కమల్ హాసన్- మణిరత్నం కొత్త మూవీ థగ్ లైఫ్ హాలీవుడ్ మూవీ కాపీ అని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. రైజ్ ఆఫ్ స్కై వాకర్ సినిమాలో సీన్లను థగ్ లైఫ్ సీన్లను పక్కనపెట్టి మరి విమర్శిస్తున్నారు.
అతడు, ఖలేజా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడో మూవీ గుంటూరు కారం. దీంతో ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. తాజాగా గుంటూరు కారం నుంచి దమ్ మసాలా అంటూ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు.
మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వీరి పెళ్లి తర్వాత మరోసారి వార్తల్లో నిలిచారు. వీరి పెళ్లికి సంబంధించిన వీడియో హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ కొనుగోలు చేసిందని కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది. అయితే ఈ విషయం తెలిసిన వరుణ్ తేజ్ ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు.
నటుడు, కమెడియన్ ధన్ రాజ్(Dhanraj) మెగాఫోన్ పట్టారు. ఓ సరికొత్త స్టోరీతో సముద్రఖని హీరోగా ఓ మూవీకి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రకటించగా..తాజాగా ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ ను మేకర్స్ ప్రకటించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
బిగ్ బాస్’ హౌస్లో నామినేషన్ల ప్రక్రియా వాడీవేడిగా సాగింది. హౌస్లో మెజారిటీ సభ్యులు గౌతమ్ను నామినేట్ చేశారు. పదో వారంలోకి అడుగు పెట్టింది. ఇక బిగ్ బాస్ లో సోమవారం అంటేనే నామినేషన్ హీట్ కచ్చితంగా ఉంటుంది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టా పుల్టా.. అంత డిఫరెంట్గా జరుగుతోంది. లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయిన ఆట సందీప్ తిరిగి హౌస్లోకి రీ ఎంట్రీ అవుతారని తెలుస్తోంది.
లోకనాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో వస్తున్న సినిమా టైటిల్ అఫీషియల్గా రివీల్ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
ఇటీవలె రక్షితా రెడ్డిని పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడు అయ్యాడు యంగ్ హీరో శర్వానంద్. ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యతో ఓ సినిమా చేస్తున్నాడు. కానీ అప్పుడే సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది.
ఈ మధ్య స్టార్ హీరోలంతా తరచుగా కలుస్తూనే ఉన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుండడంతో.. ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మహేష్ బాబు, రామ్ చరణ్ ఫ్యామిలీతో కలిసి పార్టీ చేసుకున్నారు. వరుణ్ తేజ్ రిసెప్షన్లో చరణ్ కనిపించకపోవడం హాట్ టాపిక్గా మారింది.
ఒకప్పటి కీర్తి సురేష్ వేరు.. ఇప్పడున్న కీర్తి వేరు.. అనేలా రెచ్చిపోతోంది అమ్మడు. ఇప్పటికే గ్లామర్ డోస్ పెంచేసిన కీర్తి.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాను హీట్ ఎక్కిస్తూనే ఉంది. తాజాగా కీర్తి షేర్ చేసిన స్టంట్ వీడియో వైరల్గా మారింది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ- లావణ్య త్రిపాఠి రిసెప్షన్ నిన్న హైటెక్స్లో జరిగింది. విందుకు కొందరు ప్రముఖులే వచ్చి ఆశీర్వదించారు. నందమూరి ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా రాలేదు.
ఎట్టకేలకు.. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న గుంటూరు కారం నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్కు రంగం సిద్దమైంది. ఇంకొన్ని గంటల్లో దమ్ మసాలా బిర్యానీని టేస్ట్ చేయబోతున్నారు ఘట్టమనేని అభిమానులు. అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు.
స్టార్ బ్యూటీ రష్మిక మందన్నకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వీడియో పై బిగ్ బి అమితాబ్ బచ్చన్ స్పందించగా.. తాజాగా రష్మిక కూడా రియాక్ట్ అయింది.