి మరి.