ఇక సమంతకు అవకాశాలు రావా? అనే వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్టేనని ఆమె అభిమానులు చెబుతున్నారు. కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉన్న సామ్కు ఇప్పుడో బంపర్ ఆఫర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇంతకా ఎవరితో ఛాన్స్ అందుకుంది.
మహానటిగా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్.. చివరగా తెలుగులో 'భోళా శంకర్' సినిమాతో ఆడియెన్స్ని పలకరించింది. ప్రస్తుతం తమిళ్లో కొన్ని సినిమాలు చేస్తున్న కీర్తి.. నెక్స్ట్ బాలీవుడ్లో కూడా అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో భారీగా పెంచేసినట్టుగా తెలుస్తోంది.
గుంటూరు కారం బ్యూటీ మీనాక్షి చౌదరి వరుస సినిమాలతో దూసుకుపోతుంది. టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలు తన చేతిలో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ భామ ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటుంది. ఈ క్రమంలో ఆమె అందాలపై ఓ లుక్కేద్దాం
టాలీవుడ్ లో మెగా, అక్కినేని, నందమూరి హీరోల మధ్య దశాబ్దాలుగా నడుస్తోన్న బాక్సాఫీస్ యుద్ధం ఈ దసరా మరోసారి రిపీట్ కాబోతోంది. ఈ మూడు ఫ్యామిలీల నుండి పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, నాగచైతన్య హీరోలుగా నటించిన చిత్రాలు ఈ దసరాకి విడుదల కానున్నట్లు ప్రకటించడంతో సినీ అభిమానులలో ఆసక్తి నెలకొంది.
అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైన విషయం తెలిసిందే. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల ప్రీవెడ్డింగ్ వేడుకులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకుల్లో షారుక్ ఖాన్ రామ్ చరణ్ను అవమానించిన న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్బాబు ఇటీవలే గుంటూరు కారంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇక తన ఫోకస్ను జక్కన్నతో చేయబోయే గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబీ 29పైనే పెట్టబోతున్నాడట.
S. S. రాజమౌళి నిస్సందేహంగా దేశంలోని స్టార్డమ్ సాధించిన తెలుగు చలనచిత్ర దర్శకుడు. హిందీ మార్కెట్ లోనూ చెరిగిపోని ముద్ర వేశాడు. దేశవ్యాప్తంగా పరిచయం అవసరం లేని బ్రాండ్గా తనను తాను స్థాపించుకున్నాడు.
టాలీవుడ్ లో వరస అవకాశాలు అందుకుంటున్న మోస్ట్ హ్యాపనింగ్ బ్యూటీల్లో మీనాక్షి చౌదరి ఒకరు. హిట్ మూవీతో అందరి దృష్టి ఆకర్షించిన మీనాక్షి చౌదరి.. వరస ఆఫర్లను అందుకుటోంది.
బాలకృష్ణ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ సమరసింహా రెడ్డి. ఈ సినిమాకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. రిలీజ్ అయిన సమయంలో ఓ ట్రెండ్ సెట్టర్ గా మారింది. అయితే సమరసింహా రెడ్డి సినిమా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మమత క్రియేషన్స్ వారు మళ్లీ విడుదల చేశారు.
హీరో సూర్య తన అభిమానులకు విందు భోజనం పెట్టాడు. ఎలాంటి సందర్భం లేకుండా పార్టీ ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నారా గత ఏడాది వారు చేసిన సాయాన్ని గుర్తు పెట్టుకొని వారిని పిలిచి స్వయంగా వడ్డించారు.
ప్రతీ వారం మాదిరిగానే ఈ వారం కూడా థియేటర్లో, ఓటీటీలో అలరించడానికి సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ప్రత్యేకంగా శివరాత్రి ఉంది కాబట్టి భక్తులను మెప్పించే సినిమాలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దామా.
The Kerala Story: ది కేరళ స్టోరీ మూవీ గతేడాది ప్రేక్షకుల ముందుక వచ్చింది. ఈ సినిమాలో అదా శర్మ, యోగితా బలానీ, సిద్ది ఇద్నానీ, సొనియా బలానీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని సుదీప్తో సేన్ తెరకెక్కించాడు. ఈ చిత్రం మొదలైనప్పటి నుంచి రిలీజ్ అయ్యేవరకు ఎన్నో వివాదాలు వచ్చాయి. రిలీజ్ అయిన తర్వాత కూడా సినిమాను బ్యాన్ చేయాలని విమర్శలు వచ్చాయి. ఈమధ్య కాలంలో వచ్చిన సినిమాలన్నీ నెలరోజుల్లోనే ఓటీటీలోకి వ...
డెలివరీ తరువాత నటీ ఇలియాన తీవ్ర డిప్రెషన్కు గురయినట్లు తెలిపింది. ఇప్పుడిప్పుడే దాని నుంచి బయట పడుతున్నట్లు చెప్పుకొచ్చింది. తాజాగా మరో సమస్య తనను వెంటాడుతున్నట్లు వెల్లడించింది.