తమిళ స్టార్ హీరో, డీఎండీకే అధినేత విజయ్కాంత్ అనారోగ్యం కారణంగా ఈరోజు తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. విజయ్కాంత్ పార్థివదేహాన్ని చివరిసారిగా చూసేందుకు ఆయన అభిమానులు తండోపతండాలుగా తరలివస్తున్నారు.
బాహుబలి తర్వాత అన్నీ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నాడు ప్రభాస్. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్తో తెరకెక్కాయి. అందుకే మధ్యలో మారుతితో ఓ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. తాజాగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
తమిళ ఇండస్ట్రీకి కెప్టెన్గా ఉన్న వెటరన్ స్టార్ హీరో.. ది కెప్టెన్ విజయకాంత్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో పాటు.. ఇటీవలే కరోనా బారిన పడడంతో ఈరోజు తుది శ్వాస విడిచారు. దీంతో తమిళ సినీ అభిమానులు, ఇండస్ట్రీ ప్రముఖులు విజయకాంత్ మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. హీరో విశాల్ మాత్రం జీర్చించుకోలేయాడు.
సినిమా అంటేనే రంగుల ప్రపంచం. చూడ్డానికి కలర్ ఫుల్గా ఉంటుంది కానీ.. తెర వెనక చాలా జరుగుతుంటాయి. ప్రస్తుతం రిలీజ్కు రెడీ అవుతున్న కళ్యాణ్ రామ్ 'డెవిల్' సినిమా వివాదంతో.. అసలు డైరెక్టర్ ఎవరనేది హాట్ టాపిక్గా మారింది.
ఇండస్ట్రీలో ప్రభాస్ది చాలా ఫ్రెండ్లీ నేచర్. ప్రతి ఒక్కరిని డార్లింగ్ అని పిలుస్తూ చాలా కూల్గా ఉంటాడు. కానీ సినిమాల్లో ప్రభాస్తో మామూలుగా ఉండదు. అది కూడా ఖాకీ చొక్కా వేస్తే? అదిరిపోతుందని స్పిరిట్ మేకర్స్ చెబుతున్నారు.
శైలజ ఊర్లో ఉన్న చాలా మందితో ఎందుకు ఎఫైర్స్ పెట్టుకుంటుంది. చిన్నప్పుడు తన ఫ్రెండ్ ఏమయ్యాడు. ఊర్లో వారు తనను ఎందకు చంపేస్తారు. వీళ్లపై ఎవరు పగ తీర్చుకుంటారు. చివరి వరకు ఉత్కంఠంగా సాగే మూవీ మంగళవారం.
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేష్లో ముచ్చటగా మూడోసారి వస్తున్న సినిమా గుంటూరు కారం. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. ఇప్పుడు మహేష్ బాబు రుబాబు షురు అయిందంటున్నారు.
ప్రస్తుతం అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్లానింగ్లో ఉన్నారు. కామన్ నుంచి స్టార్ వరకు.. అందరూ న్యూ ఇయర్ వెకేషన్ను ప్లాన్ చేసుకుంటున్నారు. స్టార్ హీరోలు విదేశాలకు వెళ్తున్నారు. ఇప్పటికే కొందరు స్టార్ హీరోలు ఫారిన్ ఫ్లైట్ ఎక్కేశారు. మరి ఎవరెవరు ఎక్కడికెళ్లారు?
సోషల్ మీడియా పుణ్యమా అని వేణు స్వామి చాలా ఫేమస్ అయిపోయాడు. స్టార్ సెలబ్రిటీస్ పై ఈయన చేసే కామెంట్స్ ఎప్పుడూ వైరల్ అవుతునే ఉంటాయి. తాజాగా విజయ్ దేవరకొండ, రష్మిక పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయింది.
ఎట్టకేలకు బాహుబలి 2 తర్వాత మంచి హిట్ కొట్టాడు రెబల్ స్టార్ ప్రభాస్. ప్రశాంత్ నీల్తో కలిసి డైనోసర్గా బాక్సాఫీస్ను షేక్ చేశాడు. ప్రస్తుతం థియేటర్లో సక్సెస్ ఫుల్గా దూసుకుపోతున్న సలార్.. తాజాగా 500 కోట్ల క్లబ్లో ఎంటర్ అయింది.
తమిళ స్టార్ హీరో విజయ్ కాంత్ గత కొన్నాళ్లుగా ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. తాజాగా ఆయనకు కరోనా సోకడంతో ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్సపొందుతూ ఆయన తుదిశ్వాస విడిశారు.
చిట్టి ఎంతో ప్రేమగా చూసుకుంటాడు వాళ్ల బాబయ్ చిన్నా. చిట్టికి మాయ అనే ఫ్రెండ్ ఉంటుంది. అనుకోకుండా మాయను పాడు చేసింది చిన్నా అని అందరూ నమ్ముతారు. దాంతో చిన్నా పోలీస్టేషన్కు వెళ్తాడు. తరువాత పరువు పోతుంది, మాయ జీవితం పాడు అవుతుందని చిన్నాపై కేసు పెట్టరు. అదే సమయంలో చిట్టి కనిపించకుండా పోతుంది. దాంతో చిట్టి కోసం చిన్నా వెతికితే మాయను అబ్యూస్ చేసింది ఎవరో, చిన్నాను తీసుకెళ్లింది ఎవరో తెలుస్తుంది.
స్టార్ డైరెక్టర్ శంకర్ ఒకేసారి రెండు భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్తో ఇండియన్ 2, రామ్ చరణ్తో గేమ్ చేంజర్ చేస్తున్నాడు. తాజాగా ఇండియన్ 2 షూటింగ్ అప్డేట్ బయటికొచ్చింది. మరి గేమ్ చేంజర్ పరిస్థితేంటి?
కొత్త దర్శకులను పరిచయం చేయడం.. విభిన్న కథలతో సినిమాలు చేయడం.. హిట్టు, ఫట్టుతో సబంధం లేకుండా దూసుకుపోవడం.. నందమూరి కళ్యాణ్ రామ్ స్టైల్. ఈ క్రమంలోనే ఇప్పుడు డెవిల్గా వస్తున్నాడు. అయితే ఈ సినిమా దర్శకుడు, నిర్మాత మధ్య ఎక్కడో తేడా కొట్టేసింది. దీంతో తాజాగా డైరెక్టర్ ఓపెన్ లెటర్ రిలీజ్ చేశాడు.
పుష్ప2 తర్వాత భారీ ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇప్పటికే రెండు సినిమాలు అనౌన్స్ చేయగా.. ఇప్పుడు మరో మాస్ ప్రాజెక్ట్ ఓకె అయినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు.. వచ్చే ఏడాదిలోనే ఈ సినిమా ఉంటుందని అంటున్నార