టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్(80) ఇకలేరు. తాజాగా హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత చెందారు. ఆయన మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సహా సన్నిహితులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
టాలీవుడ్ నటి మాధవీలత ఆదిపురుష్ మూవీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఈ సినిమా హిందువులను విభజించడానికే తీశారని తెలిపింది. మరోవైపు ఈ చిత్రంలో హీరోగా చేసిన ప్రభాస్ ది కూడా 50 శాతం తప్పు ఉందన్నారు.
కార్తీ, అను ఇమ్మాన్యుయేల్ నటించిన జపాన్ చిత్రం నిన్న విడుదలై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా ఏ మేరకు కలెక్షన్లు సాధించిందో ఇప్పుడు తెలుసుకుందాం.
నిజమే.. ప్రస్తుతం రెండు జాతరలతో బిజీ బిజీగా ఉన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం పుష్ప2 షూటింగ్తో బిజీగా ఉన్న బన్నీ.. మధ్యలో ఫ్యాన్స్తో జాతర చేయించడానికి రెడీ అవుతున్నాడు.
నితిన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్గా తెరకెక్కుతున్న ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ నుంచి హే మామా బ్రష్షే వేస్కో.. మైండంతా రిఫ్రెష్ చేస్కో అనే సాంగ్ విడుదలైంది. రామ జోగయ్య శాస్త్రి రాసిన ఈ లిరికల్స్ ఎలా ఉన్నాయో చూసేయండి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్కు ఒక్క హిట్ పడితే చూడాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. సలార్తో ప్రభాస్ సాలిడ్ హిట్ కొట్టడం ఖాయమని ఫిక్స్ అయిపోయారు. అయితే.. తాజాగా ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. ఈ విషయంలో మరో ట్విస్ట్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది.
బిగ్ బాస్ సీజన్ ప్రేక్షకులను ఓ రేంజ్లో ఆకట్టుకుంటుంది. ఈ వారం మొత్తం ఫ్యామిలీ వీక్గా మార్చి కుటుంబ సభ్యులను హెస్లో పంపించి అందరిని ఎమోషనల్ చేశాడు. తాజాగా కెప్టెన్సీ టాస్క్ ఇచ్చి ఇంటిలో ఓ యుద్ధానికి తెరలేపాడు అని పిస్తుంది. ఏకంగా గౌతమ్ డోర్ తెరవండి వెళ్లిపోతా అని డోర్లు బాదేశాడు.
అనుకోకుండా మాయ తన భర్త అజిత్ను చంపుతుంది. అతనో పోలీసు ఆఫీసర్. అది తెలిసిన పక్కింట్లో ఉండే టీచర్ నరేన్ మాయకు హెల్ప్ చేస్తా అంటాడు. మర్డర్ బయట పడకుండా ఎంతో జాగ్రత్త పడుతాడు. కానీ, అజిత్ కోసం వచ్చిన కరణ్ ఆ హత్య చేసింది మాయనే అని అనుమాన పడుతాడు. ఎంతో ఉత్కంఠంగా సాగిన ఈ కేసులో అజిత్ను చంపింది తాను అని నరేన్ కేసు తన మీద వేసుకుంటాడు. ఇలా ఎందుకు చేశావు అని మాయ అడిగితే.. నా ప్రాణాలు కాపాడినందుకు మీకు హ...
రాఘవ లారెన్స్ సినిమాలకు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. హర్రర్ కామెడీని వదిలి ఇప్పుడిప్పుడే యాక్షన్ జోనర్లో సినిమాలు చేస్తున్నారు. ఈ తరుణంలో సూపర్ హిట్ సినిమా జిగర్ తండాకు సిక్వెల్గా జిగర్ తండా డబుల్ ఎక్స్ మూవీలో నటించారు. ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ సీజన్ 7 ఆసక్తికరంగా సాగుతోంది. ప్రస్తుతం ఈ సీజన్ లో ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. ఈ ఫ్యామిలీ వీక్ లో భాగంగా కంటెస్టెంట్స్ అందరి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా అడుగుపెడుతున్నారు. అలా వచ్చి, తమ వారికి హింట్స్ ఇచ్చి వెళుతున్నారు. ఇప్పటికే చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే తాజాగా మరో ట్విస్ట్ మొదలైంది.
ప్రముఖ నటుడు కమల్ హాసన్ శుక్రవారం విజయవాడలో అలనాటి నటుడు నటుడు ఘట్టమనేని కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గురునానక్ కాలనీలో ఏర్పాటు చేసిన కృష్ణుడి విగ్రహాన్ని తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్తో కలిసి కమల్హాసన్ ఆవిష్కరించారు.
నేడు టెక్నాలజీని చూసి ఆనందపడాలో భయపడాలో తెలియని పరిస్థితి వచ్చింది. ఏఐ టెక్నాలజీతో ఫేస్ మార్పింగ్ వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇది వరకే హీరోయిన్ రష్మికాకు చెందిన ఓ వీడియో వైరల్ కాగా దానిపై పలువురు సెలబ్రెటీలు స్పందించారు. తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురిలో భయం మొదలైంది.
రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ యాక్ట్ చేసిన 25వ చిత్రం జపాన్. ఈ చిత్రం దీపావళి సందర్భంగా ఈరోజు (నవంబర్ 10) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో పెద్ద ఎత్తున విడుదలైంది. ఈ మూవీలో నటుడు కార్తీ, అను ఇమ్మాన్యుయేల్, దర్శకుడు కె.ఎస్.రవికుమార్, విజయ్ మిల్టన్, తెలుగు నటుడు సునీల్ యాక్ట్ చేశారు. అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, తన భార్య అనుష్క శర్మతో కలిసి ఉన్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది. అయితే ఈ వీడియోలో అనుష్క శర్మ ప్రెగ్నెంట్ అని తెలుస్తోంది. ఇది తెలిసిన అభిమానులు పెద్ద ఎత్తున విషెస్ చెబుతూ కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
హైదరాబాద్ బంజారాహిల్స్ సమీపంలోని షేక్పేట్లో అత్యంత విలువైన రెండెకరాల భూమి కేటాయింపులో నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై టాలీవుడ్ సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావుతో పాటు మరికొందరికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.